ఇటీవల తెలుగులో తీర్పునిచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు టీ నవీన్రావు, నగేశ్ భీమపాకలను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సన్మానించారు. హైకోర్టులోని న్యాయవాదుల కార్యాలయంలో సోమవారం ఈ కార్�
ఒక వ్యక్తి వేరే కుటుంబానికి దత్తత వెళ్తే.. పుట్టిన కుటుంబ ఆస్తులపై ఆ వ్యక్తికి హకులు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. దత్తత వెళ్లిన కుటుంబంలో మాత్రమే ఆ వ్యక్తికి హకులు ఉంటాయని పేర్కొన్నది.
తెలంగాణ, ఏపీకి ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) క్యాడర్ అధికారుల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి తొందర ఎందుకని అడ్వకేట్ జనరల్ జే రామచందర్రావు ప్రశ్నించారు. ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో సెంట్ర�
ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కేసులో గుజరాత్ హైకోర్టు ఆదేశంపై వారం పాటు స్టే విధిస్తూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శనివా�
తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఓ వ్యాజ్యానికి సంబంధించిన తీర్పు ను తెలుగులో ఇచ్చి, కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిందని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి పేర్కొన్నారు. హైకోర్టులో మొదటిసార�
తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిం ది. సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని భూవివాదంపై దాఖలైన అప్పీల్ పిటిషన్లో ఈ నెల 27న.. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ప
రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టం అమలుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. జంతువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు 18 చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేస�
జనగామ జిల్లా పాలకుర్తి మండలం పోతనామాత్యుడి స్వగ్రామం బమ్మెరలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఆదివారం రైతు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.
నిరుపేదల హక్కుల పరిరక్షణకే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టంను ఏర్పా టు చేసినట్లు భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయ మూర్తి నారాయణబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు లో నల్సార్ ఆధ్వర్యంలో
నిరుపేద, అట్టడుగు, బలహీనవర్గాలకు చెందిన విచారణ ఖైదీలకు న్యాయసహాయం అందించటమే రాజ్యాంగ విధి అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ చెప్పారు అందుకే తెలంగాణలోని 33 జిల్లాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స�