‘మీరు రక్షకభటులా? లేదా ప్రజల కష్టాన్ని భక్షించే నేరస్థులా?’ అని పోలీసులపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రక్షించాల్సిన పోలీసులే నేరాలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింద
వ్యాపారులం తా కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని ఎకనామికల్గా ఎదిగేందుకు కృషి చేయాలని హైకోర్టు జడ్జి ఈవీ వేణుగోపాల్ అన్నారు. చంద్రయాన్3విజయవంతంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, త్వరలోనే మనందరం ఎ�
ఆదివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టులో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే హాజరయ్య�
Ganesh Chaturthi | కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటూనే వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సవరణ నిబంధనలను కూడా రూపొందించిందన�
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు అట్ల రాజశేఖరరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, మరో ప్రధాన నిందితుడైన పులిదిండి ప్రవీణ్కుమార్ బెయిల్ను తిరస్కరించింది.
పలు కారణాల వల్ల వేరే రాష్ర్టాల్లో రెండేండ్లపాటు చదువుకున్న తెలంగాణ శాశ్వత విద్యార్థులకు స్థానిక కోటా కింద మెడికల్ సీట్లు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును తమకు కూడా వర్తింపజేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన�
అసైన్డ్ భూముల బదలాయింపు (నిరోధక) చట్టానికి సవరణలు చేయడానికి గల కారణాలను వివరిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మేధావులు, పౌరులు మండిపడ్డారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జీ ఎస్ఎన్ ధింగ్రా సహా పలువురు భారత ప్రధాన న�
బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు రూ.50 వేల భారీ జరిమానా విధించింది.
రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం మంచిరేవుల గ్రామంలో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరిపిన విశ్వభారతి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ఎం రత్నారెడ్డితోపాటు ఆ అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కూ�
గద్వాల నియోకవర్గం నుంచి డీకే అరు ణ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు గెజిట్ ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్కుమార్ తెల�
తెలంగాణలో వరదలు సంభవిస్తే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు చేపట్టే ముందస్తు చర్యల గురించి నివేదించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తు చర్యలు చేపట్టేందుకు విపత్తుల నిర్వహణ �
రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. హైకోర్టు టీచర్ల బదిలీలకు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను వి�
మొబైల్ ఫోన్ ద్వారా జరిపిన రికార్డెడ్ సంభాషణలు సాక్ష్యంగా అనుమతించదగినవేనని, ఆ సంభాషణలు అక్రమంగా రికార్డు చేసినప్పటికీ వాటిని సాక్ష్యంగా పరిగణించవచ్చునని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచి స్పష్టం చేస