మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కుమారుడు వెంకటేశ్వరరావుతోపాటు ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి అనుకూలంగా ఇచ్చిన స్థలాల క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖ�
కుక్కల సంరక్షణకు అనువైన వసతిని ఏర్పాటు చేసుకుని, ఆ వివరాలను తనిఖీ కోసం జీహెచ్ఎంసీకి సమర్పించాలని పారిశ్రామికవేత్త కామేశ్వరి పిడపర్తిని హైకోర్టు ఆదేశించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు, సబ్సిడీలు, రుణమాఫీలను విస్మరించి, పేదలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ఉచితాలపై హైకోర్టు న్యాయమ�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సర్వే నం.194/1, 211లోని భూమికి సంబంధించి హకుల వివాదం తేలకుండానే కూల్చివేతలు చేపట్టిన హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్ర హం వ్యక్తం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉండగానే అధికారులు చర�
Sandeep Kumar Sultania | ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పే ప్రమాదం నెలకొన్నదని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వం చేస్తున్న తప్పులతో అధికారులు తిప్పలు పడ�
పోలీస్స్టేషన్లలో పనిచేసే స్వీపర్లు, అటెండర్లు, సావెంజర్లకు కనీస వేతనాలు చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. కనీస వేతనాల చట్టం ప్రకారం కలెక్టర్ ప్రకటించిన వేతనాలను అమలుచేయాలని మధ్యంతర ఉత్త
సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రజలంతా ఆ నేరాల తీరుపై అవగాహన పెంచుకోవాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ పోలీస్ కైంప్లెంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బీ శివశంకర్రావు తెలిపారు.
Hydraa High Court | ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకోవద్ద ని తాము ఎప్పుడూ చెప్పలేదని, అయితే చట్టం నిర్దేశించిన విధానాన్ని విస్మరించి ప్ర జల హకులను కాలరాయడం సహించబోమని హైకోర్టు స్పష్టంచేసింద
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరు లు బోగస్ పత్రాల ఆధారంగా ఓటర్ల జా బితాలో చేరుతున్నారనే ఆరోపణలపై హైకోర్టు స్పందించింది. ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో గిరిజనేతరుల పేర్ల తొలగింపునకు తీసుకున్న
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో ఓటరు నమోదు కు ఫ్యామిలీ సర్టిఫికెట్ను ఆధార పత్రం గా స్వీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్నికల సంఘా�
సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ ప్రధానకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాపై తెలంగాణ హైకోర్టు అరెస్టు వారంట్ జారీచేసింది. గత నెలలోనే వారంట్ జారీ అయినప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతున్న బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.