జీహెచ్ ఎంసీ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను సవాల్ చేసిన కేసును హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. చట్ట సవరణ ఆర్డినెన్స్పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ
Delhi High court : ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గించకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు నాణ్యతను దృష్టిలో పెట్టుకుని, దాన్ని ఎమర్జెన్సీగా భావించి ఎయిర్ ప్యూరిఫయ
రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాల్లోపు బహిర్గతం చేయాలని, పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని బీఆర్ఎస్ నేత, మాజీ
రాష్ట్రంలోని సహకార సంఘాల పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమిస్తూ జారీచేసిన జీవో అమలును యథాతథంగా కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం కోసం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మహంకాళ్ గ్రామం పరిధిలోని 93, 94, 95, 770, 771, 772, 773, 778, 779 సర్వే నంబర్లలో సేకరించిన భూమూల్లో 97 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయంటూ హైకోర్టులో ప్రజాప�
గ్రూప్-1 మారుల తుది జాబితాను, జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దుచేసి పునర్మూల్యాంకనం జరపాలని, లేదంటే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన అప్పీళ్లపై హై�
బల్దియా వార్డుల పునర్విభజన, విలీన ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. వార్డుల విభజన ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంటూ దాఖలైన సుమారు 80 లంచ్ మోషన్ పిటిషన్లను జస్టిస్ విజయ్సేన్రెడ్డి �
పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ జీ శ్రీదేవికి న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆమెకు పెన్షన్ మంజూరు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించ�
ఫ్యూచర్సిటీ అభివృద్ధిలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఎగ్జిట్ నంబర్ 13 నుంచి గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలి
ఫ్యూచర్సిటీ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ప్రతిపాదిత ట్రిపులా�
రాష్ట్ర డీజీపీగా శివధర్రెడ్డి నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉందో లేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ నోటీసులు జ