రాజీవ్ రహదారి వెంబడి ఆస్తుల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ నిర్మాణ పనులకు బ్రేక్ పడినట్లు అయ్యింది.
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలోని 36/ఏ ఏ, 36/ఈ సర్వే నంబర్లలో 17.04 ఎకరాల వివాదాస్పద భూ ముల క్రయవిక్రయాలపై హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ కే లక్ష్మణ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో 2016 జూన్లో నమోదైన క్రిమినల్ కేసుపై కింది కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రేవంత్రెడ్డికి హైకోర్టు మినహాయింపునిచ్చింది.
తెలుగును ద్వితీయ భాషగా దశలవారీగా అమలు చేయడానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, అన్ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును ద్వితీయ
అనార్యోగం వంటి తీవ్రమైన కారణాల వల్ల కాలేజీకి హాజరుకాలేకపోయామని, తమను పరీక్షలకు అనుమతించాలని విద్యార్థులు కోరడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురౌతాయని, మరెన్నో అడ్డంకులు వస�
టీచర్ల ప్రమోషన్లకు బ్రేక్పడింది. ఈ నెల 11 వరకు హైకోర్టు స్టే విధించడంతో తాత్కాలికంగా వాయిదా పడింది. విద్యాశాఖ అధికారులు డీఈవోలు, ఆర్జేడీలకు సమాచారమిచ్చారు.
పెండ్లికాని ఓ బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఉత్తర్వులు జారీచేయాలంటూ ఆమె తల్లి చేసిన విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఆ బాలిక 7 నెలల గర్భవతి అని, గర్భస్రావం చేస్తే ఆమె ప్రాణాలకే ముప్ప
Karnataka RTC | వేతన సవరణతో పాటు చాలాకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ ఆధీనంలోని ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం నిరవధిక సమ్మెకు దిగారు.
Supreme Court | మెడికల్ సీట్ల విషయంలో స్థానికత అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో నం.33ను 2028 నుంచి ఎందుకు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా విమర్శలు చేశారంటూ బీఆర్ఎస్ హు జూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్ట