తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ సహా దేశంలోని 11 రాష్ర్టాల హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 21 మందిని బదిలీచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నది.
ప్రయాణం చేయడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. కేసులున్నాయన్న కారణంతో నిందితుల ప్రయాణాన్ని అడ్డుకోవడం సరికాదని, నేరం రుజువయ్యే దాకా రాజ్యాంగం ప్రసాదించిన హకులను నిరాకరించడ
నల్లగొండ జిల్లా పూర్వపు కలెక్టర్ సీ నారాయణరెడ్డి (ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టర్)పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్లగొండ డీఆర్డీఏ సిబ్బందికి కనీస వేతన సేల్ అమలు చేయాలంటూ నిరుడు జారీచేసిన ఆదేశా�
హత్య, హత్యాయత్నం కేసులో 43 ఏళ్లు జైలు శిక్షను అనుభవించిప ఓ వ్యక్తి 104 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో అప్పీల్ పెండింగ్లో ఉండగానే మరణించారు.
భూ వివాదంలో తమ ఆదేశాలను బేఖాతరు చేసిన సైబరాబాద్ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నట్టు తెలిసి కూడా పోలీసులు కొందరికి అనుకూలంగా వ్యవహరించడం ఏమిటని మండిపడింద
భూదాన్ భూముల కుంభకోణంలో బంజారాహిల్స్కు చెందిన ఖాదర్ ఉన్నీసా, మహమ్మద్ మునావర్ఖాన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
సామాన్యులకే కాదు, చట్టాన్ని అమలు చేసే పోలీసులకైనా.. చివరకు చట్టాన్ని చేసే ప్రజాప్రతినిధులకైనా.. ఒకే చట్టం! అయితే, రాజకీయ చదరంగంలో పావులుగా మారిన కొందరు పోలీసు అధికారులు ఈ వాస్తవాన్ని మరిచిపోతున్నారు. రాజక
హైకోర్టు అదనపు న్యాయమూర్తులు సహా అందరు న్యాయమూర్తులు పదవీ విరమణ ప్రయోజనాలను, పూర్తి స్థాయి పింఛనును పొందేందుకు అర్హులేనని సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. వారు ఎప్పుడు నియమితులయ్యారు? అదనపు జడ్
హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.5 లక్షలకు టోకరా వేసింది ఓ కిలాడి లేడి. ఎస్ఐ శివ శంకర్ కథనం ప్రకారం.. వెంగళరావునగర్ కాలనీలో నివాసం ఉండే జీవన్ విజేందర్ 2022లో ఉద్యోగాన్�
నేర తీవ్రత ఎకువగా ఉన్న కేసుల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టులు మొగ్గుచూపవని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్లపై విచారణ సమయంలో సాక్ష్యాలు, ఆధారాల్లాంటి పూర్వాపరాల్లోకి వెళ్లజాల�
బకాయిల వసూలులో భాగంగా విమాన విడిభాగాల తయారీ సంస్థ టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ (టీఎల్ ఎంఏఎల్)పై ఎంప్లాయిస్ ప్రావిడెంట్ కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జార�
ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. మరోవైపు దోస్త్ ద్వారా జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియలో జోక్యం