సెలబ్రిటీ క్రికెట్ లీగ్(CCL) 11వ సీజన్ ఫిబ్రవరి 8న బెంగళూరులో ప్రారంభం కానుంది. CCL నాలుగు సీజన్లలో వరుసగా తెలుగు వారియర్స్ ఛాంపియన్స్గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ లెగసీని కొనసాగించేందుకు మరోమారు తెలుగు �
రంజీ ఎలైట్ విభాగంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 565 పరుగులకు ఆలౌట్ అయింది.
రికార్డుల అడ్డా ఉప్పల్ స్టేడియం పేరు అంతర్జాతీయ క్రికెట్లో మరోసారి మార్మోగింది. శనివారం ఇక్కడి రాజీవ్గాంధీ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్.. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో �
Sanju Samson : దసరా పండుగ రోజు ఉప్పల్ స్టేడియం దద్దరిల్లిపోయింది. క్రికెట్ అభిమానులున ఆనందోత్సాహాల్లో ముంచేస్తూ భారత జట్టు రికార్డు స్కోర్ కొట్టింది. ఇదంతా.. ఒకేఒక్కడితోనే మొదలైంది. అతడే సంజూ శాంసన్ (S
Metro Rail | ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు భారత్ - బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో స్టేడియం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగే టీ-20 క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రాచకొండ సీపీ ఓ ప్రకటనలో తెలిపారు. మ్యాచ్ను తిలకించేందుకు వేలాదిగా సందర్శకులు త�
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వరింగ్ ప్రెసిడెంట్, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Azharuddin) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విచారణకు హాజరయ్యారు. హెచ్సీఏలో రూ.20 క
Uppal Stadium | ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12న ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే టీ-20 క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు తెలిపారు.
బీసీసీఐ సహకారంతో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన హెచ్సీఏ అపెక్స్ కౌ�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యుత్తమ పిచ్, మైదానం అవార్డును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు చెందిన ఉప్పల్ క్రికెట్ స్టేడియం కైవసం చేసుకుంది.