జంట నగరాలకు తాగు నీరు అందించే ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ జలాలు కాలుష్య నివారణకు తీసుకునే చర్యలపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని హైకోర్టు తప్పుపట్టింది.ఈస�
పేదల నివాసాల కూల్చివేతలకు పాల్పడుతున్న హైడ్రాకు హైకోర్టు కళ్లెం వేసింది. నిషేధిత జాబితాలో పేర్కొన్న ఆస్తులేవో అధికారిక వెబ్సైట్లో పెట్టాలని, ప్రభుత్వ ఆస్తుల వివరాలను వెల్లడించాలని సూచిస్తూ హైడ్రాక
NIMS | నిమ్స్లో కార్పొరేట్ స్థాయిలో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.దవాఖానకు నిత్యం 4వేల మందికి పైగా రోగులు, వారి సహాయకులతో కలిసి వస్తుంటారు. అప్పటికే వ్యయ ప్రయాసాల కోర్చ�
Telangana | ప్రభుత్వ కార్యదర్శి హోదా పోస్టుల్లో ఐపీఎస్ అధికారులను నియమిస్తూ నిరుడు సెప్టెంబర్ 28న జారీ అయిన జీవో 1342పై సికింద్రాబాద్కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ తొండాట ఆడుతున్నదన్న విమర్శలున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చినా.. కావాలనే కాంగ్రెస్ పార్టీ చైర్మన్
తనకు చెప్పకుండా భార్య పుట్టింట్లో ఒక రాత్రి ఉండిపోయిందనే కారణంతో భర్త ఆమెను చెంపదెబ్బ కొట్టడం అన్న ఒక్క సంఘటన ఐపీసీ సెక్షన్ 498ఏ కింద కూర్రత్వం కిందకు రాదని గుజరాత్ హైకోర్టు పేర్కొంది.
జీహెచ్ఎంసీని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించడం చట్ట వ్యతిరేకమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనాభా గణాంకాల కమిషనర్ జారీ చేసిన సర్యులర్కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం విభజన చేసిందని పేర్క
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి, భూపాలపల్లి పోలీస్స్టేషన్లలో 2023లో నమోదైన రెండు క్రిమినల్ కేసుల విచారణకు హాజరు నుంచి సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.
ఔటర్ రింగ్రోడ్డు పరిధిలో ఉన్న సిటీని మూడుగా విభజించడంపై చట్ట విరుద్ధంగా జరిగిందని, జనగణన సమయంలో పునర్వేవస్థీకరణకు అవకాశం లేకున్నా ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిందంటూ నగరాని�
ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టిం ది. పంచాయతీలో ఒకటి, మున్సిపాలిటీలో మరో ఓట రు గుర్తింపు కార్డు ఉన్న చిలకల బుగ్గ రాములు నామినేషన్ను ఆ�
GHMC Bifurcation | రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయం తెలిసిందే. కాగా జీహెచ్ఎంసీ విభజనపై స్టే విధించాలని పిటిషనర్ గురువారెడ్డి కోరారు.
వికారాబాద్ జిల్లా దామగుండంలో ఫ్రీక్వెన్సీ రాడార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం తీసుకున్న అటవీ భూమికి బదులుగా 9 లక్షల మొకలు నాటామని ప్రభుత్వం చెప్తున్న మా టలను ఎలా నమ్మాలని హైకోర్టు ప్రశ్నించింది.