ఇంటింటి సర్వేకు సంబంధించిన నివేదిక విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. గణాంకాలను సైతం గోప్యంగానే ఉంచింది. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారీగా లెక్కలను బయట�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ‘కోటా’ రాజకీయం చేస్తున్నది. పరోక్షంగా ఎస్ఈసీ మీద, హైకోర్టు మీద ఒత్తిడి తేవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తున్నదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బీసీలకు 25 శాతం ఉన్న రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపకపోతే దానికి చట్టబద్ధత ఎలా వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు మరోసారి విచారణ జరుగనున్నది. ఇదే సమయంలో తెలంగాణలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయడానికి ఈసీ అధ�
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రభావిత ప్రాంతాల్లో రుణ మాఫీ అమలుజేసేందుకు నిరాకరించిన కేంద్రంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళ ప్రజలను ఆదుకోవటంలో కేంద్రం విఫలమైందని పేర�
జీవో ద్వారా కాకుండా, చట్టబద్ధత కల్పించాకే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడా రు.
Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై హైకోర్టు ఆదేశాలు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై బుధవారం హైకోర్టులో జ రగనున్న విచారణలో ప్రభుత్వ ప రంగా సమర్థంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలోని సిఫార్సులకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వ�
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న క్రమం లో తాము ఇప్పుడు విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఇచ్చిన జీవోను సవాల్ చ�
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9(4) ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించిన తరువాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. స్థానిక సంస్థల ఎ�
ఈ విద్యా సంవత్సరం నుంచి ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరి అని పేరొంటూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులకు ఈ ఏడాది 9, 10వ తరగతులకు మినహాయింపు ఇచ్చినందున ఈ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు అవసరంలేదని హైకోర్టు స్పష�
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ జన్మించిన ఇంటిని చారిత్రక భవనంగా ప్రకటించాలన్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ బేగంబజార్లోని ఆ ఇంటిలో జాకీర్ హుస్సేన్ 8 ఏండ్లపాటు నివస�