కార్మికులు వద్దంటున్నా, సంఘాలు విన్నవిస్తున్నా పెడిచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం సింగరేణి ఎన్నికలకు మొండిగా ముందుకెళ్తున్నది. అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహిస్తామంటూ కేంద్ర కార్మికశాఖ ఏకపక్షంగా ప్రక�
ఎస్టీల కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటుచేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. కౌంటర్ దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను 4 వారాలకు వాయిదా వ
సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలపై చర్యలు తీసుకునేందుకు వీలుగా సవరించిన ఐటీ నిబంధనలు ప్రభుత్వాధికారులకు అపరిమితమైన అధికారాలను ఇస్తున్నాయని బాంబే హైకోర్టు చెప్పింది.
నోటరీతో కొనుగోలు చేసిన 125 గజాలలోపు స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు జూలై 26న జారీచేసిన జీవో 84 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీర్పుపై టీఎస్పీఎస్సీ సోమవారం డివిజన్ను ఆశ్రయించనున్నది. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తీరు, పరీక్ష నిర్వహణకు చేపట్టిన జాగ
2022 అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలప్పుడు నిబంధనలను పక్కాగా అమలు చేసిన అధికారులు ఈ ఏడాది జూన్ అమలు చేయలేదని హైకోర్టు గుర్తు చేసింది. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థుల బయోమెట్రిక్ త