సున్నం చెరువు విషయంలో హైడ్రా అధికారులకు బుధవారం హైకోర్టు షాకిచ్చింది. హైదరాబాద్ మాదాపూర్లోని సియేట్ మారుతి హిల్స్ సొసైటీ కాలనీ సర్వే నంబర్లు 12, 12ఏ, 13లో గత కొన్ని నెలల నుంచి కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా �
ఐఏఎస్ అధికారి రోనాల్డ్రోస్కు హైకోర్టులో చుకెదురైంది. ఆయనను తెలంగాణకు కేటాయిస్తూ ఏప్రిల్లో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లోగా కౌంటర
తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య రోజురోజుకూ పెరగడంపై స్వయంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడమేకాదు.. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ క్యాడర్ పోస్టుల్లో నియమించడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ వ్యవహారంపై ఈ నెల 10లోగా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారును ఆదేశించింది.
High Court | తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ కేడర్లోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శిఖా గోయెల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ ఆఫీసర
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు, చిన్న కాంపౌండబుల్ కేసుల పరిష్కారం కోసం ఈ నెల 13న దేశవ్యాప్తంగా జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక రాష్ర్టాల్లో 50 నుంచి 100శాతం వరకు మినహాయింపు ఇచ్చ
రాష్ట్రంలో బీసీలపై అధ్యయనం చేసిన డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇది రిపోర్టేనా అని నిలదీసింది. దీనికి కనీసం కవరింగ్ లెటర్ కూడా లేదని, రిపోర్టు స�
మేడ్చల్ మలాజిగిరి జిల్లా దేవరయాంజల్ గ్రామంలో శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 1521 ఎకరాల భూవివాదానికి సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారని హైకోర్టు దేవాదాయ శాఖను నిలదీసింది.
Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది.