ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి.
అల్లుడు చేయిస్తున్న మానసిక వైద్యచికిత్స వల్ల తమ కుమార్తె (8 నెలల గర్భిణి) ప్రాణాలకు హాని జరిగే ప్రమాదం ఉన్నదంటూ గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ చేప
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నం.194లో తాము పట్టా భూములనే కొనుగోలు చేశామని పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. తాము కొనుగోలు చేసినవి భూదాన్ భూములు కావని పేర్కొన్న�
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న మేనేజర్లు, రెవెన్యూ అధికారుల పదోన్నతులతోపాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల కేంద్ర సంఘం (టీఎంఈసీఎఫ్) డిమాండ్ �
గ్రూప్-1 మెయిన్కు హాజరైన అభ్యర్థుల్లో తొలుత ప్రకటించిన సంఖ్యకు తుది జాబితాకు మధ్య 10 మంది పెరిగిన మాట వాస్తవమేనని టీజీపీఎస్సీ అంగీకరించింది. తొలుత ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య కంటే ఆ తరువాత శాస్త్రీయంగా �
గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవాస్తవాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు హైకోర్టు రూ.20 వేలు జరిమానా విధించింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు �
రెండు కేసుల పరిష్కారానికి రూ.50 లక్షలు లంచం తీసుకున్నారని ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు సీబీఐ అధికారులను అదే సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు అసాధారణ తీర్పును వెలువరించింది. నేరస్థుల�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రధాన నిందితుడైన రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం హైక�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నం. 181, 182, 194, 195లో భూదాన్ భూములు అన్యాక్రాంతం కావడంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లు సహా కొందరు ఉన్నతాధికారుల పాత్ర ఉందన్న పిటిషన్ను విచారించిన హ�
హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి అరెస్టు నుంచి ఊరట లభించింది. ఈ నెల 28 వరకు కౌశిక్రెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు గురువారం మధ్యంత�
Manthani | మంథని ఆర్యవైశ్య సంఘం ఎన్నికల వివాదం చిలికి చిలికి గాలివానైంది. ప్రత్యర్థులు హైకోర్టు మెట్లెక్కారు. మంథని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం జరగలేదని సముద్రాల రమేష్ హైకోర్టులో కేసు �
బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు కొట్టేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టేయాలని కోరారు. నిరుడు పార్లమెం�