Virat Kohli | టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్ల ఫామ్ అందుకోవడం భారత క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచేస్తోంది. ఆసియా కప్లో అద్భుతంగా ఆడిన కోహ్లీ.. ఆస్ట్రేలియా సిరీస్లో కూడా అదే జోర చూపిస్తాడని
ఉప్పల్లో ఆస్ట్రేలియా, భారత్ మధ్య కీలకపోరు జరుగుతుంది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాదాపు మూడేండ్ల తర్వాత ఉప్పల్ మైదానంలో మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.
Ind-Aus T20 | భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనున్నది. నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరుగనున్నది. తొలి రెండు మ్యాచుల్లో.. చెరొకటి గెలుచుకున్న విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల తర్వాత ఉ�
Traffic restrictions | భారత్-ఆస్ట్రేలియా మూడో టీ 20 మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం ఆథిత్యం ఇవ్వనుంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు తరలి
Metro Trains | ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు రాత్రికి ఇండియా - ఆస్ట్రేలియా జట్ల టీ20 మ్యాచ్ జరగనుంది. క్రికెట్ వీక్షించేందుకు వచ్చే జనాలను దృష్టిలో ఉంచుకొని, రేపు రాత్రికి మెట్రో రైళ్ల సేవలను పొడిగించార
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25వ తేదీన ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ 20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు 2500 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు.
TSRTC | ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 25న జరుగబోయే క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సిటీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్
Uppal Stadium | ఈ నెల 25వ తేదీన టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో భాగంగా ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తు
IND vs AUS | హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్పై సుప్రీంకోర్టు హైలెవెల్ కమిటీ వేసింది. మ్యాచ్ నిర్వహణపై సుప్రీంకోర్టు సూపర్వైజరీ �
Minister Srinivas Goud | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) టిక్కెట్ల గొడవపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. టికెట్ల గందరగోళంపై రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చితే సీఎం కేసీఆర్ సహి�