హైదరాబాద్లోని అంబర్పేటలో గత ఆదివారం వీధికుకల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతిచెందిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని జీహెచ్ఎంసీ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో జ్యుడిషియల్ సభ్యుల నియామకానికి సంబంధించిన నిబంధనలను తెలియజేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
కేంద్ర ప్రభుత్వం తనకు లేని అధికారాన్ని తమపై చూపుతున్నదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యుత్తు ఉత్పత్తి సరఫరా చెల్లింపుల వ్యవహారంలో ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించే అధికారం కేంద్రాని
ఎంఎంటీసీ నుంచి బంగారం కొనుగోళ్ల విషయంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఈ నెల 22న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఎంబీఎస్ అధినేత సుఖేశ్ గుప్తాను హైకోర్టు ఆదేశించింది.
Bhainsa | నిర్మల్ జిల్లా భైంసాలో ఈ నెల 19న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నిర్వహించ తలపెట్టిన ‘రూట్ మార్చ్'కు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2గా ఉన్న వై సునీల్యాదవ్ బెయిల్ పిటిషన్లో వాదనలను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.
అస్సాంలో బాల్యవివాహాలపై కఠిన చర్యల పేరుతో పెద్ద సంఖ్యలో జరుగుతున్న ఆరెస్టులు ప్రజల వ్యక్తిగత జీవితంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని గౌహతి హైకోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి కేసుల్లో నిందితుల కస్టడీ విచ
రాష్ట్ర హైకోర్టు తీర్పుతో ప్రిలిమినరీ పరీక్షలో ఏడు మార్కులు కలుపడం ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగా లకు అర్హత సాధించిన అదనపు అభ్యర్థులకు బుధవారం నుంచి శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం �
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. బదిలీలకు రూపొందించిన నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ మేరక�
వందల కోట్ల విలువైన భూమి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో విజయం సాధించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను సమర్థి�
కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఇద్దరికి హైకోర్టు సామాజిక సేవకు ఆర్థిక చేయూత ఇవ్వాలని తీర్పు చెప్పింది.సామాజిక సేవకు స్వచ్ఛందంగా చెల్లిస్తామన్న రూ.లక్షతోపాటు, రూ.2 వేలు