Supreme Court | మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరటనిచ్చింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన కొన్నింటిని సుప్రీంకోర
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో కింది కోర్టు ఐదుగురికి విధించిన ఉరి శిక్షను రద్దు చే యాలన్న అప్పీళ్లపై హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పనున్నది. 2013 ఫిబ్రవరి 21న బస్టాప్
హెచ్సీయూ భూములను దాటి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల అవతల ఉన్న కోకాపేటలోని నియోపొలిస్ భూములే బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరాకు రూ.100 కోట్ల ధర పలికాయి.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లను నరికివేయరాదని పేరొంటూ గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సోమవారం మరోసారి పొడిగించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్ట�
‘డీఎస్సీ పరీక్షలో ఎక్కువ మార్కులొచ్చాయి. మెరిట్ ఉన్న ది. కానీ, టీచర్ ఉద్యోగం దక్కలేదు. చేయిదాకా వచ్చిన ఉద్యోగం చేజారింది. ఆ అభ్యర్థి తిరగని ఆఫీసులేదు. ఎక్కని మెట్టులేదు. ఈ ప్రయత్నంలో ఉద్యోగమైతే దక్కలేదు
వంట గ్యాస్ (ఎల్పీజీ) వినియోగదారుల బదిలీ, మార్కెట్ పునర్నిర్మాణం కోసం చమురు మార్కెటింగ్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త విధానం అమలును హైకోర్టు నిలిపివేసింది.
మేడ్చల్ మలాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం కొంపల్లిలోని 105 సర్వే నంబర్లో రోడ్డు ఆక్రమణలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు కొంపల్లి మున్సిపల్ అధికారులను ఆదేశించింది.
రైతుల ఆత్మహత్యలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టప్రకారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు
పీజీ మెడికల్ కోర్సులకు 2023-25 కాలానికి సంబంధించి పెంచిన ఫీజుల వ్యత్యాసం మొత్తాన్ని చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని పీజీ మెడికల్ కాలేజీలకు హైకోర్టు ఆదేశించింది.
కంచ గచ్చిబౌలిలోని భూముల్లో పనులు నిలిపివేత ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించింది. అప్పటివరకు సదరు భూముల్లోని చెట్ల నరికివేత కొనసాగించరాదని గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.