Padma Devender Reddy | కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడం న్యాయం గెలిచినట్టేనని మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్య�
Harish Rao | సీఎం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి డ్రామాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ పిల్లర్ల మర్మమతులు పూర్తి చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
KTR | తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు ఒక గట్టి ‘చెంపపెట్టు’ అని కేటీఆర్ అభివర్ణించారు. భారత రాజ్యాంగానికి, చట్ట�
గురుకుల విద్యాసంస్థలు, అన్ని ప్రభుత్వ సంస్థలు దుస్తులు బెడ్షీట్లు, కార్పెట్లు, టవల్స్, దుప్పట్లను తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) ద్వారానే సేకరించాలని హ�
Paddy Procurement Scam | వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలులో కుంభకోణం జరుగుతున్నదని ఆరోపిస్తూ ఖిల్లాఘణపురం మండల కేంద్రానికి చెందిన బాలేశ్వర్రెడ్డి హైకోర్టులో రిట్ వేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు యావత్తు విద్యావ్యవస్థను కుదిపేసింది. ఈ ఒక్క తీర్పుతో వేలాది మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. దశాబ్దాలుగా లక్షలాది మంది విద్యార్థులకు ఆశా�
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ నెల 22న హైకోర్టు తీర్పు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో చర్చించేందుకు బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు సోమవారం ఢిల్లీ వెళ్లా రు.
సమాచారహకు కమిషన్ పంపిన నోటీసు అందకముందే ఫిర్యాదుదారు హాజరుకాలేదని చెప్పి విచారణను మూసివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపింది. మళ్లీ నోటీసు జారీచేసి ఫిర్యాదుపై
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై పది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి కాలేజీలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణ
కూల్చివేతలకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడే వరకు, అక్రమకట్టడాలు, ఆక్రమణల తొలగింపు పేరుతో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని హైకోర్టు మరోసారి స్పష్టంచేసింది. ఏ చట్ట నిబంధన ప్రకారం కూల్చివేస్తున్�
నిమ్జ్ కోసం సేకరించిన భూముల్లో కడీలను పాతేందుకు వచ్చిన అధికారులను బాధిత రైతులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని అందించిన తర్వాతే తమ భూములను స్వాధీనం చేసుకోవాలని �
High Court | ఫిర్యాదుదారుడి కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన న్యాయవాదికి పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసులు ఏ అధికారంతో ఆ పరీక్ష నిర్వహించారని నిలదీసింద�
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ కార్యక్రమం సందర్భంగా తమపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు, మాజీ మంత్రులు, కే తారకరామారావు, హరీశ్రావు వేర్వేరుగా