BCCI : టీమిండియా 2026-27 సీజన్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడనుంది. సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్లో భారత్ తలపడనుందని గురువారం బీసీసీఐ(BCCI) తెలిపింది.
తెలంగాణ క్రికెటర్లపై సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) యాజమాన్యం తీవ్ర వివక్ష చూపిస్తుందని తెలంగాణ డిస్ట్రిక్ అసోసియేషన్(టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి విమర్శించారు.
రాజు తల్చుకుంటే కొరడా దెబ్బలకు కొదువా? అన్నట్టుగా సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీతో మ్యాచ్ ఆడాలనే తన కోరి
Lionel Messi : 'గోట్ ఇండియా టూర్'లో భాగంగా అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సి (Lionel Messi) హైదరాబాద్లో అడుగుపెట్టాడు. భారత పర్యటనలో మొదటి నగరమైన కోల్కతాలో అభిమానులను అలరించిన ఫుట్బాల్ మాంత్రికుడు శంషాబాద్ విమాశ్రయం
ఉప్పల్ స్టేడియంలో నేడు జరిగే మెస్సీ గోట్ టూర్ లైవ్ ఈవెంట్ ఫుట్బాల్ మ్యాచ్ కు 2500 మంది సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు తెలిపారు. శుక్రవారం ఉప్పల�
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ సందడి మొదలవ్వనుంది. మన దేశంలోని ముంబై, కోల్కతా, చెన్నై. అహ్మదాబాద్ నగరాలు వేదికలుగా ఎంపికయ్యారు. ఒకప్పుడు ఐసీసీ టోర్నీల మ్యాచ్లతో హోరెత్తిపోయిన హైదరాబాద్ ఉప్పల్ (Uppal) స్
హెచ్సీఏ కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతున్నది. ఉప్పల్ స్టేడియం కేంద్రంగా చేసుకొని నిందితులను సీఐడీ విచారిస్తున్నది. మూడవ రోజు కస్టడీలో భాగంగా శనివారం ఇద్దరు నిందితులైన హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస�
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. సోమవారం సాయంత్రం ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్తోపాటు అంబర్పేటలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ�