Supreme Court | కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగలింది. సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టడం ఏ మాత్రం చెల్లదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన
High Court : పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా తప్పించుకుంటున్న రేవంత్ సర్కారుపై హై కోర్టు (High Court) అసహనం వ్యక్తం చేసింది.
సంగారెడ్డిలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఇచ్చిన హామీలకు ఆ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలిచ్చాయని హైకోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీ) ని
Jana Nayagan |తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు అడ్డంకులు తొలగడం లేదు. ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడుతున్న ఈ మూవీ రిలీజ్ తాజాగా మద్రాస్ హైకోర్టు తీర్ప
సిబిల్ సోరు రిపోర్టులో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడమేంటని హైకోర్టు ప్రశ్నించిం ది. దీనిపై సమగ్ర వివరాలతో కౌంట ర్ దాఖలు చేయాలని రిజర్వు బ్యాంక్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలతోపాటు కేంద్�
High Court | పోలీసులకు ఉండే అధికారాలు అటవీ శాఖ అధికారులకు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ పరిధిలోకి వచ్చే నేరాలపై దర్యా ప్తు జరిపే అధికారం పోలీసులకు మా త్రమే ఉంటుందని తేల్చింది. వన్య ప్రాణుల సంరక్షణ చట్ట�
ఆయిల్పామ్ సాగు కోసం పతంజలి ఫుడ్స్ లిమిటెడ్కు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఫ్యాక్టరీ జోన్ ఏర్పాటు అనుమతులను రద్దు చేసూ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది.
మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి అంటే అధిష్ఠానం అనుగ్రహం ఉంటే చాలు అనుకునే రోజుల్లో పాలనపై పూర్తి పట్టు ఉన్న నాయకుడిగా పేరు పొందారు.
రాజ్యాంగం కోర్టులకే పరిమితం కాదని, ప్రతి వ్యక్తికీ, ప్రతి ఇంటికీ చేరాల్సినదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్ అన్నారు. హైకోర్టు ఆవరణలో సోమవారం జరిగిన 77వ గణతంత్ర వేడుకల సందర్భ�
కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)లో పనిచేస్తూ శిక్షణ సమయంలో అదృశ్యమైన కానిస్టేబుల్ ఎం శ్రీకాంత్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శ్రీకాంత్ తనంతట తానుగా వెళ్లిపోయినట్ట�