NTR | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు అనుకూల తీర్పు ఇవ్వడం తెలిసిందే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఈ–కామర్స్ వెబ్సైట్లలో తన �
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంబర్ 181లోని భూదాన్ భూమిని అక్రమంగా బదిలీ చేశారంటూ ఐఏఎస్ అధికారి నవీన్మిట్టల్పై దాఖలైన ప్రైవేట్ ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కింది క�
Jubilee Hills | ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చట్టవిరుద్ధంగా గెలిచారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి సునీతాగోపీనాథ్ హైక
మహిళ ఆత్మహత్య కేసులో ఆమె భర్త, అత్త, మామ, ఆడపడుచులకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దుచేసింది. మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె వేధింపులకు గురైనట్టు పోలీసులు ఆధారాలు చూపలేదని తె�
కక్షిదారుల కేసులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ సూచించారు. సోమవారం సాయంత్రం మేడ్చల్, మల్కాజిగిరి కోర్టు ఆవరణలో మూడు ఫ్యామిలీ కోర్టులను కోర్ట్స్ ఆఫ్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడులో అగ్ని ప్రమాదం సంభవించి 54మంది కార్మికులు, సిబ్బంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందిన సంగతి తెలిసిం
రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, మహబూబ్నగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎన్వీ శ్రావణ్కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబ�
చేప పిల్లల పంపిణీ బిల్లులు చెల్లించాలన్న తమ ఆదేశాలను అమలుచేయాలని మరోసారి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు అమలుచేయని పక్షంలో తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శ�
టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఐడీకి కీలక సూచనలు చేసింది. కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్, ఆయన కుటుంబసభ్యుల లావాదేవీలపై సీఐడీ విచారణ నివేది
High Court | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మలాపూర్లోని వేర్వేరు సర్వే నంబర్లలో ఉన్న 77.30 ఎకరాలు దేవల్ బాలాజీ ఆలయానివేనని హైకోర్టు తేల్చింది. ఆ భూములపై తమకు హకులు ఉన్నాయని చెప్తున్న వాళ్లు ఎండోమెంట్స్ ట్రిబ్
జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో 30 ఏండ్ల నుంచి పనిచేస్తున్న స్వీపర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వీసు క్రమబద్ధీకరించాలని కోరుతూ వారు సమర్పించ�
ఐదేండ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన దోషిని కాపాడేందుకు ప్రయత్నించిన అతని తల్లిపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 మే 31న టెంట్ ఇన్స్టాలర్ కుమార్తె (ఐదున్నరేండ్ల వయ�
Karimnagar | కరీంనగర్ జిల్లా కొత్తపల్లి సర్వే నంబర్ 197, 198లోని భూముల సేల్డీడ్లను జిల్లా కలెక్టర్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పిటిషనర్లకు నోటీసులు జారీ చేయకుండా వ్యవహరించిన కలెక్టర్ చర్యలను రద్
పిటిషనర్కు రూ.1.16 కోట్ల బకాయిలు చెల్లించాలన్న ఉత్తర్వులను అమలుచేయని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కోర్టు ధికరణ కేసులో హైకోర్టు ఫాం1 నోటీసులు జారీచేసింది. ఆ ఇద్దరు ఐఏఎస్లు స్వయంగా కోర్టు విచారణకు హాజరై వివరణ
సింగరేణి నుంచి విరమణ చేసిన దాదాపు 350 మందికి పైగా అధికారులు పీఆర్పీ బకాయిల కోసం సుధీర్ఘ న్యాయ పోరాటం చేశారు. 2007-08 నుంచి 2013-14 మధ్య కాలానికి సంబంధించి రావాల్సిన 63కోట్ల కోసం ఎదరుచూశారు. ఎట్టకేలకు గతేడాది ఫిబ్రవరి