Hydraa | అన్ని న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చి ఓ ఆస్తి ప్రైవేట్దేనని తేల్చినప్పటికీ హైడ్రా అక్కడ జోక్యం చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోబ�
రంగారెడ్డి జిల్లా గుబ్బడిలో తాము కొనుగోలు చేసిన 4.30 ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా నిషేధిత జాబితాలో చేర్చారంటూ పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఆయన సోదర�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నెలన్నర రోజుల తర్వాత తాను పోటీచేసిన భవానీపూర్ స్థానంలో ఫలితాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఆమె
చట్ట ప్రకారం కొనుగోలు చేసిన భూమిని అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారంటూ రిటైర్డ్ న్యాయమూర్తి అభినందన్కుమార్ షావిలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గుబ్బడి మండ�
విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ప్రకారం ఆదాయపు పన్నుశాఖకు చెల్లించిన మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్(ఎంఏటీ) రూ.24.39 కోట్లు రాబట్టుకోవాలన్న జీవీకే గౌతమి పవర్ లిమిటెడ్(ఆర్ఎస్పీఎల్)కు హైకోర్టులో చుకెదురైంద
తెలంగాణ మూలాలు ఉన్నవాళ్లనే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. అసోసియేషన్ సోమవారం అత్యవసరంగా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. హై కోర్టు న్యాయమూర్తు�
Bachupally | మేడ్చల్-మలాజిగిరి జిల్లా బాచుపల్లి సర్వే నంబర్ 83లోని భూములకు సంబంధించిన సంక్లిష్ట వివాదంలో 3 ఎకరాల 9 గుంటల భూమి యజమానికి హైకోర్టు ఉపశమనం కల్పించింది.
తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో నూతనంగా పునరుద్ధరించిన ఫిట్నెస్ సెంటర్ (జిమ్) ప్రారంభమైంది. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో పునరుద్ధరించిన ఈ జిమ్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్ర�
ఉద్యోగుల రిటైర్మెంట్ వ యోపరిమితి పెంపు పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయానికి సంబంధించిన అంశమని, ఇలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చే సుకునే అవకాశం పరిమితమని హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్లోని యూసుఫ్గూడలో సర్వే నంబర్ 45కు సంబంధించిన భూముల వివాదంపై దాఖలైన రిట్ పిటిషన్ల విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
సెక్స్ వరర్ సేవలను పొందే విటుడిని మానవ అక్రమ రవాణాదారు (హ్యూమన్ టాఫికర్)గా పరిగణిస్తూ కేసులు నమోదు చేయడానికి వీల్లేదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెక్స్ వరర్ నుంచి సేవలు పొందిన వ్యక్తిక�
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్నట్టుంది హైడ్రా తీరు. చేయని పనులను తానే చేశానంటూ పెద్దఎత్తున ప్రకటించుకుంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ను చూసి నగరవాసులు నవ్వుకుంటున్నారు.
ఓ ప్రభుత్వ అధికారి నిబద్ధత రూ.వెయ్యి కోట్ల విలువైన 15ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో నిరూపించింది.