Kaleshwaram | రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా మూ డేండ్లు ఉన్న నిషేధాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జేబు సంస్థగా మారిన సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుక
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన అధికారాలను ప్రధాని మోదీ చేతికి అందిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు మోదీ, రేవంత్ బంధాన్ని వెల్లడిస్తున్నాయని రాజకీయ వర
విమాన ఇంధనం కూడా కల్తీ అవ్వడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రోడ్డుపై తిరిగే వాహన ఇంధనం కల్తీ అయితే రోడ్డు మీదే జనం ఇబ్బందులు పడతారని, గాలిలో ప్రయాణించే విమానంలోని ప్రయాణికుడి పరిస్థితి ఏమిటని కాంట
SK Joshi : కాళేశ్వరంలో బ్యారేజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ (PC Ghosh)కమిషన్ సమర్పించిన నివేదికను కొట్టి వేయాలని మరో పిటిషన్ నమోదైంది. మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ (SK Joshi ) హై కోర్టు ను ఆశ్రయించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఏం చేయబోతున్నారో తెలియజేయాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదికపై ప్రభుత్వం పోలీస్ యాక్ట్ సెక్షన
అధికార పార్టీ నేతలు కాసుల వేటలో నిమగ్నమయ్యారు. భూములు... టెండర్లు... ఇలా ఒకటేమిటి! ఏ రంగాన్నీ వదిలిపెట్టకుండా భూతద్దం పెట్టి మరీ ధనార్జన సాగిస్తున్నారు. ఈ క్రమంలో చివరకు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అమల్లోక�
ఏడేండ్ల నుంచి కనిపించకుండా పోతే చట్టప్రకారం ఆ వ్యక్తి మృతిచెందినట్టేనని.. భర్త ఉద్యోగ పదవీ తొలగింపు ప్రయోజనాలను ఆ మహిళకు, పిల్లలకు చెల్లించడంతోపాటు అర్హులైనవారికి ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు ఇం డియన్ బ�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్నగర్, హైటెక్సిటీ వద్ద నిర్మిస్తున్న శ్రీముఖ్ నమిత 360 లైఫ్ ప్రాజెక్ట్ పనులను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో జరిగిన భారీ ప్రమాద ఘటనకు బాధ్యులను గుర్తించాల్సి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.