రాజ్యాంగ వ్యవస్థలపై తమకు అపారమైన విశ్వాసం ఉన్నదని, అయితే కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలతోనే వాటిపై అనుమానాలు కలుగుతున్నాయని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్�
ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదలాయిస్తూ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును రద్దు చేసింది.
MLA Pilot Rohith Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను కాదని సీబీఐకి బదిలీ చేయడం సరికాదు అని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం
హిల్ఫోర్ట్ ప్యాలెస్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ప్రత్యేక సమావేశం ఉన్నందున సీఎస్ విచారణకు హాజరుకాలేదని వివరించారు.
ఫుట్పాత్పై దీనస్థితిలో పడి ఉన్న వ్యక్తిని చూసి చలించిపోయారు.. అతడికి కొత్త జీవితాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్.
ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కురావాలని సామెత. భారతదేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పుడు ఆ పనే చేస్తున్నారు. అటూ ఇటూ ఎటూ దారీతెన్నూ కనబడని చోట బీజేపీ పెద్దలు అడ్డదారులు తొక్కుతున్నారు. �
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ అక్టోబర్ 9న నిర్వహించింది. అదే నెలలో పికప్ లిస్ట్ ఇస్తామని తెలిపింది. గ్రూప్ -1 పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లు 33.33 శాతానికి పరిమితం చేయాలంటూ కొందరు అభ్యర్థు�
హోటల్ నిర్మాణం కోసం ఇంటీరియర్ పనులు చేయించుకొని మోసం చేశాడంటూ ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందకుమార్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్కు చెందిన శ్రీనివాసకుమార్ ఇంటీరియ
మ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని తెలి�