రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలోని సర్వే నంబర్లు 28, 62లో నిర్మాణాలకు సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగ�
ప్రభుత్వం జారీచేసిన జీవోల ప్రకా రం 25 శాతం ఉచిత చికిత్స కోటా కింద క్యాన్సర్ బాధితురాలికి వైద్యం అందించాలని హైకోర్టు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ దవాఖానను ఆదేశించింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం 25 శాతం ఉచిత చికిత్స కోటా కింద క్యాన్సర్ బాధితురాలికి వైద్యం అందించాలని హైకోర్టు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని ఆదేశించింది. జగిత్యాల జిల్లా మల్యాల మండ
AV Ranganath | ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయమని
Bahadurguda Land Acquisition | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బహదూర్గూడలో చేపడుతున్న భూసేకరణ వ్యవహారంలో హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 714 మంది జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్ల ధ్రువీకరణ ప్రక్రియను 2 నెలల్లోగా పూర్తిచేసి, వారి ప్రొబేషన్ను ప్రకటించాలని, వార్షిక ఇంక్రిమెంట్ల మంజూరు తదితర సర్వీస్�
జనగామ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ వరాల మల్లయ్య ఆత్మహత్యపై మేజిస్ట్రేట్ విచారణ నివేదికతోపాటు ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని హోం, జైళ్ల శాఖల అధికారులను హైకోర్టు ఆదేశించింది.
Yuva Sangrama Sadassu | బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 18న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 7గంటలలోపు సదస్సు �
ఫాక్స్సాగర్ సరస్సు ఎఫ్ టీఎల్ పరిధిలోని నిర్మాణాలపై ప్రస్తుతం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ క�