హిల్ట్ పాలసీలో ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి అనేలా వ్యవహరిస్తున్నది. పారిశ్రామికవాడల నుంచి అన్ని పరిశ్రమల తొలగింపు పూర్తయ్యేవరకు ల్యాండ్ కన్వర్షన్ చేపట్టబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇవ్వడం
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 27ను హైకోర్టు తప్పుపట్టింది. ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాల
High Court | హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. తమ ఉత్తర్వులు ఉన్న తర్వాత కూడా బతుకమ్మకుంట పరిధిలోని కట్టడాలను ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించింది.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. పలు గ్రామ పంచాయతీల్లో ఆయా సామాజిక వర్గాలు లేకపోయినా లేక వారి జనాభా అతి తక్కువగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్లు కేటాయించ�
సున్నం చెరువు విషయంలో హైడ్రా అధికారులకు బుధవారం హైకోర్టు షాకిచ్చింది. హైదరాబాద్ మాదాపూర్లోని సియేట్ మారుతి హిల్స్ సొసైటీ కాలనీ సర్వే నంబర్లు 12, 12ఏ, 13లో గత కొన్ని నెలల నుంచి కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా �
ఐఏఎస్ అధికారి రోనాల్డ్రోస్కు హైకోర్టులో చుకెదురైంది. ఆయనను తెలంగాణకు కేటాయిస్తూ ఏప్రిల్లో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లోగా కౌంటర
తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య రోజురోజుకూ పెరగడంపై స్వయంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడమేకాదు.. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ క్యాడర్ పోస్టుల్లో నియమించడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ వ్యవహారంపై ఈ నెల 10లోగా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారును ఆదేశించింది.
High Court | తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ కేడర్లోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శిఖా గోయెల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ ఆఫీసర