High Court | కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పేరిట ప్రభుత్వం హిమాయత్సాగర్లోని తమ భూములను తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ బాధితులు హైకోర్టులో పిటిషన్ ద�
కోర్టు ధికరణ కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించకపోవడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ల�
Imran Khan : జైలులో శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు, ఆయన భార్య బుష్రా బీబీకి భారీ ఊరట లభించింది. వారిద్దరినీ అందరికీ దూరంగా, ఒంటరిగా ఉంచకూడదని జైలు అధికారులను పాక్ హైకోర్టు ఆదేశించింది.
గేటెడ్ కమ్యూనిటీల్లో అధిక చార్జీల వసూళ్లపై ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో నివసించేవారికి నిర్వహణ చార్జీలు ఏకరీతిన ఉండాలనే డిమాండ్ ఏళ్లనుంచి వినపడుతోంది. ఈ క్రమ�
అటవీ శాఖ భూములను ఆక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణలో భాగంగా అటవీ అధికారులు తమ చట్టబద్ధ విధులను నిర్వర్తించవచ్చని పేర్కొన్నది.
నిలువనీడ లేకుండా హైడ్రా సృష్టించిన విధ్వంసం ఇంకా కండ్ల ముందు కదలాడుతున్నా.. ప్రభుత్వం మాత్రం బాధితులను వదలడం లేదు. రెండేండ్ల క్రితం సున్నంచెరువు ప్రాంతంలో కూల్చేసిన ఇండ్లకు కూడా కరెంటు, ఆస్తి పన్ను, నల్�
Accreditation Cards | రాష్ట్రంలో కొత్త అక్రెడిటేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వరింగ్ జర్నలిస్టులకు హైకోర్టు ఊరట కల్పించింది. వారి వద్ద ఉన్న పాత కార్డుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించాలని రాష్ట్ర ప�
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర సంస్థలు హైకోర్టుకు నివేదించాయి. ప్రాజెక్టు నిర్వహణ అంటే మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు మరమ్మతులు, ప్రాజెక్టును �
అక్రమ దత్తత పేరిట ప్రభుత్వ సంరక్షణలోకి తీసుకున్న చిన్నారుల విషయంలో అధికారులు అనుసరిస్తున్న విధానంపై హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఇలాంటి కేసుల్లో ప్రభుత్వం ఎంతమందిని సంరక్షణలోకి తీసుకున్నది? �
రాష్ట్ర బార్ కౌన్సిల్లో నిలిచిపోయిన ఎన్రోల్మెంట్ ప్రక్రియను తిరిగి కొనసాగించేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతి ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు పూర్తయినప్పటిక
సీపీఎస్ను రద్దుచేయాలని, పాత పింఛన్ను పునరుద్ధరించాలన్న ప్రధాన డిమాండ్తో తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) ఆదివారం ‘చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని తలపెట్టింది.