రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో, కుట్రపూరితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదు చేసిన రెండు తప్పుడు కేసులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. గత ఏడాది మేడిగడ్డ బర�
లగచర్లలో భూసేకరణ వివాదానికి సంబంధించిన కేసులో పోలీసులు ఇష్టారీతిన ఎఫ్ఐఆర్లను దాఖలు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇష్టం వచ్చినట్టు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తేల్చిచెప�
నిధుల దుర్వినియోగ అభియోగాల నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు ఏమీ తీసుకోరాదని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా చేపట్టిన సూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎస్జీటీలకు పదోన్నతుల ద్వారా ఎంత నిష్పత్తిలో సూల్ అసిస్టెంట్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల నియామకాలకు బ్రేక్ పడింది. తాము ఆదేశించే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్
గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించడం సంతోషకరమని, గ్రూప్-1లో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థులు, బీఆర్ఎస్ వాదనకు కోర్టు ఉత్తర్వులతో బలం చేకూరిందని బీఆర్ఎస్ న
హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టిన మెట్రో రైలు విస్తరణ పనుల్లో భాగంగా పురావస్తు కట్టడాల కూల్చివేతలపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది.
తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేరును సీజేఐ సంజీవ్ ఖన్నా బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. సంజీవ్ ఖన్నా తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్�
2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం కేసీఆర్పై నమోదైన కేసును కొట్టివేస్తూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. తెలంగాణ ఉద్యమంలో రైల్రోకో కార్యక్రమంలో ప్రయాణికులు,
దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కేవలం 15 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని 1987లో లా కమిషన్ చేసిన సిఫార్సులకు ఇది ఆమడ దూరంలో ఉన్నది.
అనుమతులూ లేకుండా నిర్మించిన వాటిపై కఠిన చర్యలు తీసుకోకపోగా, క్రమబద్ధీకరణ పేరుతో వాటిని జీహెచ్ఎంసీ ప్రోత్సహిస్తున్నదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాలని, రాజకీయ నాయకుల మెప్పు కోసం వారు చెప్పినట్టుగా విధులు నిర్వహిస్త�