ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 21 ఏండ్ల నాటి రామావతార్ జగ్గీ హత్య కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన ఛత్తీస్గఢ్ హైకోర్టు జీవిత ఖైదు విధించింది.
ఆలిండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగించడానికి సవాల్ చేస్తూ ఆ పార్టీ అధ్యక్షురాలు షెహనాజ్ తబస్సుమ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ సమీపంలో ఉన్న మీర్ఖాన్పేట్ ఔటర్ రింగురోడ్డు నుంచి రీజినల్ రింగురోడ్డు దాకా చేపట్టనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించనున్న భూముల వ
Madhya Pradesh : తనకంటే 21 ఏళ్ల పెద్ద వయస్సున్న భర్తను వద్దని చెప్పిందో యువతి. అంతేకాదు.. తాను ప్రియుడితోనే ఉంటానని స్పష్టం చేసింది. ఇదంతా జరిగింది కోర్టు విచారణలో.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తున్నదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు.
నీటి పారుదల శాఖలో రిటైర్ అయిన తాత్కాలిక ఉ ద్యోగుల సేవలను క్రమబద్ధీకరించి, వారికి పెన్షన్ ప్ర యోజనాలు కల్పించాలని 2023లో న్యాయస్థానం వెలువరించిన ఉత్తర్వులను అమలు చేయనందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులతోపాట
వికారాబాద్ జిల్లా దామగుండంలో నిర్మించతలపెట్టిన రాడార్ ప్రాజెక్టు వల్ల అడవులకు ముప్పు ఏర్పడకుండా, ఇకడ అటవీకరణ పనులు చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. దామగుండంలో రాడార్ సెంటర్ నిర్మాణ పనులు �
గ్రూప్-1 ఉద్యోగుల నియామకాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పిన సుప్రీంకోర్టు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పి
అమెరికా కోర్టులో ఎఫ్బీఐ పెట్టిన కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ నుంచి రెడ్కార్నర్ నోటీసు జారీకావడంపై వివరణ ఇస్తూ �
సర్పంచ్ ఎన్నికపై ఏమైనా అభ్యంతరాలుంటే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం చెల్లదని పేర్కొన్నది.
సర్కార్ ఆస్తులు కాపాడాల్సిన హైడ్రా తన అసలు బాధ్యతను మరిచిపోయింది. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా హైడ్రా ఏర్పాటయింది. అయితే హైకోర్టు సైతం ఈ చెరువుల హద్దుల�
Woman Sets Vehicles On Fire | హైకోర్టు ముందు పార్క్ చేసిన వాహనాలకు ఒక మహిళ నిప్పంటించింది. మండుతున్న వస్తువును కోర్టు ప్రాంగణంలోకి విసిరింది. ఈ సంఘటనలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్�
LPG booking : భార్య హత్య కేసులో నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఒక ఆర్మీ మాజీ ఆఫీసర్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ చేసి, పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.