రాష్ట్ర ప్రభుత్వం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నవేళ అక్కడి ఫార్మాసిటీ రైతులు షాక్ ఇచ్చారు. అసలు ఈ భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారని నిలదీశారు. ఫార్మా సిట
శేరిలింగంపల్లి మండలం అల్లాపూర్లోని సున్నం చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు హైకోర్టు హైడ్రాకు అనుమతిచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పనులు చేపట్టాలని షరతు విధించింది.
మహారాష్ట్ర నుంచి 1956 తర్వాత వలసొచ్చిన ఎస్టీలు లంబాడీ క్యాటగిరీ కిందికి రాబోరని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు సింగిల్జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
హిల్ట్ పాలసీలో ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి అనేలా వ్యవహరిస్తున్నది. పారిశ్రామికవాడల నుంచి అన్ని పరిశ్రమల తొలగింపు పూర్తయ్యేవరకు ల్యాండ్ కన్వర్షన్ చేపట్టబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇవ్వడం
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 27ను హైకోర్టు తప్పుపట్టింది. ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాల
High Court | హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. తమ ఉత్తర్వులు ఉన్న తర్వాత కూడా బతుకమ్మకుంట పరిధిలోని కట్టడాలను ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించింది.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. పలు గ్రామ పంచాయతీల్లో ఆయా సామాజిక వర్గాలు లేకపోయినా లేక వారి జనాభా అతి తక్కువగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్లు కేటాయించ�
సున్నం చెరువు విషయంలో హైడ్రా అధికారులకు బుధవారం హైకోర్టు షాకిచ్చింది. హైదరాబాద్ మాదాపూర్లోని సియేట్ మారుతి హిల్స్ సొసైటీ కాలనీ సర్వే నంబర్లు 12, 12ఏ, 13లో గత కొన్ని నెలల నుంచి కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా �
ఐఏఎస్ అధికారి రోనాల్డ్రోస్కు హైకోర్టులో చుకెదురైంది. ఆయనను తెలంగాణకు కేటాయిస్తూ ఏప్రిల్లో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లోగా కౌంటర