ఎస్సీ, ఎస్టీలపై దాడులను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటే సరిపోదని, ఆ దాడులకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో రైస్ మిల్లులకు సరఫరా చేసిన ధాన్యం మళ్లింపుపై నమోదైన క్రిమినల్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూ రు చేయాలని కోరుతూ పలువురు మిల్లర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా అమర్నాథ్ను నియమిస్తూ ఆ సంఘం అంబుడ్స్మన్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. అమర్నాథ్ నియామకం చట్ట వ్యతిరేకమని ప్రకటించింది.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పీఎస్లో నమోదైన ఓ కేసులో నిందితురాలిని పోలీసులు చిత్రహింసలు పెట్టారంటూ మీనాకుమారి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
‘కాయకష్టం చేసి ఆర్జించిన కూలి డబ్బుల్లో పైసాపైసా కూడబెట్టి కొన్న జాగలో చిన్న ఇల్లు కట్టుకుంటే హైడ్రా రాత్రికిరాత్రి వచ్చి నిర్దాక్ష్యిణంగా నేలమట్టం చేసింది. ఇండ్ల స్థలాలు కొన్నట్టు రిజిస్ట్రేషన్ పత�
మేడ్చల్- మలాజిగిరి జిల్లా కూకట్పల్లిలోని సర్వే నంబర్ 1003 నుంచి 1006 వరకు ఉన్న 13.17 ఎకరాల స్థలం వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని హైడ్రా హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ స్థలం విషయంలో ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్
ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను అధికారులు విధిగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ భవనానికి ‘రాజిరెడ్డి భవన్'గా నామకరణం చేస్తూ 2020 �
Hydraa | నిర్మాణాల కూల్చివేతలతో హడలెత్తిస్తున్న హైడ్రాకు ఎదురుదెబ్బ తగిలింది. కూకట్పల్లిలో గతవారం చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ను పాటించకపోవడంతో బాధితులే రంగంలోకి దిగారు.
నిజామాబాద్లో పానీపూరీ వ్యాపారి భార్య హత్య కేసులో రాజస్థాన్కు చెందిన మంగీలాల్కు కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
హైదరాబాద్లో ఇటీవల జరిగిన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో నిందితుల బంధువులను పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది.
మేడ్చల్ మలాజిగిరి జిల్లా కూకట్పల్లిలో ఈ నెల 25న హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. కోర్టు ఉత్తర్వులను గౌరవించి చట్టపరిధిలో చర్యలు చేపడుతామన్న హామీకి విరుద్ధంగా �
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఫార్మా సిటీ జీవో 31ని తక్షణమే రద్దు చేయాలని, అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇచ్చిన భూముల్లో పనులను మానుకోవాలని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమ�
హైదరాబాద్ నగరంలోని తార్నాకలోని 65 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా విజయడెయిరీ ఆవరణలోని రెండు క్వార్టర్లను కేటాయించే అంశంప�