డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ కాంట్రాక్ట్ కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. టెండర్ ప్రక్రియ లేకుండా రూ. 180 కోట్ల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్ల కాంట్రాక్ట్ను డీఈసీ ఇన్ఫ్�
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ గత శాసనసభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ను ట్యాంపరింగ్ చేశారంటూ ఇటీవల తీర్పు చెప్పిన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కేసుల (స్పెషల్) కోర్టు జడ్జి కై జయకుమార్పై హై�
నగరంలోని నివాస కాలనీల సంక్షేమ సంఘాలపై గతంలో హైకోర్టు విధించిన నిబంధనలను పునరుద్ధరించారు. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ప్రకటనను విడుదలజేశారు. కాలనీ సంక్షేమ సంఘాలు ఇక నుంచి తమ కార్యకలాపాలను �
హైదరాబాద్ ఎల్బీనగర్ కూడలిలో గిరిజన మహిళ వీ లక్ష్మిపై పోలీసులు దాడికి పాల్పడిన ఘటనపై దర్యాప్తు నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పార్టీలకు భూకేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యా�
రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అంశాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం చర్చించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నార
నిరంతర శ్రమ, అంకితభావంతో పనిచేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశంలో కూడా అదే విషయాన్ని చెప్పారని వెల్లడ�
హైకోర్టు ప్రాంగణంలోని మొత్తం 29 కోర్టుల్లో జరిగే కేసుల విచారణలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోమవారం ఉదయం 10.15 గంటలకు సీజే అలోక్ అరాధే ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించనున్నారు.
రాష్ట్ర న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర లేచింది. హైకోర్టు ఆవరణలో ఈ-సేవ కేంద్రం ఏర్పాటైంది. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే శనివారం ప్రారంభించారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో కాంపిటీటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని మెడికల్, డెంటల్ కోర్సు సీట్లను పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయ�
కర్ణాటకలో గత బీజేపీ సర్కార్పై వెల్లువెత్తిన ‘40 శాతం కమీషన్' ఆరోపణలపై ప్రస్తుత సిద్ధరామయ్య ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.