ఓల్డ్సిటీ మెట్రో పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారయ్యాయి. హైకోర్టు నిర్ణయంతో ప్రాజెక్టు ఆగలేదు కానీ పనులు మాత్రం ముందుకు సాగడంలేదు.
లోక్ అదాలత్ అనేది కొత్త విధానమేమీ కాదని గతంలో అమలైన విధానమేనని, ఇందులో రాజీ ద్వారా వివాదాలు పరిషారం అవుతాయని హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్పాల్ చెప్పారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ కే సురేందర్కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడోలు పలికింది. తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ నేతృత్వంలో శుక్రవారం న్యాయమూర్తులు, న్యాయవాదు�
సినీ నటుడు మోహన్బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు పెట్టిన కేసులో దర్యాప్తుపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మోహన్బాబుపై ఫిర్యాదు చేసిన రంజిత్కుమార్కు రెండు రోజుల్లో నోటీసులు జారీచేయాలని ఆ�
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా చారిత్రక, వారసత్వ కట్టడాలుగా పరిగణించే చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలో ఏ విధమైన పనులూ చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
Gali Janardhan Reddy | ఓఎంసీ కేసులో దోషులైన గాలి జనార్దన్రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్, మెఫజ్అలీ ఖాన్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల వ్యక్తిగత బాండ్లతోపాటు మరో రెండు పూచ�
Harish Rao | తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్రావుకు ఊరట లభిచంఇంది. ఆయనపై వేసిన ఎన్నికల పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్లో హరీశ్రావు సరైన వివరాలు ఇవ్వలేదని గతంలో చక్రధర్ గౌడ్ వేసిన పి�