రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లింపుల విషయంలో రాష్ర్ట హైకోర్టు ఇచ్చిన తీర్పును రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ర్ట కో-కన్వీనర్ శ్రీదర్ల ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర�
సింగరేణి కార్మికుల అంగవైకల్యాన్ని నిర్ధారించడంలో మెడికల్ బోర్డు అనుసరించి న తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. 121మందిని ఒకేవిధంగా సాధారణ అంగవైకల్యంగా పేరొనడాన్ని తప్పుపట్టింది.
‘పెన్షన్ బకాయిలు చెల్లించడానికి అదేమైనా మీ సొంత డబ్బు అనుకుంటున్నారా? ఉద్యోగుల కష్టార్జితమే ఇస్తున్నారని తెలియదా? ఉద్యోగ విరమణ చేసిన వాళ్లు చకోరపక్షుల్లా ఎదురుచూడాల్సిందేనా.
High Court | సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ వరుస కేసులతో డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Hydraa | భూమి హక్కులకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో బతుకమ్మకుంట స్థలాన్ని యథాతథంగా ఉంచాలన్న ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవ�
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో 2012 నుంచి పూజా విధానాలను మార్చడంపై దాఖలైన పిటిషన్ల విచారణార్హతను తేల్చాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టంచేసింది.
High Court | రిటైర్డ్ ఉద్యోగులకు( Retired Employees ) వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఏడాదిగా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆర్థిక కార్యదర్శిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Speaker Gaddam Prasad | ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పట్ల స్పీకర్ ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా బీజీపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఈ నెల 24 లోగా ఎన్నిక నిర్వహించకపోతే హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, మాజీ విప్, చెన్నూర్ మాజీ ఎమ్మెల�
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45-టీ జంక్షన్ నుంచి దుర్గంచెరువు వరకు రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన నాలుగు ప్రైవేట్ ఆస్తుల భూసేకరణ ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది.
వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణల మీద ఇంటిని సీజ్ చేయాలని ఉత్తర్వులు జారీచేసే అధికారం మేజిస్ట్రేట్కు మాత్రమే ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది. పోలీసులకు ఆ అధికారం ఉండదని స్పష్టంచేస�