సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే అక్రమంగా నిర్బంధించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ న్యాయవాది విజయ్పాల్ కింది కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దా
మైనర్పై లైంగికదాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలని, మంత్రి వర్గం నుంచి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశా�
‘సత్యమేవ జయతే’ నినాదం తప్పుడు రిజిస్ట్రేషన్ల భూదందాను పట్టిచ్చింది. గిరిజన భూముల రక్షణ కోసం 1/70 చట్టం చేయడానికి ముందే ఓ భూమి తనదంటూ నకిలీ పత్రాలు సృష్టించిన ఓ వ్యక్తి అప్పటికి రిజిస్ట్రేషన్ స్టాంపు పత్ర
రెండు ఇండ్ల స్థలాలను స్వాధీనం చేసుకొని అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ నోటీసును 48 గంటల్లో తొలగించాలన్న ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు హైకోర్టు ధికరణ నోటీసులు జారీచేసింది.
పారిశ్రామిక అవసరాల నిమిత్తం ఐడీపీఎల్కు కేటాయించిన భూముల స్వాధీన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ జీఎం మొహియుద్
సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయలేదని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే హరీశ్రావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్సీల నియామక ప్రక్రియలో �
మాజీ డీజీపీ బీ శివధర్రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లో మధ్యంతర స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం విధానపరంగా పాలనా సౌల�
ఎన్నారై వ్యాపారవేత్తను పెండ్లి చేసుకుంటానని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారన్న ఆరోపణలతో నమోదైన క్రిమినల్ కేసులో నటి, విశాఖపట్టణానికి చెందిన వెంకట ఆశ్వినిరెడ్డి కొయ్య అలియాస్ అషురెడ్డి,
హైకోర్టు ఈ నెల 7 నుంచి జూన్ 5 వరకు వేసవి సెలవులు తీసుకోనున్నట్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రకటించారు. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్లు ఏర్పాటయ్యాయని వెల్లడించారు.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు హైకోర్టు మరోసారి నోటీసులు జారీచేసింది. తమ వాదనలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల�
కూకట్పల్లి పోలీస్స్టేషన్లో నమోదైన దాడి కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమన్వయకర్త మన్నె క్రిశాంక్తోపాటు మరో ఏడుగురికి బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కే సుజన ఉత్తర్వులు జ