హైదరాబాద్, న వంబర్ 9, (నమస్తే తెలంగాణ) : ఉప్పల్ స్టేడియం అభివృద్ధి పనుల వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ), విశాఖ ఇండస్ట్రీస్ మధ్య తలెత్తిన వివాదాన్ని 4 వారాల్లోపు పరిషరించాలని వాణిజ్య కోర్టును హైకోర్టు ఆదేశించింది.
తమ ముందున్న వివాదాన్ని వాణిజ్య కోర్టుకే పంపుతూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.