GHMC | జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ మ్యాప్, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. 24 గంటల్లోగా ఆ వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
GHMC | జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపునకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
సామాన్యుడు రూ.118 విద్యు త్తు బిల్లు చెల్లించకుంటే అధికారులు ఆగమేఘాలపై స్పందిస్తారని, విద్యుత్తు కనెక్షన్ను కూడా తొలగిస్తారని, అదే పేరున్న సంస్థ లేదా పలుకుడి ఉన్న వాళ్లు రూ.118 కోట్ల బకాయి ఉన్నప్పటికీ చర్య
AP High Court | తిరుమల,తిరుపతి దేవస్థానంలో పరకామణి లెక్కింపులో జరిగిన అవినీతిపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది నేరం, దొంగతనం కంటే పెద్దదని వెల్లడించింది .
వికారాబాద్లోని దామగుండం రిజర్వ్ అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం తొలగించిన మొకలు, వృక్షాలను వేరే ప్రాంతంలో తిరిగి నాటే చర్యలపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ�
GHMC | జీహెచ్ఎంసీలో డివిజన్ల పెంపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్లోని రాంనగర్కు చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. దీన్ని అత్యవసరంగా విచారించాలని న్యాయ
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మల్కెపల్లి (Malkepalli) గ్రామ పంచాయతీలో ఆదివారం జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని హైకోర్టు (High Court) ఆదేశాలు జారీ చేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లోని 859, 860 సర్వే నంబర్లలోని విలువైన 4 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయరాదని హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కస్తూర్బా గాంధీ బాలికా విద
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సామాజిక భద్రత కొరవడిందని హైకోర్టు అభిప్రాయపడింది. వేళాపాళా లేకుండా పనిచేయాల్సిన దుస్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారని, కుటుంబసభ్యులతో తగినంత సమయం గడపలేక మానసిక ఒత్తిడితో 30 �
రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్-13 నుంచి గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బ్రేక్ వేసింది. భూసేకరణ ప్రక్రియపై
‘అఖండ-2’ టికెట్ ధరల పెంపు వివాదంలో చిత్ర నిర్మాతకు ఊరట లభించింది. పెంపు మెమోను సస్పెండ్ చేస్తూ గురువారం హైకోర్టు సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 15వరకు నిలిపివేసింది.