స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోల అమలును నిలిపివేసిన నేపథ్యంలో పాత విధానంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట ఎన్నికల సంఘాన్ని హైకోర్టు
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో (Local Body Elections) చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ను హైకోర్టు (High Court) ప్రశ్నించింది. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుప్పలు తెప్పలుగా బోగస్ ఓట్లు నమోదైన వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు దృష్టికి తెచ్చింది. బోగస్ ఓటర్లు, బయటి ప్రాంతాల వాళ్ల ఓట్లు ఓటర్ల లిస్ట్లో ఉన్నాయని బీఆర్ఎ�
స్థానిక సంస్థల పదవుల్లో బీసీల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 42 శాతానికి పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచు తూ ప్రభుత్వం జారీచేస
గ్రూప్-2 నియామకాల్లో భాగంగా స్పోర్ట్స్ కోటాలోని ఏడు ఉద్యోగాలు(2%) ఓపెన్కోటాలోకి మార్చా రు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ మధ్య ఓ టీవీ ఇంటర్వ్యూలో రేవంత్రెడ్డిని అగ్రవర్ణ బీసీగా పరిగణిస్తున్నమని చెప్పిన్రు. మరలా ఒక రోజు ‘రేవంత్ గౌడ్' అని సంబోధించిన్రు. రేవంత్ ఆప్యాయత చూరగొనాలం�
ఎమ్మార్వో కుల ధ్రువీకరణ పత్రం జారీ చేశాక దానిపై తనిఖీ పూర్తికాలేదన్న కారణంతో నిజామాబాద్ జిల్లా ముషల్ మండలం నల్లూరు గ్రామానికి చెందిన ఎస్టీ అభ్యర్థి డీ కార్తీక్ కుమార్ను యూపీఎస్సీ కోచింగ్ తరగతులక�
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, నాగారంలోని భూదాన్ భూముల అక్రమాలకు భూదాన్ బోర్డ్ కస్టోడియన్ హోదాలో నవీన్ మిట్టల్, అప్పటి ఎమ్మార్వో మహమ్మద్ అలీ తలుపులు తెరిచారని, వారిపై కేసు నమోదు చేసేలా ఆదేశాల