ఒక క్రిమినల్ కేసును కొట్టివేయాలని ఒకసారి పిటిషన్ వేసిన తరువాత ఆ కేసుకు సంబంధించిన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకుండానే మళ్లీ అదే కారణాల మీద రెండో పిటిషన్ వేయడం చెల్లదని హైకోర్టు స్పష్టంచేసింది.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన పూర్తి రికార్డులు, లైవ్ టెలికాస్ట్ వీడియో క్లిప్పింగులను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది.
అగ్నిమాపకశాఖలో విపత్తులను ఎదురొనేందుకు ఉన్న సదుపాయాలను వివరించాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. సౌకర్యాలు, వనరులు, సాంకేతికత, పరికరాల పరిస్థితులను తెలియజేయాలని చెప్పిం
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ఫలితాలు ప్రకటించలేదని దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చి వాదనలు వినాలని వార్డు క�
Hydraa | ప్రభుత్వ స్థలంగా పేరొంటూ ప్రైవేట్ వ్యక్తులకు చెందిన స్థలానికి ఫెన్సింగ్ వేసిన హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఫెన్సింగ్ వేసినందునకు బాధిత పిటిషనర్లకు రూ.లక�
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణ గడ్డను సస్యశ్యామలం చేసిన నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆయన తరఫు న్యాయవ
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నివేదిక చెల్లదని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి టీ హరీశ్రావు తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం బుధవారం హైకోర్టులో వాదించారు.
Pakistani Judge : కోర్టు జడ్జీలు అంటేనే న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్లు. అందులోనూ హైకోర్టు స్థాయి జడ్జి అంటే ఇంకెంత నిజాయితీగా ఉండాలి. కానీ, పాకిస్తాన్లో ఒక హైకోర్టు జడ్జి వ్యవస్థనే మోసం చేశాడు.
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి జిల్లా పరిషత్ హైసూల్, మల్దకల్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. మూడు వార�
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై నేడు హైకోర్టులో జరుగనున్న విచారణకు ఎన్నికల కమిషన్ హాజరు కానున్నది. దీంతో ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే అంశం నేడు తేలనున్నది. ఇప్పటికే తాను చైర్మన్గా ఎన్నికై�