రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత ప్రతిపౌరుడిపై ఉన్నదని హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్పాల్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేదర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం హైకోర్టు ఆవరణలో రాష్ట్ర బార్ కౌ
రాష్ట్రంలో కనీస వేతనాలకు సంబంధించి గెజిట్ను ప్రచురించాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ వ్యవహారంపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జ�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అనుమతినిచ్చే విషయమై తీసుకునే నిర్ణయాన్ని వెల్లడించాలని పేర్కొంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీచేసింది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగరికంచ వద్ద ప్రభుత్వం తలపెట్టిన ఫోర్త్సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేదిలేదని రైతులు స్పష్టంచేశారు. తమకు జీవనాధారమైన ఎకరం, రెండెకరాల భూమి లాక్కుంటే రోడ్డున పడుతామని చెప్�
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టిన గ్రూప్-1 నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్లను ఆరు నుంచి 10 శాతానికి పెంచడాన్ని సవాల్ చేసిన కేసులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
కారుణ్య నియామకంలో పెళ్లయిన కుమార్తె దరఖాస్తును తిరిగి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వినతిపత్రంతోపాటు తగిన పత్రాలను ప్రభుత్వానికి తిరిగి సమర్పించాల�
వక్షోజాలను పట్టుకోవడం, పైజామా తాడును లాగడాన్ని అత్యాచారంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తీర్పు చెప్పి మూడు వారాలు కూడా గడవక ముందే అదే హైకోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి కూడా అదే తర�
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబరు 13న ఎన్ఐఏ కోర్టు వెలువరించిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఐదుగురు దోషులు వ
ఘనత వహించిన మన ముఖ్యమంత్రి గురించి మీకందరికీ అంచనాలు ఉన్నయి. కానీ, మనందరినీ అప్రతిభులను చేస్తూ; కొందరు మేధో నక్కల దింపుడుగల్లం ఆశలు వమ్ము చేస్తూ రోజురోజుకూ తన గొయ్యి వెడల్పు చేసుకుంటున్నరు రేవంత్!
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్పై నమోదు చేసిన కేసుల్లో బీఎన్ఎస్ఎస్ 35 కింద నోటీసు ఇచ్చాక కేసు దర్యాప్తు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.