మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దన్న గత ఉత్తర్వులను హైకోర్టు సోమవారం మరోసారి పొడిగించింది.
వనపర్తిలో శంకరసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాలువ తవ్వకం నిమిత్తం 2013లో సేకరించిన భూమికి పరిహారం చెల్లించని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పిటిషనర్లకు భూ పరిహార బకాయిల�
ED office searched by Police | జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంపై ఆ రాష్ట్ర పోలీసులు రైడ్ చేశారు. ఈడీ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్ను తీసుకెళ్లారు. ఈడీ కార్యాలయ�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తలనీలాల సేకరణ టెండరును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. టెండర్ ప్రక్రియను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.
రుణం కోసం తాకట్టు పెట్టిన ఆస్తులను చట్టప్రకారం వేలం వేసే అవకాశం బ్యాంక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. రుణాన్ని తీర్చకపోవడంతో అధికారిక లిక్విడేటర్ పరిధిలోకి వెళ్లిన బీఆర్ ఎనర్జీ లిమిటెడ్ ఆస�
Districts | రాష్ట్రంలో జిల్లాలు, మండలాలను పునర్వ్యవస్థీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు చెందిన రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. సోమ�
ప్రపంచ దేశాల్లోని చమురు వనరులు, డాలర్లపై అగ్రరాజ్యాల ఆధిపత్యం, నియంతృత్వాన్ని నిరోధించేందుకు చిన్న దేశాలన్నీ ఏకమవ్వాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిషార కమిషన్ చైర్పర్సన్, హైకోర్టు రిట�
Jana Nayagan | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) కు మద్రాస్ హైకోర్టు నుంచి షాకింగ్ పరిణామం ఎదురైంది. ఈ సినిమాకు తక్షణం సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ�
కొత్త సినిమా విడుదల అయ్యే ముందు రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు మెమోలను జారీ చేస్తున్న తీరును హైకోర్టు ఎండగట్టింది. కొత్త సినిమా వస్తే టికెట్ ధరల పెంపు వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించే విధానం ఎంత�
Divorce | భార్య వంట చేయలేదని చెప్పి భర్త విడాకులు కోరడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. భార్య వంట చేయకపోవడం క్రూరత్వం కిందికి రాదని తేల్చి చెప్పింది.
కొత్త సినిమాల విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపును నిలిపివేస్తూ గతంలో సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ‘మన శంకర వర ప్రసాద్', ‘రాజాసాబ్' చిత్రాల నిర్మాతలు మంగళవారం హై కోర్టులో పిటిషన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐదో షెడ్యూల్ ఏరియాల్లోని జడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ల కల్పనపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖ