మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎన్నికల అఫిడవిట్పై దాఖలు చేసిన పిటిషన్ను ఆ నియోజకవర్గ ఓటరు రాఘవేంద్రరాజు ఉపసహరించుకున్నారు.
కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాలు వారి పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకటనర్సింగరావు పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు ఆ�
ప్రైవేటు రంగం ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటాను తప్పనిసరి చేస్తూ హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పంజాబ్-హర్యానా హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదిగా న్యాయస్థాన
Haryana law Scrapped By Court | ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు తెలిపింది. (Haryana's 75% Quota In Private Sector) ఈ వివాదస్పద చట్టాన్ని రద్�
గత శాసనసభ ఎన్నికల సమయంలో మహబూబ్నగర్ నుంచి గెలుపొందిన మంత్రి శ్రీనివాస్గౌడ్పై ఎలక్షన్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నదని, అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆయన నామిషన్ను తిరసరించ�
హైదరాబాద్లో తార్నాకలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇప్లూ) ఆవరణలో పోలీసులను ఉపసంహరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
కుమ్రం భీం జిల్లా కాగజ్నగర్ పోలీస్స్టేషన్లో నమోదైన దాడి కేసులో బీఎస్పీ నేత, మాజీ అదనపు డీజీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై నమోదైన కేసు దర్యాప్తును కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
దివ్యాంగుల హకుల చట్టం-2016 ప్రకారం గ్రూప్-1, గ్రూప్- 2 పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో దివ్యాంగులకు అదనపు సమయం కేటాయించకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
కామారెడ్డిలో నామినేషన్ దాఖలు సమయంలో సమర్పించిన పార్టీ బీఫాం పోగొట్టిన కారణంగా మరొకటి ఇస్తే దానిని స్వీకరించేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిరాకరించారంటూ హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్�
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని పేరును అచ్చంపేట నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా నుంచి తొలగించకపోవడాన్ని సవాల్ చేసిన వ్యా జ్యంలో ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది.
ఆలిండియా సర్వీసు అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్ ) కేటాయింపు వివాద వ్యాజ్యాలపై ఈ నెల 20 నుంచి రోజు వారీ విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. తాజాగా ఆయా అధికారులు కేంద్రప్రభుత్వానికి వినతిపత్రం సమర్పిస్తే దాన
మరణించినవారు, మరో ప్రాంతానికి వెళ్లినవారు, స్థానికంగా నివసించనివారితోపాటు ద్వంద్వ, బోగస్ ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్ఖాన్ �