High Court | యూత్ డిక్లరేషన్ పేరిట యువతను వంచించిన కాంగ్రెస్ పార్టీని ఎండ గట్టడానికి బీఆర్ఎస్ పార్టీ రేపు తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు కు హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది .
పరస్పర కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదికగా చేసుకోవాలనుకుంటే అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టంచేసింది. నిర్మల్లోని పంగిరి గ్రామ ఎంపీయుపీఎస్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా ఉన్న ప్రభురాజ్�
కారుణ్య నియమకానికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా రివ్యూ పిటిషన్ వేసిన హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డుకు హైకోర్టులో చుకెదురైంది. కొత్త అంశాలతో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే అనుమతించలేమంటూ
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని, ఈ ప్రాజెక్టును తగిన పరిమితులతో ఉపయోగించుకొనే అంశాన్ని పరిశీలించడం లేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంకు లెవెల్) పరిధిలో అక్రమ నిర్మాణాల పేరుతో జీహెచ్ఎంసీ ఈ నెల 7న జారీచేసిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టును ఆశ్రయించింది. సోమాజ�
హైకోర్టు తుది తీర్పువచ్చే వరకు నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల జోలికి సంబంధిత శాఖ అధికారులు రావద్దని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, నిమ్జ్ భూ బాధితులు స్పష్టం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా వ
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డీఎస్పీ క్యాటగిరీ-2 ఉద్యోగాల నియామక వివాదంపై ఈ నెల 28లోగా పూర్తి వివరాలు అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే అనేకసార్లు గడువు ఇచ్చామని, ఇకపై వాయిదాలు కుదరవని తేల్చిచెప్పింది.
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. ఒక మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై నమోదైన కేసులో కొన్ని రోజులుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన�
Bandi Sai Bhageerath | కేంద్ర మంత్రి కుమారుడు, పోక్సో కేసులో అరెస్టయిన బండి సాయి భగీరథ్కు హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత హామీతోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలన�