జనగామ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ వరాల మల్లయ్య ఆత్మహత్యపై మేజిస్ట్రేట్ విచారణ నివేదికతోపాటు ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని హోం, జైళ్ల శాఖల అధికారులను హైకోర్టు ఆదేశించింది.
Yuva Sangrama Sadassu | బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 18న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 7గంటలలోపు సదస్సు �
ఫాక్స్సాగర్ సరస్సు ఎఫ్ టీఎల్ పరిధిలోని నిర్మాణాలపై ప్రస్తుతం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ క�
High Court | యూత్ డిక్లరేషన్ పేరిట యువతను వంచించిన కాంగ్రెస్ పార్టీని ఎండ గట్టడానికి బీఆర్ఎస్ పార్టీ రేపు తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు కు హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది .
పరస్పర కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదికగా చేసుకోవాలనుకుంటే అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టంచేసింది. నిర్మల్లోని పంగిరి గ్రామ ఎంపీయుపీఎస్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా ఉన్న ప్రభురాజ్�
కారుణ్య నియమకానికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా రివ్యూ పిటిషన్ వేసిన హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డుకు హైకోర్టులో చుకెదురైంది. కొత్త అంశాలతో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే అనుమతించలేమంటూ
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని, ఈ ప్రాజెక్టును తగిన పరిమితులతో ఉపయోగించుకొనే అంశాన్ని పరిశీలించడం లేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంకు లెవెల్) పరిధిలో అక్రమ నిర్మాణాల పేరుతో జీహెచ్ఎంసీ ఈ నెల 7న జారీచేసిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టును ఆశ్రయించింది. సోమాజ�
హైకోర్టు తుది తీర్పువచ్చే వరకు నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల జోలికి సంబంధిత శాఖ అధికారులు రావద్దని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, నిమ్జ్ భూ బాధితులు స్పష్టం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా వ