ఆహార కల్తీ వ్యవహారాల్లో తనిఖీలు నిర్వహించడం, నమూనాలు సేకరించడం, స్వాధీనం చర్యలు చేపట్టడం, కేసులు నమోదు చేయడం లాంటి అధికారాలు పోలీసులకు లేవని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి కేసులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్విషా మరణించిన 10 రోజుల తర్వాత ఆమె భర్త సమర్ద్ సింగ్ లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడు.
వాణిజ్య వివాదాల్లో ఒక పక్షంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆధారాలు లేకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని హైకోర్టు స్పష్టంచేసింది.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దోనబండ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి చెందిన 15.14 ఎకరాల భూముల సాగుకు దేవాదాయశాఖ జారీచేసిన లీజు నోటిఫికేషన్ అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించిం�
సింగరేణి రామగుండం ఆర్జీ-3 ఓపెన్కాస్ట్ మైన్స్ నుంచి తీసి ఓబీ కుప్పలుగా పోసిన మట్టి.. అనుమతుల మాటున అక్రమ దారి పడుతున్నదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల ఉసిరికాయలపల్లి రెవెన్యూ గ్రామ రైతులకు తెలంగాణ హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. తమ వ్యవసాయ భూములపై హక్కులు కలిగిన రైతులను చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా బలవంతంగా భూముల ను�
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఆద్యాల, నాగారం గ్రామాల పరిధిలో బొగ్గు గనులపై మట్టిని రహదారి నిర్మాణానికి తరలించడాన్ని అరికట్టాలని కోరుతూ సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి అధికారులు విచారణ చేపట్టి త�
Justice Madhavi Devi | బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టీ.మాధవీదేవిపై సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట
బండి భగీరథ్ను అరెస్టు చేయాలంటూ.. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా నేతలు శుక్రవారం నెక్లెస్రోడ్లోని 125 అడుగుల మహా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదరిస్తూ పెద్ద ఎత్తున న�
Bandi Sai Bageerath | బండి సాయి భగీరథ్ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టిన పేట్ బషీరాబాద్ పోలీసులు మంగళవారం కరీంనగర్కు వెళ్లి, విచారణ నిమ్తితం భగీరథ్ను వెంట తీసుకొని బుధవారం మధ్యాహ్నం 2గంటలకు పేట్ బషీరాబాద్ పోల
ఏదైనా క్రిమినల్ కేసులో సింగిల్ జడ్జి వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు లేదా తుది తీర్పుతో విభేదించి నప్పుడు దానిపై ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీల్ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. క్రిమిన�
తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయిభగీరథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ను పోలీసులు తక్షణమే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారా�