రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లోని ఉమ్మడి సంస్థల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను తిరిగి చెల్లించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది.
‘మీరు ఎన్నికల హామీని నమ్ముతున్నారా? వాటిని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతున్నారా?’ అని హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ‘అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించ
హెచ్ఎండీఏ ఆధీనంలోని డా. జీఎస్ మేల్కోటే పార్క్ టెండర్ల విషయంలో వివాదం నెలకొంది. పార్క్లోని జిమ్, స్విమ్మింగ్ పూల్ నిర్వహణ పనులు మూడేండ్ల కాలానికి అప్పగించేందుకు 2025 ఆగస్టు 19న టెండర్లను ఆహ్వానించిం�
మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా ఎక్స్అఫిషియో సభ్యులు ఓటింగ్లో పాల్గొనడంపై గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ జారీచేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని సింగి�
Gujarat High Court : చెయ్యని నేరానికి 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తి ఏ తప్పూ చేయలేదని తేలింది. దీంతో జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది
రెండేండ్ల క్రితం చేప పిల్లలు పంపిణీ చేసిన(2023-24 కాలంలో) వారికి బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తున్న ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టింది. బిల్లులు చెల్లించాలని, లేదంటే వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిం�
Celina Jaitley | బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ కుటుంబానికి సంబంధించిన ఓ సంఘటన ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆమె సోదరుడు, భారత సైన్యంలో పారా స్పెషల్ ఫోర్సెస్లో సేవలందించి రిటైర్ అయిన మేజర్ విక్రాంత
సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. తుది తీర్పు వెలువరించేలోగా కింది కోర్టులో వాటి విచా�
గ్రూప్-1పై తుది తీర్పు గురువారం రానున్నది. హైకోర్డు డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించనున్నది. వాస్తవానికి జనవరి 22నే తుది తీర్పు వెల్లడికావాల్సి ఉండగా, ఈ నెల ఐదుకు వాయిదావేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ నగరం కర్మన్ఘాట్లోని హనుమాన్ ఆలయ పరిధిలో ఉన్న శ్రీ బాన్సురి కృష్ణ మందిరానికి చెందిన కోట్ల విలువ చేసే 2.34 ఎకరాల భూమిలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిం�
: ఆలయాలు, విద్యాలయాలు, వైద్యశాలలకు సమీపంలో మాంసాహార వినియోగం/విక్రయాలపై ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. వాటికి వంద మీటర్లకు దూరంగా మాంసం దుకాణాలు ఉండే లా నిబంధనలు విధించాలని స
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ నమోదైన కేసులో ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.
మేడ్చల్-మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని వివాదాస్పద భూమికి సంబంధించి సర్వే నిర్వహించడం వల్ల యాజమాన్య హకులు తేలవని హైకోర్టు స్పష్టంచేసింది.