హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సొంత నిబంధనల ప్రకారం అకౌంట్ నిర్వహించేందుకు అనుమతించాలని బ్యాంకుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలి గుర్తించి ఇద్దరు అధీకృత అధికారుల వివరాలను త
గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవక
సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత మోసం చేసిన కేసులో పిటిషనర్ దంపతులూ బాధితులేనని హైకోర్టు అభిప్రాయపడింది. శిశువును తిరిగి వారికి అప్పగించాలని అధికారులను ఆదేశించింది.
ఎస్బీఐలో రూ.13.71 కోట్ల విలువైన నగ దు, బంగారు ఆభరణాల చోరీకి సంబంధించిన కేసుల దర్యాప్తులో పోలీసులకు సహకరించాల్సిందేనని ముత్తూట్, మణప్పురం ఫైనాన్స్ సంస్థలను హైకోర్టు ఆదేశించింది.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దు టీజీపీఎస్సీ ప్రతిష్టకు మాయని మచ్చను తెచ్చిపెట్టింది. ఒక్క కేసుతో భారీ అప్రతిష్టను మూటగట్టుకున్నది. పూడ్చలేనంత నష్టాన్ని కొనితెచ్చుకున్నది.
గ్రూప్ 1 మెయిన్స్ ప్రక్రియలో వరుస తప్పిదాలే టీజీపీఎస్సీ కొంపముంచాయా? అంటే నిపుణులు అవుననే అంటున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 10 రకాల తప్పలు దొర్లాయి.
గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సర్కార్లో గుబులు పుట్టిస్తున్నది. ఆ పార్టీ నేతల్లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది. గ్రూప్-1లో జరిగిన తప్పిదాలతో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తప్పదని వారు
సోషల్ మీడియాపై అక్రమ కేసులతో ఉక్కుపాదం మోపేందుకు యత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హకులతోపాటు చట్టపరిధిలోనే పోలీసులు పనిచేయాలని కోర్టు �
High Court | సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెడుతున్న తీరుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ కేసులు పెట్టడం ఏమాత్రం చెల్లదని హైకోర్టు సంచలన తీర�
టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దడమా? లేక మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించడమా? ఇది ఇప్పుడు టీజీపీఎస్సీ ముందున్న అతిపెద్ద సవాల్. ‘మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దండి.. లేదా పరీక్షలు పె�
Group-1 exam | గ్రూప్ -1 పోస్టుల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎలాగైనా సరే గ్రూప్-1 పరీక్షలను పూర్తి చేయాలని పట్టుదలకుపోయిన కాంగ్రెస్ సర్కార్కు హైకోర్టు దిమ్మతిరిగేలా షాక్ ఇ
గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు జడ్జి , లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�