టీచర్ల ప్రమోషన్లకు బ్రేక్పడింది. ఈ నెల 11 వరకు హైకోర్టు స్టే విధించడంతో తాత్కాలికంగా వాయిదా పడింది. విద్యాశాఖ అధికారులు డీఈవోలు, ఆర్జేడీలకు సమాచారమిచ్చారు.
పెండ్లికాని ఓ బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఉత్తర్వులు జారీచేయాలంటూ ఆమె తల్లి చేసిన విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఆ బాలిక 7 నెలల గర్భవతి అని, గర్భస్రావం చేస్తే ఆమె ప్రాణాలకే ముప్ప
Karnataka RTC | వేతన సవరణతో పాటు చాలాకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ ఆధీనంలోని ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం నిరవధిక సమ్మెకు దిగారు.
Supreme Court | మెడికల్ సీట్ల విషయంలో స్థానికత అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో నం.33ను 2028 నుంచి ఎందుకు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా విమర్శలు చేశారంటూ బీఆర్ఎస్ హు జూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్ట
సాంకేతిక కారణాలతో టెండర్లను తిరసరించడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేయడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు అభిప్రాయపడింది. రూ.435 కోట్ల విలువైన రైల్వే కాంట్రాక్ట్ కోసం ఏఏసీజీ సుప్రీం లాండ్రీ సర్వ�
కేవలం ఆరోపణలతో అత్త, మామలపై నమోదుచేసిన వరకట్న వేధింపుల కేసును హైకోర్టు కొట్టివేసింది. అత్తమామలు ఎకడ వేధించారో, ఎప్పుడు వేధించారో వంటి వివరాలు లేకుండా 498-ఏ సెక్షన్ కింద కేసు పెట్టేస్తే సరిపోదని తీర్పుచెప
రంగారెడ్డి జిల్లా నాగారం భూదాన్ భూములు అన్యాక్రాంతం అయ్యాయంటూ పిటిషన్ వేసిన వ్యక్తికి పోలీసులు ఫోన్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్కు ఫోన్ చేసి బెదిరించినా, హైకోర్టులోని కేసును
రంగారెడ్డి జిల్లా నాగారంలోని భూదాన్ భూముల అన్యాక్రాంతంపై విచారణ కమిషన్ వేయాలని పిటిషన్ దాఖలు చేసిన రాములుకు పలుసార్లు ఫోన్ చేసిన కానిస్టేబుల్కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. మంగళవారం జరిగే విచ�
సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా విమర్శలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లల్లో 6 కేసులు ఎలా నమోదు చేస్తారని పోలీసులను హైకోర్టు ప్రశ్
Green Field road | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని సామాన్యుడి కంటి మీద కునుకు కరువైంది. నగరంలో హైడ్రా, మూసీ కూల్చివేతలతో సామాన్య ప్రజలను హడలెత్తించిన రేవంత్ సర్కా
పథకాలకు సంబంధించి ఇచ్చే ప్రకటనల్లో పేర్ల వాడకంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివిధ ప్రకటనల ద్వారా పథకాలను ప్రారంభించేటప్పుడు, నిర్వహించేటప్పుడు జీవించి ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి/�
సంగారెడ్డిలో ఇటీవల సిగాచి కర్మాగారంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం, భారీ పేలుడు ఘటనలపై దర్యాప్తు నత్తనడకన సాగుతున్నదంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఫ్యాక్టరీలో భద్రతా ని బంధనలు లేవని, బాధిత కార్�