హైదరాబాద్ : వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈనెల 5వ తేదీన హైకోర్టుకు సెలవు ఇచ్చారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ను మంగళవారం జారీ చేశారు. అలాగే ఈ నెల12వ తేదీ సెలవు దినాన్ని రద్దు చేస్తున్నట్లు ఈ ఉత
ఒకే రకమైన నేరారోపణల కేసుల్లో వేరువేరు శిక్షలు విధించడం వివక్షే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రెజరీ మెడికల్ బిల్లుల జారీలో అక్రమాలకు పాల్పడిన ట్రెజరీ ఉద్యోగులపై వేరువేరు చర్యలు తీసుకోవడం సరిక�
రాష్ట్రం తరఫున సీనియర్ లాయర్ వైద్యనాథన్ వినతి విచారణ ఆగస్టు 10కి వాయిదా వేసిన ధర్మాసనం హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ గ్రామ సర్వే నం బర్ 46లోని 84.34 ఎ
న్యాయవాదుల కోసం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి �
న్యాయవాదులను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించే విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గౌరవం దక్కింది. తాజాగా, సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఆరుగురిలో ముగ్గురూ ఉమ్మడి �
సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం సీజేఐగా ఎన్వీ రమణ వచ్చాక 23 మంది న్యాయమూర్తులు ఇప్పటికే 17 మంది నియామకం.. బదిలీపై మరొకరు హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టుకు ఆరుగురు న్యాయవాదులను న్య�
హైదరాబాద్ : వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహా�
పదోన్నతి పొందినవారిలో మొత్తం 21 మంది జడ్జీలు ఉన్నారు. వీరిలో ఏడుగురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. వారు అదుసుమల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ రాధాకృష్ణ కృప సాగర్, శ్యాంసుందర్
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లోని భూమిని సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు, ఆయన కుటుంబసభ్యులు, దర్శకుడు కే రాఘవేంద్రరావు, గోవింద్రెడ్డి తదితరులు కొనుగోలు చేయడం చట్ట వ్యతిరేకమని, అద
కారుణ్య నియామాలకు అవివాహిత అయిన సోదరి కూడా అర్హురాలే అని హైకోర్టు తీర్పు వెలువరించింది. సింగరేణి కాలరీస్లో కారుణ్య నియామకం కింద సోదరి కూడా అర్హురాలేనని స్పష్టం చేసింది. సింగరేణిలో పనిచేసే సోదరుడు మరణ�