రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు న్యాయం అందించాల్సిన బా ధ్యత మనందరిపై ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ చెప్పారు. హైకోర్టు ఏడో సీజేగా శుక్రవా�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వహణపై ఆరోపణలు వచ్చినందున ఈనెల 28వ తేదీ వరకు సెలక్షన్ కమిటీని ఎంపిక చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది.
విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులకు సంబంధించిన అదనపు చార్జీల బకాయిలు రూ.179 కోట్లు చెల్లించాలని రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు కేంద్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్ (సీఈఆర�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ కక్కలేక.. మింగలేక సతమతమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వే�
కనీస వేతనాల బోర్డు చైర్మన్, సభ్యులుగా స్వతంత్ర వ్యక్తులను కాకుండా ట్రేడ్ యూనియన్ల నేతలను నియమించారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. బోర్డు చైర్మన్గా �
ఇసుకను అక్రమంగా రవాణా చేసిన ట్రాక్టర్ యజమాని జరిమానా చెల్లించిన తర్వాత కూడా ఆ వాహనాన్ని ఎందుకు విడుదల చేయలేదని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. సీజ్ చేసిన వాహనాన్ని విడుదల చేయాలని ఉత్తర్వులు జారీచే
స్థానిక సంస్థలను కేసీఆర్ ప్రభుత్వం బలోపేతం చేసింది. పంచాయతీ రాజ్, పురపాలక చట్టాలను సవరించి నేటి సమాజానికి అనుగుణంగా, కాలానికి తగ్గట్లుగా రూపొందించింది. రిజర్వేషన్ అమలులోనూ ఏర్పడిన సందిగ్ధతకు చెక్ �
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు స్థానిక స ంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో కదిలిన సర్కార్ ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారి కూల్చివేతలు రెండోసారి శుక్రవారం చేపట్టారు. మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేర రహదారి విస్తరణలో భాగంగా 243 మంది నిర్వాసితులు ఉన్నట్టుగా గుర్తి�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల్లో జరిగిన అక్రమ లావాదేవీలపై ప్రభుత్వం విచారణ కమిషన్ వేస్తుందో లేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, గుట్టల బేగంపేటలోని ఓ నిర్మాణం జోలికి వెళ్లొద్దని ఆదేశించినప్పటికీ ఎందుకు కూ ల్చేశారని హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది. గత విచారణ సమయంలో పిటిషనర్కు చెందిన ఇంటి
భర్తతో శారీరక సంబంధానికి నిరాకరించడం, ఆయనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానించడం క్రూరత్వమేనని, అటువంటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఇవి తగిన కారణాలేనని బాంబే హైకోర్టు తెలిపింది. కుటుంబ న్యాయస్థానం మ
చేసిన పనులకు కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించాలన్న గత ఉత్తర్వులను అమలు చేసేందుకు మరో అవకాశం ఇస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ దేవరాజ్, సీఈవో సునీల్ బోస్ కాంటేలకు హైకో�