తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య రోజురోజుకూ పెరగడంపై స్వయంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడమేకాదు.. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ క్యాడర్ పోస్టుల్లో నియమించడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ వ్యవహారంపై ఈ నెల 10లోగా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారును ఆదేశించింది.
High Court | తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ కేడర్లోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శిఖా గోయెల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ ఆఫీసర
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు, చిన్న కాంపౌండబుల్ కేసుల పరిష్కారం కోసం ఈ నెల 13న దేశవ్యాప్తంగా జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక రాష్ర్టాల్లో 50 నుంచి 100శాతం వరకు మినహాయింపు ఇచ్చ
రాష్ట్రంలో బీసీలపై అధ్యయనం చేసిన డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇది రిపోర్టేనా అని నిలదీసింది. దీనికి కనీసం కవరింగ్ లెటర్ కూడా లేదని, రిపోర్టు స�
మేడ్చల్ మలాజిగిరి జిల్లా దేవరయాంజల్ గ్రామంలో శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 1521 ఎకరాల భూవివాదానికి సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారని హైకోర్టు దేవాదాయ శాఖను నిలదీసింది.
Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో 9ని కాంగ్రెస్ ప్రభుత్వం తొ లుత విడుదల చేసింది. ఆ వెంటనే షెడ్యూల్ విడుదల చేసింది. హైకోర్టు స్టే విధించడంతో ఆ జీవో అమలు అటకెక్కింది. జీ
గూప్-2 పోస్టుల భర్తీకి 2015లో వెలువడిన నోటిఫికేషన్కు అనుగుణంగా నియమితులైన ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్-2 పోస్టుల ఎంపిక జరిగిందంటూ ఈ నెల 18న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్ప�
సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు మండలం, పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 54 మంది మరణించిన ఘటనపై జరుగుతున్న దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.