BC Reservations | బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ మరో కొత్త నాటకానికి తెరలేపింది. రిజర్వేషన్ల పెంపుపై సరైన కసరత్తు చేయని రేవంత్రెడ్డి సర్కార్.. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హడావుడి మొదలుపెట్టింది.
మఠాల నిర్వహణ సరిగా లేనప్పుడు, భూముల రక్షణలో మఠాధిపతులు విఫలమైనప్పుడు చట్టప్రకారం కార్యనిర్వహణాధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని హైకోర్టు తేల్చిచెప్పింది.
శేరిలింగంపల్లి పెద్దాపూర్లోని వేల కోట్ల రూపాయల విలువైన 57 ఎకరాలు ప్రభుత్వ భూమేనని హైకోర్టు తీర్పు చెప్పింది. కొండాపూర్ సర్వే నెం.50 లోని 57.09 ఎకరాలు సర్కార్దేనని తేల్చింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని రూ.వేల కోట్ల విలువైన భూములను కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు చేసిన ప్రయత్నాలు వీగిపోయాయి. సర్వే నంబర్ 50లోని ఆ 57.09 ఎకరాలు ప్రభుత్వ భూములేనని హైకోర్�
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం.. విచారణను అక్టోరర్ 8కి వాయిదా వేయడంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత చోటుచేసుకుంది. అసలు ఎన్నిక�
స్థానిక ఎన్నికలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ఇప్పుడే జరుగకపోవచ్చని, సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని సూచించారు. తొందరపడి దసరాకు దావత్లు ఇవ్వొ�
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ సోమవారం ప్రారంభమైంది. అయితే.. స్పీకర్ న్యాయ సలహాదారు నియామకంపై వివాదం మొదలైనట్టు సమాచారం. హైకోర్టు, స
ఒక తాజా ఉదంతాన్నే చూస్తే, ఈ నెల 21వ తేదీన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో జరిగిన ఘటనలను గమనించండి. ఆ రోజు ఆదివారం. ఆ ప్రాంతానికి ఉదయం 7.30కి రెవెన్యూ, పోలీస్, జీహెచ�
Sonam Raghuvanshi | మేఘాలయలో హనీమూన్ సందర్భంగా కొత్తగా పెళ్లైన భర్తను హత్య చేసిన నిందితురాలు సోనమ్ రఘువంశీ దిష్టిబొమ్మను దసరా రోజున దహనం చేయడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు నిషేధించింది.
‘అసెంబ్లీలో బిల్లు ఆమోదిస్తే చట్టమైపోతుందా? ఆ బిల్లును గవర్నర్ ఆమోదించాలి కదా? గవర్నర్కు బిల్లు పంపి 3 నెలలు కూడా కాకుండానే ఆ బిల్లులో నిర్దేశించినట్టు స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వ�
బీసీ రిజర్వేషన్ల పెంపుపై (BC Reservations) హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి
‘ఓజీ’ సినిమా టికెట్ల రేట్ల పెంపు ప్రభుత్వంలో చిచ్చుపెట్టింది. తనకు తెలియకుండా ‘ఓజీ’ సినిమా టికెట్ రేట్లను పెంచడంపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.