కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పూర్తి రాజకీయ నివేదికలా ఉన్నదని, దానిని రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు హైకోర్టును కోరా
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలోని శ్రీబాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి 50 సంవత్సరాల క్రితం తీసుకున్న 60 ఎకరాల భూమికి ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్
నేషనల్ స్పోర్ట్స్ కోడ్-2011ను అమలు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. పార్ట్టైం సభ్యులు, ఉద్యోగులతో అసోసియేషన్ను కొనసాగించడాన్ని సవాలు
గోపన్పల్లి భూదందా గుట్టు వీడకుండా అధికారులు అండగా నిలుస్తున్నారు. సమాచార హక్కుచట్టం దరఖాస్తులనూ బేఖాతరు చేస్తూ కాపలా కాస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి పరిధిలో ఎకరా రూ.1
మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించగా, ప్రభుత్వం వచ్చే (సెప్టెంబర్) నెలాఖరులోగా చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి అసైన్డ్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 17 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ రంగారెడ్డి కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ హ
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పెద్దమ్మ అమ్మవారి ఆలయం (జూబ్లీహిల్స్ కాదు) ప్రభుత్వ స్థలంలో ఉన్నందున కూల్చివేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
హైదరాబాద్లో హైడ్రా వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు తప్పుపట్టింది. హైడ్రా వాహనాలకు అసహజ రంగులెందుకని, ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా విధులు నిర్వహిస్తారా? ఇలాంటి హంగులతో మీరేమైనా యుద్ధానికి వెళ్తున్