టీజీటీ పరీక్ష రాసిన బీఈడీ చదివిన బీటెక్ అభ్యర్థులను పోస్టింగ్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్�
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఏపీకి కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదంపై హైకోర్టు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. డీజీపీ అంజనీకుమార్ సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులు, 9 మంది ఐఏఎస్ అధికారుల కేటాయిం�
యథాతథ స్థితిని (స్టేటస్కో) కొనసాగించాలన్న ఉత్తర్వులు జారీ అయ్యాయన్న కారణంతో అధికారులు అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా ఉండకూదని హైకోర్టు స్పష్టం చేసింది.
: అమ్మే గెలిచింది. ఐదు రోజుల నిరీక్షణ ఫలించింది. ఏడాది వయస్సున్న చంటిపాపకు పాలిచ్చేందుకు అనుమతించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ గేట్ ఎదుట పడిగాపులు కాస్తున్న మాతృమూర్తి హృదయ వే�
CS Somesh Kumar | తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. చీఫ్ సెక్రటరీగా తెలంగాణలో సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును సీఎం కేసీఆర్ ఏవిధంగా ప్రభావితం చేశారో హైకోర్టు సింగిల్ జడ్జి తన తీర్పులో చెప్పలేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టింది.
మండలంలోని సింగవట్నంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నాగార్జున దంపతులు శనివారం దర్శించుకున్నారు. మంగళవాయిద్యాల మధ్య వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఓరుగంటి సం పత్కుమార్శర్మ �
బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసు�
సీఎంకు సిట్ సీడీల రూపంలో మెటీరియల్ ఇచ్చిందని జడ్జి పొరబడ్డారు. సీఎం మీడియా సమావేశం నిర్వహించిన తర్వాతే సిట్ ఏర్పాటైందన్న విషయాన్ని జడ్జి విస్మరించారు.