హత్రాస్ రేప్ కేసులో బాధితురాలికి మరణానికి కారణంగా పేర్కొంటూ ఒక నిందితుడిని దోషిగా, ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ఎస్సీ, ఎస్టీ కోర్టు గురువారం తీర్పు చెప్పింది.
YS Sharmila | పాదయాత్రలో భాగంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వాడుతున్న భాషపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఏం భాష వినియోగిస్తున్నారు’అని ప్రశ్నించింది. హైకోర్టు షరతులు విధించి పాదయాత
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల ని యామకాలు చేపట్టకపోవటానికి కారణాలు వివరిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
MLA Poaching Case | ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తులో సీఎం జోక్యం చేసుకున్నారనటానికి ఆధారాలే లేవని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ధర్మాసనానికి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశం నిర్వహించటం దర్యాప్�
అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఉత్తర్వులు ఇవ్వగలమని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది.
ఓబుళాపురం మైనింగ్ లీజు అక్రమాలపై నమోదైన కేసులో సీబీఐ చెబుతున్న కొత్త డాక్యుమెంట్స్ అన్నీ ప్రైవేట్ నిందితులకు సంబంధించిన పెట్టుబడుల వివరాలని, వాటితో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధం లేదని ఆమె తరఫ�
జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్ష ప్రశ్నపత్రాలను ఇంగ్లిష్తోపాటు తెలుగులో ఇవ్వాలనే ప్రతిపాదనపై స్పష్టత ఇవ్వాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్లోని అంబర్పేటలో గత ఆదివారం వీధికుకల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతిచెందిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని జీహెచ్ఎంసీ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో జ్యుడిషియల్ సభ్యుల నియామకానికి సంబంధించిన నిబంధనలను తెలియజేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
కేంద్ర ప్రభుత్వం తనకు లేని అధికారాన్ని తమపై చూపుతున్నదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యుత్తు ఉత్పత్తి సరఫరా చెల్లింపుల వ్యవహారంలో ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించే అధికారం కేంద్రాని