High Court | మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ , బీఆర్ఎస్ నాయకుడు మూల రాజిరెడ్డిపై పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.
గ్రూప్-1 వివాదం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిరుద్యోగ జేఏసీ నేతలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని సుప్రీంకోర్టు అన�
రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం 2026-27 కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 26న జరగనున్నాయి. ఆ రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
టెండర్పై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అందులో ఏదై నా పక్షపాతం, దురుద్దేశం, విధానపరమైన అక్రమాలు ఉంటే తప్ప హైకోర్టు జోక్యం చేసుకోలేదని స్పష్టంచేసింది.
Court Cancels Congress MLA's Election | ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. తర్వాత స్థానంలో నిలిచిన బీజేపీ నేతను విజేతగా ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసేందు
High Court | మిషన్ భగీరథ కింద ఎన్సీసీ కంపెనీ చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియాపై హైకోర్టు శుక్రవారం ఆగ్ర హం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చి నా అ�
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టీ హరీశ్రావు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది.
సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ కింద అప్పిలేట్ అథారిటీగా జిల్లా కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను సమీక్షించే అధికారం అదే చట్టం కింద నియమితులైన కమిషనర్కు ఉండదని హైకోర్టు స్పష్టంచేసింది.
మున్సిపల్ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బాల్క సుమన్పై చెన్నూరులో నమోదైన కేసుతో పాటు శేరిలింగంపల్లిలో నమోదైన మరో కేసు వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్ర హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మొయిల్ రావడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. అవుట్ లుక్ డొమైన్ నుంచి శేఖర్ అనే వ్యక్తి మొయిల్ చేసినట్టు గుర్తించిన భద్రతాధికారులు..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ పదవులకు 3-4 వారాల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీకి) ఉత్తర్వులు జార