‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 162ను వక్రీకరిస్తారా?’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వానికి అనుకూలంగా రాజ్యాంగ అధికరణాన్ని వక్రీకరిస్తే చూస్తూ కూర్చోబోమని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన
రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ పథకం కింద తమకు ప్రయోజనం కల్పించాలంటూ ఇద్దరు రైతులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ అమలు చేయాలంటూ ఇద్దరు రైతులు సమర్పించిన వినతిని పర
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని భూముల వేలం ప్రక్రియను నిలిపివేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లను సింగిల్ జడ్జీలు విచారించి మధ
కొత్త క్రిమినల్ చట్టాల అమలులో డిజిటల్ వేదికల వినియోగం, వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం అంద�
Hemant Soren : జార్ఖండ్లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జేపీఎస్సీ పరీక్షల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించింది.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరసరించింది. ఈ పథకాల అమలుకు ఉన్న చట్టబద్ధత, ప్రజాధనం వినియోగంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, బడ్జెట్ కేట�
బీఆర్ఎస్ నాయకుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది.
మావోయిస్టు భావజాలా న్ని ప్రోత్సహించేలా మాట్లాడారన్న ఆరోపణలతో ‘ఉపా’ చట్టం కింద జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నమోదు చేసిన కేసులో గాదె ఇన్నయ్య అలియాస్ గాదె ఇన్నారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మ�
విద్యా వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల మధ్య భారీ వ్యత్యాసం ఉందన్నారు. రాష్ట్రంలో 63 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ సెక్టార్ లో చదువుతుండగా, కేవలం 37 శాతం మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద�
బీఆర్ఎస్ తరఫు ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్లో చేరినట్టు ఎకడా ప్రకటించలేదని, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసుకోలేదని ఆయన తరఫు న్యాయవ�
కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులుగా బదిలీపై ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలంగాణ వాసుల పిల్లలను కూడా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటా కింద పరిగణించాలని హైకోర్టు తీర్ప
రంగారెడ్డి జోన్లోని సైబర్సిటీ సర్కిల్లో విత్యుత్తు అధికారులు, ఆర్టిజన్ల అక్రమాలపై దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్) యాజమాన్యం ఎట్టకేలకు దృష్టి సారించింది.
వేములవాడ లో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.80 లక్షలతో వీధి మారెట్జోన్ పేరుతో నిరుడు మార్చి 31న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 62 స్టాళ్ల ఏర్పాటుకు చేపట్టిన పనులను బండారి వెంకటేశ�