ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఆతిథ్య సన్రైజర్స్ బ్యాటర్ ట్రావిస్ హెడ్తో ఆర్సీబీ లెజెండ్ విరాట్ కోహ్లీ గొడవ పటడం, ఆట ముగిసిన తర్వాత అతనితో కరచాలనం చేయకపోవడంపై విమర్శలు వస్
భాగ్యనగరంలో శుక్రవారం ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ కన్పించింది. ఈ సీజన్లో హైదరాబాద్లో జరుగుతున్న చివరి మ్యాచ్ కావడంతో ఉప్పల్ స్టేడియం వైపు అభిమానులు పోటెత్తారు.
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల 22న సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల విక్రయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
DC vs SRH : పంతొమ్మిదో సీజన్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన సన్రైజర్స్ హైదరాబాద్(SRH)కు వరుణుడు షాక్ ఇచ్చేలా ఉన్నాడు. ఉప్పల్ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటిల్స్(Delhi Capitals)తో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించ�
BCCI : టీమిండియా 2026-27 సీజన్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడనుంది. సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్లో భారత్ తలపడనుందని గురువారం బీసీసీఐ(BCCI) తెలిపింది.
తెలంగాణ క్రికెటర్లపై సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) యాజమాన్యం తీవ్ర వివక్ష చూపిస్తుందని తెలంగాణ డిస్ట్రిక్ అసోసియేషన్(టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి విమర్శించారు.
రాజు తల్చుకుంటే కొరడా దెబ్బలకు కొదువా? అన్నట్టుగా సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీతో మ్యాచ్ ఆడాలనే తన కోరి
Lionel Messi : 'గోట్ ఇండియా టూర్'లో భాగంగా అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సి (Lionel Messi) హైదరాబాద్లో అడుగుపెట్టాడు. భారత పర్యటనలో మొదటి నగరమైన కోల్కతాలో అభిమానులను అలరించిన ఫుట్బాల్ మాంత్రికుడు శంషాబాద్ విమాశ్రయం
ఉప్పల్ స్టేడియంలో నేడు జరిగే మెస్సీ గోట్ టూర్ లైవ్ ఈవెంట్ ఫుట్బాల్ మ్యాచ్ కు 2500 మంది సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు తెలిపారు. శుక్రవారం ఉప్పల�