రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు స్థానిక స ంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో కదిలిన సర్కార్ ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారి కూల్చివేతలు రెండోసారి శుక్రవారం చేపట్టారు. మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేర రహదారి విస్తరణలో భాగంగా 243 మంది నిర్వాసితులు ఉన్నట్టుగా గుర్తి�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల్లో జరిగిన అక్రమ లావాదేవీలపై ప్రభుత్వం విచారణ కమిషన్ వేస్తుందో లేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, గుట్టల బేగంపేటలోని ఓ నిర్మాణం జోలికి వెళ్లొద్దని ఆదేశించినప్పటికీ ఎందుకు కూ ల్చేశారని హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది. గత విచారణ సమయంలో పిటిషనర్కు చెందిన ఇంటి
భర్తతో శారీరక సంబంధానికి నిరాకరించడం, ఆయనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానించడం క్రూరత్వమేనని, అటువంటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఇవి తగిన కారణాలేనని బాంబే హైకోర్టు తెలిపింది. కుటుంబ న్యాయస్థానం మ
చేసిన పనులకు కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించాలన్న గత ఉత్తర్వులను అమలు చేసేందుకు మరో అవకాశం ఇస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ దేవరాజ్, సీఈవో సునీల్ బోస్ కాంటేలకు హైకో�
కేసుల పరిషారంలో రాష్ట్ర తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ ముందున్నారని ఫుల్ హైకోర్టు కొనియాడింది. ఇటీవల కోల్కతా హైకోర్టుకు బదిలీ అ యిన ఆయనకు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికింది.
చేపపిల్లలు పంపిణీ చేసినవారికి నగదు చెల్లింపులు చేయాలని గత డిసెంబర్లో జారీచేసిన ఉత్తర్వులను అమలు చేసే తీరిక ఐఏఎస్ అధికారులకు లేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులపై ఎందుకు స్పందించరని ని
తమకు కేటాయించిన భూములను ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే యత్నాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు కదం తొక్కారు. హైకోర్టు స్టేటస్కో విధించినప్పటికీ తమకు చెందాల్సిన ప్రభుత్వ భూముల్ని అన్యాక్ర�
పాతబస్తీ ప్రాంతానికి చెందిన రెయిన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడు నెలల క్రితం జరిగిన హత్యకేసులో పరారీలో ఉన్న నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ...
హైదరాబాద్, జూబ్లీహిల్స్ ఇల్లు పునరుద్ధరణ పనులను క్రమబద్ధీకరించాలని సినీ నటుడు కొణిదెల చిరంజీవి చేసుకున్న దరఖాస్తును పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఉత్తర్వులు జా�
రుణంపై కొనుగోలు చేసిన వాహనం.. ఏదైనా కేసులో పోలీసులకు పట్టుబడితే, రుణం ఇచ్చిన సంస్థకు ఆ వాహనాన్ని అప్పగించాలని పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వబోమని హైకోర్టు స్పష్టంచేసింది.
న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేయాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ సివిల్
‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నిట్ట నిలువునా వంచించింది. బీసీ బిడ్డలు న్యాయపోరాటానికి సిద్ధం కావాలి’ అని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చ�