ఏపీ శాసనమండలి చైర్మన్కు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాను ఆమోదించేలా ఉత్తర్వులు జారీచేయాలనే కేసులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఖర్చుల న
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీపై ఎటువంట�
తెలంగాణలో పు ట్టి, తెలంగాణలోనే చదువు ప్రారంభించి తెలంగాణ కోటా కింద ఏపీలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువు పూర్తిచేసిన విద్యార్థికి స్థానికత వర్తిస్తుందో లేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్�
బాలల సంక్షేమంలో హోంశాఖ కీలకపాత్ర పోషించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ సూచించారు. సంక్షేమ శాఖతోపాటు హోంశాఖ కూడా సమన్వయంతో పని చేస్తే బాలల హక్కులను కాపాడొచ్చని పేర్కొన�
గ్రూప్-1 విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, తప్పు చేసిన వారిని, అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేటలోని విపంచి కళా నిల�
గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర�
మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) విద్యార్థులు నాలుగేండ్ల ట్యూషన్ ఫీజు చెల్లించాలని పట్టుబట్టకుండా వారి సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు తీర్పు మేరకు రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద గురువారం బీఆర్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సొంత నిబంధనల ప్రకారం అకౌంట్ నిర్వహించేందుకు అనుమతించాలని బ్యాంకుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలి గుర్తించి ఇద్దరు అధీకృత అధికారుల వివరాలను త
గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవక
సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత మోసం చేసిన కేసులో పిటిషనర్ దంపతులూ బాధితులేనని హైకోర్టు అభిప్రాయపడింది. శిశువును తిరిగి వారికి అప్పగించాలని అధికారులను ఆదేశించింది.
ఎస్బీఐలో రూ.13.71 కోట్ల విలువైన నగ దు, బంగారు ఆభరణాల చోరీకి సంబంధించిన కేసుల దర్యాప్తులో పోలీసులకు సహకరించాల్సిందేనని ముత్తూట్, మణప్పురం ఫైనాన్స్ సంస్థలను హైకోర్టు ఆదేశించింది.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దు టీజీపీఎస్సీ ప్రతిష్టకు మాయని మచ్చను తెచ్చిపెట్టింది. ఒక్క కేసుతో భారీ అప్రతిష్టను మూటగట్టుకున్నది. పూడ్చలేనంత నష్టాన్ని కొనితెచ్చుకున్నది.