Hydraa | హైడ్రా తీసుకుంటున్న చర్యల్లో వివక్ష ఎందుకు చూపుతున్నదని, పేదలుమధ్య తరగతి ఇండ్ల కూల్చివేతలో చూపుతున్న ఉత్సాహం పెద్దల అక్రమ నిర్మాణాల విషయంలో ఎందుకు కనిపించడంలేదని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది.
జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల గడువును జూన్ 16వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది. జీవో-252, దాని సవరణ జీవో-103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు బుధవారం హైకోర్టుకు హాజరయ్యారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయనపై ఈ కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల శా�
రైతులకు పంట రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మరీ మాట తప్పిన రేవంత్ సరార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు న్యాయపోరాటం చేస్తున్నారు.
బతుకమ్మకుంటపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. వివాదాస్పద భూమిలో బతుకమ్మకుంట పేరుతో హైడ్రా చేపట్టిన పనులు, సీఎంతో ఆర్భాటంగా చేసిన ప్రారంభోత్సవాలపై హైకోర్టు మండిపడింది.
రాష్ట్రంలో పెండింగ్ ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని చేపట్టింది.
Bathukamma kunta | గతంలో హైడ్రా ప్రభుత్వ భూమిగా గుర్తించి బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసింది. చిల్డ్రన్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్తోపాటు అనేక ఏర్పాట్లు కూడా చేసింది. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి �
Bhudan Lands | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాల కూల్చివేతలపై దాఖలైన అప్పీల్ పిటిషన్ను డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. ఈ వ్యవహారంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం �
ఒక రిటైర్డ్ ఉద్యోగిపై తప్పుడు కేసు నమోదైన వ్యవహారంలో హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేలు జరిమానా విధించింది. ఉద్యోగిపై నమోదైన కేసును కొట్టివేస్తూ జస్టిస్ జూకంటి అనిల్కుమార్ ఇటీవల తీర్పు చెప్పా�