తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గ్రూప్-1 విషయంలో కమిషన్కు డివిజన్ బెంచ్లో కాస్త ఊరట లభించిందో లేదో వెనువెంటనే 2015 గ్రూప్-2 రూపంలో కొత్త చిక
బంజారాహిల్స్లోని విరించి వైద్యశాల నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ కోసం జీహెచ్ఎంసీ జారీచేసిన భూసేకరణ నోటీసులను హైకోర్టు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
Group-2 | గ్రూప్ -2 పోస్టులకు 2019లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వెలువరించిన ఫలితాలను హైకోర్టు రద్దు చేసింది. 2015-16లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల ఆధారంగా జరిగిన నియామకాలను రద్దు చేస్తూ
HYDRAA | హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. హెచ్చరిస్తున్నా హైడ్రా తన పంథాను మార్చుకోవడం లేదంటూ మండిపడింది. ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఆగలేకపోతున్నదంటూ నిప్పులు చెరిగింది.
వైసీపీ అధినేత జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ కరెంట్ ఖాతాల నిర్వహణకు హామీగా సమర్పించిన రేవన్ ఇన్ఫ్రాకు చెందిన స్థిరాస్తి పత్రాలను సంబంధిత బ్యాంకు హామీ తీసుకుని విడుదల చేయాలని హ
కంచె చేను మేసినట్లుగా.. జలవనరులను పరిరక్షించాల్సిన హెచ్ఎండీఏ లేక్ విభాగం ఇప్పుడు ఆ రికార్డులను తారుమారు చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల పేరిట, చెరువుల రికార్డులను ఆన్లైన్ పోర్టల్లో ల
న్యాయ వ్యవస్థ పాత్ర పాత వివాదాలను పరిష్కరించడం కంటే ఎక్కువగా ఉంటుందని, అమాయకులను రక్షించడంపై కూడా న్యాయవ్యవస్థ దృష్టి పెట్టాలని కాబోయే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నొక్కి చెప్పారు.
జనగామ జిల్లాలోని కాందిశీకుల భూములకు సంబంధించిన సేల్ సర్టిఫికెట్ కోసం ఎవాక్యు ఇంటరెస్ట్ (విభజన) చట్టం-1951 కింద వారసులు పెట్టుకున్న దరఖాస్తును 25 ఏండ్లయినా పరిషరించకపోవడంతో అధీకృత అధికారి మోహన్రావుకు ర
తెలంగాణ యూనివర్సిటీని కుదిపేస్తున్న 2012 నోటిఫికేషన్ రద్దు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు వారాలుగా హై కోర్టు తీర్పు కాపీలు తమకు రాలేదం టూ టీయూ వీసీ, రిజిస్ట్రార్లు బుకాయిస్తున్నారు.
హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. అధికారాలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేయడం మొదలుపెడితే న్యాయస్థానాలకు ఉన్న అధికారాల సత్తా ఏమిటో చూపాల్సి వస్తుందని హెచ్చరించింది.