ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల నుంచి నెలవారీగా తీసుకున్న నిధులను వారి సహకార పరపతి సంఘానికి (సీసీఎస్కు) జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ సొంత అవసరాలకు ఆ నిధులను వాడకూడదని తేల్చిచెప్పింది. విచారణను 18కి వ
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తునకు ప్రధాన నిందితుడైన కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మంగళవారం నాటికి న్యాయమూర్తి వాయిదా వేశారు. హత్య కేసులో అప్రూవర్గా మారిన నాలుగో నిందితుడు దస్తగిరికి కింది కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాల�
హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లాలోని నూకపెల్లి వీఆర్కే కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను సోమవారం తెరిచారు. కలెక్టర్ యాస్మిన్ బాషా నేతృత్వంలో దానిని తీశారు.
పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు ఘటనలో డిబార్ అయిన విద్యార్థికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 10, 11న నిర్వహించే పరీక్షలకు అనుమతించాలని విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది.
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ పేరుతో విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించే చర్యలకు పాల్పడ్డారనే అభియోగంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని సవాల్�
కూకట్పల్లి 8వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి బొమ్మతి భవానీని సస్పెండ్ చేస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు సమర్పించిన ఆధారాలను పట్టించ�
మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓటమి పాలవడంతో ఆయనకు మాజీ ఎమ్మెల్యే హోదాలో భద్రత కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఎమ్మెల్యేలకు 2+2 భద్రత ఉండేదని, రాజగోపాల�
మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీపై విచారణ పేరుతో ఏపీ సీఐడీ పోలీసులు కఠిన చర్యలు చేపట్టరాదని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇదే సమయంలో సీఐడీ దర్యాప్తును అడ్డుకునేందుకు నిరాకరించింది.
హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్కు 2023-24 ఏడాదికి శుక్రవారం జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడిగా చెంగల్వ కల్యాణ్రావు గెలుపొందారు.
Pakistan | పాకిస్థాన్లోని లాహోర్ హైకోర్టు గురువారం వలస పాలకుల కాలం నాటి దేశ ద్రోహ చట్టాన్ని కొట్టేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం నేరంగా భావించే ఈ చట్టం రాజ్యాంగం ప్రకారం అసమంజసంగా ఉందని తీర
డ్రగ్స్ సరఫరా ఆరోపణల కేసులో గోవాకు చెందిన ఎడ్విన్ నూన్స్ విడుదలకు కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసిం