మార్గదర్శి కేసులో బ్రహ్మయ్య అండ్ కో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు తనిఖీలు, డాక్యుమెంట్లపై స్టేటస్ కో (యధాతథస్థితి) విధిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చ�
హైకోర్టు బార్ అసోసియేషన్కు శుక్రవారం జరిగే ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠ�
తమిళనాడులో దశాబ్దాల చరిత్ర కలిగిన అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి పూర్తిస్థాయిలో అందుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
హైదరాబాద్లోని ఇందిరాపార్ వద్ద శనివారం బీజేపీ నిర్వహించతలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ధర్నాలో 500 మందికి మించి పాల్గొనకూడదని, అందులో పాల్గొనే జాతీయ, రాష్ట్రస్థాయి నాయకుల వ
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కర్నూలుకు తరలించాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని
సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల ప్రక్రియను జూన్లో జరుపుకోవచ్చని గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణపై సింగరేణి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు జరుగుతున్నదని, ఇప్పటివరకు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తన భర్త ఏ రాజశేఖర్ను నేరం అంగీకరించాలని పోలీసులు వేధిస్తున్నారని ఏ సుచరిత దాఖలు చేసిన పిటిషన్ విషయంలో తాము ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తే
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తన భర్త ఏ రాజశేఖర్ను నేరం అంగీకరించాలని పోలీసులు వేధిస్తున్నారని ఏ సుచరిత దాఖలు చేసిన పిటిషన్ విషయంలో తాము ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తే
రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల్లో రెండో ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఇవ్వాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)కు హ�
ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు కార్మికుల సమ్మెపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మె వల్ల విద్యుత్తు ఉత్పత్తి తగ్గడం జాతీయ ప్రయోజనాలను ఫణంగా పెట్టడమేనని పేర్కొంది.
తప్పు చేయనివాళ్లు ఎలాంటి విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.. తప్పు చేసినవాళ్లు మాత్రం సాకులు చూపుతూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా ఇదే జరుగుతున్నది.