ట్రాన్స్జెండర్లకు వైద్య విద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్జెండర్ కోటా కింద పీజీ మెడికల్ సీటు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన డాక్టర్ కొయ్�
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్రెడ్డి మంగళవారం పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా ఫస్ట్కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన న్యాయమూర్తులంతా సమావేశమై ఘనంగా వీడ్కోలు ప
కేరలోని ఆలయంలో కార్యకర్తలకు ఆయుధ శిక్షణను ఇస్తున్న ఆరెస్సెస్కు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు మంగళవ�
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర క్షేత్ర పవిత్రతను దెబ్బ తీయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకొన్నది. మధ్యప్రదేశ్లోని మాంధాత పర్వతంపై ‘స్టాట్యూ ఆఫ్ వన్నెస్' (ఏకత్వ విగ్రహం) ఏర్పాటు పనుల
నీట్ పీజీ- 2023 అడ్మిషన్లో ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన.. చిట్టచివరిగా ప్రవేశం పొందిన అభ్యర్థికి వచ్చిన మారులు, ర్యాం కుల వివరాలు నివేదించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)ను హైకోర్టును ఆదేశించింది.
కోర్టు ధికరణ కేసులో రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. గత ఏప్రిల్ 24న జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్�
స్త్రీ, పురుషుల్లో వచ్చే శారీరక మార్పులను మార్చలేమని, మారాల్సింది మనుషులేనని హైకోర్టు జడ్జి శ్రీసుధ పేర్కొన్నారు. పోస్టల్శాఖ ఎన్నో ప్రజాహిత బీమా పథకాలను అమలు చేస్తోందని, వాటిని వినియోగించుకుని ఆర్థిక
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేటలోని 24 ఎకరాల భూవివాదంలో నాటి కలెక్టర్ ఎం రఘునందన్రావుతోపాటు శేరిలింగంపల్లి తహసీల్దార్ జే శ్రీనివాస్కు సింగిల్ జడ్జి విధించిన కోర్టు ధికరణ శిక్షన�
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జిల్లాలు పునర్విభజన చేయడంతో ఉమ్మడి మెదక్ జిల్లా మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ప్రధాన కార్యాలయాలతోపాటు జిల్లా న్యాయస్థానం సైతం సంగారెడ్డ�
టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకాలను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నియామకాలకు సంబంధించి 2021 మే 19న జారీచేసిన జీవో 108ను రద్దు చేసే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం లో కమ్మ, వెలమ సంఘాల భవనాలకు ఐదు ఎకరాల చొప్పున భూమిని కేటాయించడాన్ని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం ఆ రెండు కులా�
కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే టైపిస్ట్, క్లర్, ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్
ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) పేరుతో పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్ దాఖలు చేశారంటూ ఏపీకి చెందిన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది.