ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల వసూళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో-9లోని నాలుగు కీలక మార్గదర్శకాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీచ�
Rahul Gandhi : కాంగ్రెస్ సీనియర్ లీడర్, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్షమాపణలకు అంగీకరించారు. గతంలో మాజీ సీఎం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తనయుడు కార్తికేయ సింగ్పై తాను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చే
Balka Suman | తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై నాంపల్లి పోలీసు స్టేషన్లో నమోదు కాగా.. గత నెల 29న అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు చంచల�
హైదరాబాద్ జిల్లా షేక్పేట్ మండలం హకీంపేటలోని 8.24 ఎకరాల భూముల వేలం ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఆ భూముల సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్లను నియమించింది.
సికింద్రాబాద్ హైదర్బస్తీలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవస్థానం ధార్మిక సంస్థగా పరిగణించబడుతున్నదని, ఆ ఆలయ నిర్వహణలో దేవాదాయ చట్టం నిర్దేశించిన నిబంధనలు, విధివిధానాలను తప్పనిసరిగా అమలు చేయాలని హైకోర్
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట మండ లం సర్వే నంబర్ 27/ఏఏలోని 287 చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు చేసిన దరఖాస్తును జీహెచ్ఎంసీ తిరసరించడాన్ని సవాలు చేయడంతోపాటు ఆ స్థలం సేల్ డీడ్ రిజ
రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య రాజుకున్న రాయదుర్గం భూతగాదా కాస్తా ఇరువర్గాల మధ్య వైరంగా పరిణమించింది. భూమి వేలం సమయంలో అడ్డు చెప్పకుండా, అంతా ముగిసిపోయి భూమిని అప్పజెప్పే సమయంలో ‘ఈ
ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల స్థానికత నిర్ధారణ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అమలు చేస్తున్న విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. టీజీపీఎస్సీ ద్వంద్వ విధానాన్ని అమలు చేస్తున్నదని �
ఐడీపీఎల్కు కేటాయించిన 891.38 ఎకరాల భూమి స్వాధీన వ్యవహారంపై హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ భూముల స్వాధీనానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖ లు చేయాలని ఆదేశించ�
Harish Rao | రేవంత్ రెడ్డి ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటున్నడు.. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్ కూడా నీ మాట వినలేదనుకో దాన్ని కూడా నిషేధిస్తా అంటాడు అని మాజీ మంత్రి, డిప్�
‘హైకోర్టు జడ్జిల నియామకాల్లో తెలంగాణ లాయర్లకు తీరని అన్యాయం జరుగుతున్నది.. ఇతర ప్రాంతాల వారు స్థానికతను తప్పుగా చూపుతూ అవకాశాలను దక్కించుకుంటున్నారు.. ప్రధాన ప్రతిపక్షం తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చ