ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని మున్సిపాలిటీల్లోని పేదలకు అమలు చేయాలన్న వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
High Court | ‘అవి పోలీస్స్టేషన్లు కావు.. సెటిల్మెంట్ అడ్డాలు. చట్టం, కోర్టులు, కోర్టు ఆర్డర్లతో వాటికి పనిలేదు. చట్టాన్ని చుట్టంలాగా చాప చుట్టేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా పోలీసులే సెటిల్మెంట్ పెద్దలుగా అవ
Group-1 | గ్రూప్-1 మెయిన్ పరీక్షల నిర్వహణలో మొదటి నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇందుకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. అయినవాళ్లకు, కొందరికి లబ్ధి చేకూరేలా టీజీప
కాసిపేట మండలంలో ని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్(అదానీ) కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు మళ్లీ తెరపైకి వచ్చాయి. హైకోర్టు ఆదేశాలతో జూన్ 5న ఎన్నికలు ప్రకటిస్తారని అంతా అనుకున్నా.. డీసీఎల్ లేరనే సాకుతూ వాయిదా
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, నాగారం గ్రామంలో భూదాన్ భూముల్లో ఎలాంటి చర్యలూ చేపట్టరాదని తామిచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు ఎలా చేపడతారని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను హైకోర్టు ప్రశ్నించిం�
దేశంలోని రహదారుల వ్యవస్థను నిర్వహించే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తాజాగా ఓ విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టులో చేసిన నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు అక్కడ ఉన్న వారిని నివ్వెరపోయే�
తెలంగాణ అగ్నిమాపక శాఖలో సర్వీస్ నిబంధనలు రూపొందించడంలో తాత్సారం చేస్తున్న రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సర్వీస్ నిబంధనలు రూపొందించేందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పిన ప్రభుత్వం �
అక్రమ నిర్మాణాలకు తొలగింపులో సంబంధిత అధికారులు చేతులు ఎత్తేస్తున్నారని, ఎవరికి వారు చేతులు దులిపేసుకోవడం తప్ప బాధ్యతలు నిర్వహించడం లేదని హై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్రమ నిర్మాణాల విషయంలో అధికా�
అసలు పన్ను రూ.28 లక్ష లు, వడ్డీతో కలిపి రూ.71 లక్షలు.. ఇది ఏ ప్రాతిపదికన లెకకట్టారో చెప్పాలని హైకోర్టు జీహెచ్ఎంసీని నిలదీసింది. ఆస్తి యజమాని పన్ను కట్టి తీరాలని తేల్చి చెప్పింది. మూడు రోజుల్లో రూ.5 లక్షలు కట్ట�
అడ్మిషన్ పొందిన చోటనే విద్యార్థులను కొనసాగించాలని ఎస్సీ గురుకుల సొసైటీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో దిగొచ్చిన సొసైటీ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నది. గౌలిదొడ్డి ప్రీమియర్ సీవోఈ కళాశాలలో ఇచ్చ�
Municipal Elections | రాష్ట్రంలో పురపాలక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని నిలదీసింది. ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప�
రంగారెడ్డిజిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ గ్రామంలో ఫార్మాసిటీకోసం సేకరించిన భూమిలో ఎన్ఐయూఎం (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్) కార్యాలయం నిర్మించటానికి ప్రభుత్వం ఏర్పాట్లు