ఎంఎంటీసీ నుంచి బంగారం కొనుగోళ్ల విషయంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఈ నెల 22న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఎంబీఎస్ అధినేత సుఖేశ్ గుప్తాను హైకోర్టు ఆదేశించింది.
Bhainsa | నిర్మల్ జిల్లా భైంసాలో ఈ నెల 19న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నిర్వహించ తలపెట్టిన ‘రూట్ మార్చ్'కు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2గా ఉన్న వై సునీల్యాదవ్ బెయిల్ పిటిషన్లో వాదనలను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.
అస్సాంలో బాల్యవివాహాలపై కఠిన చర్యల పేరుతో పెద్ద సంఖ్యలో జరుగుతున్న ఆరెస్టులు ప్రజల వ్యక్తిగత జీవితంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని గౌహతి హైకోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి కేసుల్లో నిందితుల కస్టడీ విచ
రాష్ట్ర హైకోర్టు తీర్పుతో ప్రిలిమినరీ పరీక్షలో ఏడు మార్కులు కలుపడం ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగా లకు అర్హత సాధించిన అదనపు అభ్యర్థులకు బుధవారం నుంచి శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం �
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. బదిలీలకు రూపొందించిన నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ మేరక�
వందల కోట్ల విలువైన భూమి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో విజయం సాధించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను సమర్థి�
కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఇద్దరికి హైకోర్టు సామాజిక సేవకు ఆర్థిక చేయూత ఇవ్వాలని తీర్పు చెప్పింది.సామాజిక సేవకు స్వచ్ఛందంగా చెల్లిస్తామన్న రూ.లక్షతోపాటు, రూ.2 వేలు
ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కామారెడ్డి మాస్టర్ప్లాన్ ప్రతిపాదన అమలును తాతాలికంగా నిలిపివేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞాని. ఆయనకు ఏం తెలియదు. తెలిసిందల్లా సంపుడు, నరుకుడు, పడగొట్టుడు, సమాధులు తవ్వుడు తప్ప మరో భాష రాదు. ఇటీవలి కాలంలో నీచంగా నికృష్టంగా వ్యవహరిస్తున్నడు.
నిజాం, పాయిగా భూములు అన్యాక్రాంతం కావడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్న స్టే ఉత్తర్వులను సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలు వెబ్సైట్లో లేవని ధర్మాసనం గుర్తించింది.
ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎర చూపించిన కేసులో సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటు హైకోర్టు.. అటు సుప్రీంకోర్టుల్లో ఒకేసారి ప్రయత్నం చేసింది. న్యాయపరమైన తప్పిదాలు లేకుండా ఒకేసారి రెం