ఉస్మానియా దవాఖానను గోషామహల్ స్టేడియానికి తరలింపుపై ప్రభుత్వ జీవోను సవాల్ చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో కౌంటర్దాఖలు చేయని హెచ్ఎండీఏపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) సుప్రీం కోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు బడుగుజీవులకు దసరా సంబురం లేకుండా చేశాయి. పండుగ సీజన్ను ప్రత్యేకంగా ఎంచుకుని హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి నడిపిస్తున్న తీరుతో ప్రజలు భగ్గుమంటున్నారు.
లైంగికదాడి కేసులో ఓ నిందితుడికి నాంపల్లి కోర్టు విధించిన జైలుశిక్షను హైకోర్టు రద్దు చేసింది. ఓ వ్యక్తి గోప్యంగా చెప్పిన సాక్ష్యానికి ఆధారాలు, అభియోగాలకు సంబంధించి వైద్య నివేదికలు లేవని తేల్చింది.
BC Reservations | బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ మరో కొత్త నాటకానికి తెరలేపింది. రిజర్వేషన్ల పెంపుపై సరైన కసరత్తు చేయని రేవంత్రెడ్డి సర్కార్.. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హడావుడి మొదలుపెట్టింది.
మఠాల నిర్వహణ సరిగా లేనప్పుడు, భూముల రక్షణలో మఠాధిపతులు విఫలమైనప్పుడు చట్టప్రకారం కార్యనిర్వహణాధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని హైకోర్టు తేల్చిచెప్పింది.
శేరిలింగంపల్లి పెద్దాపూర్లోని వేల కోట్ల రూపాయల విలువైన 57 ఎకరాలు ప్రభుత్వ భూమేనని హైకోర్టు తీర్పు చెప్పింది. కొండాపూర్ సర్వే నెం.50 లోని 57.09 ఎకరాలు సర్కార్దేనని తేల్చింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని రూ.వేల కోట్ల విలువైన భూములను కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు చేసిన ప్రయత్నాలు వీగిపోయాయి. సర్వే నంబర్ 50లోని ఆ 57.09 ఎకరాలు ప్రభుత్వ భూములేనని హైకోర్�
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం.. విచారణను అక్టోరర్ 8కి వాయిదా వేయడంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత చోటుచేసుకుంది. అసలు ఎన్నిక�
స్థానిక ఎన్నికలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ఇప్పుడే జరుగకపోవచ్చని, సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని సూచించారు. తొందరపడి దసరాకు దావత్లు ఇవ్వొ�
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ సోమవారం ప్రారంభమైంది. అయితే.. స్పీకర్ న్యాయ సలహాదారు నియామకంపై వివాదం మొదలైనట్టు సమాచారం. హైకోర్టు, స