ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. మరోవైపు దోస్త్ ద్వారా జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియలో జోక్యం
పిల్లల సంరక్షణ కోసం భార్య తాను చేస్తున్న ఉద్యోగాన్ని మానేసినప్పటికీ, ఆమె భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ పరిస్థితిని పిల్లల పెంపకం కోసం అత్యున్నత కర్తవ్య నిర�
మైలాన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ (మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్) సంస్థకు విద్యుత్తు సరఫరా నిలిపివేయవద్దని, ఆ కంపెనీపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ని ఆదేశించి�
MP minister Vijay Shah | మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా, కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన అవమానకర, మతపరమైన, లైంగిక వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీస్ చీఫ్ను ఆద
బాగ్అంబర్పేటలోని బతుకమ్మకుంట అసలు చెరువే కాదని, వాటర్బాడీ కానిచోట చెరువు ఉన్నదంటూ సృష్టించేందుకు కాంగ్రెస్నేతలు, హైడ్రాతో కలిసి ప్రయత్నిస్తున్నారని అంబర్పేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చ�
ప్రేమ, వాత్సల్యంతో మనుమళ్లకు ఎలాంటి షరతులు విధించకుండా ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను సీనియర్ సిటిజన్స్ చట్టం కింద రద్దు చేయడం చెల్లదని హైకోర్టు తీర్పు చె ప్పింది. ఒప్పందంలోని షరతులను ఉల్లంఘించినప్పుడే సీని
AP High Court | ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రేపటి నుంచి నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 13వ తేదీ వరకు సెలవులుంటాయని రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్బీజీ, పార్థసారథి ఉత్తర్వులిచ్చారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో శనివారం ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన జిల్లా స్వర్ణకారుల కుటుంబాల కు చెందిన విద్యార్థిని విద్యార్థుల ప్రత�
ఏపీలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న తాతా మోహనరావును ఎమ్మార్వోగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను పాటించనందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ బీఆర్ గవాయ్
ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, ఇతర ఉద్యోగ విరమణ ప్రయోజనాలు వారి హక్కు అని, అది సర్కురు దాతృత్వం కాదంటూ హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చ�
ఏపీ వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ (ఏపీవీసీసీ)కి చెందిన ఏడుగురు కంటిచూపు దోషం ఉన్న ఉద్యోగులను ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిందని హైకోర్టు తీర్పు చెప్పింది. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులను ఏకపక్షంగా తొలగ
బహిరంగ చర్చలు, నిష్పాక్షికతలను పణంగా పెట్టి, ఎటువంటి కారణం లేకుండా, మీడియా రిపోర్టింగ్ను తొలగించాలని ఆదేశించడం కోర్టుల విధి కాదని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. ఏఎన్ఐ వార్తా సంస్థకు అనుకూలంగా ఢి�
ప్రైవేట్ ఇంజినీరింగ్, ఇతర కాలేజీల్లో సీట్ల పెంపుదల, కోర్సుల విలీనానికి ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదం తెలిపినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేస
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా బాధిత గ్రామాల్లో కోర్టు స్టే ఉన్నప్పటికీ అక్కడి భూములను ప్రభుత్వాధికారులు సర్వే చేసి, ఫెన్సింగ్ వేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అధికారులు కోర్టు ధ�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్రికెట్ ఆపరేషన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ కన్సల్టెంట్గా భారత మాజీ క్రికెటర్ బీకే వెంకటేష్ ప్రసాద్ సహా కోచ్�