ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి (సీసీఎస్ ) మే 15లోగా రూ.50 కోట్లు డిపాజిట్ చేయాలని హైకోర్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. సీసీఎస్కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంత అవసరాలకు వాడుకోవడం�
గత ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్తో పాటు విజయానంద్, మీర్ సమి అలీ, మహమ్మద్ యూసుఫ్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమ
ఇన్సెంటివ్ రూపంలో తీసుకున్న నగదు మొత్తాన్ని ఒకేసారి తిరిగి చెల్లించాలని ఉద్యోగులకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) జారీచేసిన ఉత్తర్వులకు హైకోర్టు బ్రేక్ వేసింది. రివర్ బోర్డులో పని�
టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ కొనుగోలు చేసి ఇటీవల అరెస్టయిన మైబయ్య, అతని కొడుకు జనార్దన్ను మూడురోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. దీంతో వారిద్దరినీ శుక్రవారం చంచల్గూడ జైలు నుంచి అధికారులు సిట్ �
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డికి నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణను జూన్ 5కు వాయిదా వేస్త�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు అందిన 2 నివేదికల ప్రకారం దర్యాప్తు సంతృప్తికరంగానే ఉన్నదని స్పష్టం చేసింది. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవ
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్పేట పెద్దచెరువులో ఆక్రమణలను అరికట్టేందుకు, భవిష్యత్లో ఆక్రమణలు జరుగకుండా ఉండేందుకు, కొత్త నిర్మాణాలు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు
వరంగల్ వైద్య విద్యార్థిని డాక్టర్ ధరావత్ ప్రీతి మృతి ఘటనపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఐటీ చట్టంలో ఇటీవల చేసిన మార్పులను పరిశీలిస్తే వ్యంగ్యానుకరణ, వ్యంగ్య రచనలకు సంబంధించి ఈ చట్టం నుంచి రక్షణ లేదనిపిస్తోందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫ్యాక్ట్ చెక్తో వాటికి రక్షణేది? అని కేంద్ర�
బాల్య నేరాలకు సంబంధించిన కేసుల్లో ఆధార్ కార్డుల ఆధారంగా బాధితురాలి వయసును నిర్ధారించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టంచేసింది. ఒక బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు బాధితురాలు మైనర్ కాదని ఆమె వయస�
ఆర్టీసీ గుర్తింపు సంఘానికి మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కొనసాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. లీకేజీ అయిన పరీక్షల రద్దు, మిగతా పరీక్షలను వాయిదా