రెవెన్యూ శాఖలో రిజిస్టర్ సేల్డీడ్తోపాటు ఇతర సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదని దాఖలైన పిటిషన్పై మంగళవారం జరిగే విచారణకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశి�
SSC Paper Leak | పదో తరగతి పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలించింది. కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న బండి
రైతులు పంట రుణాల కోసం, ప్రైవేటు అప్పులు తీర్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రైత
Judges Transfer | పెద్ద ఎత్తున జిల్లా జడ్జీలను తెలంగాణ హైకోర్టు బదిలీ చేసింది. వార్షిక బదిలీల్లో భాగంగా పెద్ద సంఖ్యలో జిల్లా సెషన్స్ జడ్జీలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 41 మంది డిస్ట్రిక్ట్ అండ�
దిశ కేసులో జస్టిస్ సిర్పూరర్ కమిషన్ తన పరిధిని అతిక్రమించిందని, ఆ కమిషన్ నివేదికను విచారణకు ప్రాతిపదికగా తీసుకోరాదని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం హైకోర్టును కోరింది.
ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల నుంచి నెలవారీగా తీసుకున్న నిధులను వారి సహకార పరపతి సంఘానికి (సీసీఎస్కు) జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ సొంత అవసరాలకు ఆ నిధులను వాడకూడదని తేల్చిచెప్పింది. విచారణను 18కి వ
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తునకు ప్రధాన నిందితుడైన కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మంగళవారం నాటికి న్యాయమూర్తి వాయిదా వేశారు. హత్య కేసులో అప్రూవర్గా మారిన నాలుగో నిందితుడు దస్తగిరికి కింది కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాల�
హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లాలోని నూకపెల్లి వీఆర్కే కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను సోమవారం తెరిచారు. కలెక్టర్ యాస్మిన్ బాషా నేతృత్వంలో దానిని తీశారు.
పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు ఘటనలో డిబార్ అయిన విద్యార్థికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 10, 11న నిర్వహించే పరీక్షలకు అనుమతించాలని విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది.