హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించి ఆస్తు ల కేసుల్లో ఏపీ సీఎం జగన్కు తెలంగాణ హైకోర్టు మరోసారి నోటీసులు జా రీచేసింది. మాజీ మంత్రి హరిరామ జో గయ్య దాఖలు చేసిన ప్రజాహిత వ్యా జ్యంపై శుక్రవారం విచారణ జరిగింది. గతంలో జారీచేసిన నోటీసులు అందకపోవడంతో జగన్తోపాటు సీబీఐ, ఈడీ కి నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేసింది.