Metro Rail | ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు భారత్ - బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో స్టేడియం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగే టీ-20 క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రాచకొండ సీపీ ఓ ప్రకటనలో తెలిపారు. మ్యాచ్ను తిలకించేందుకు వేలాదిగా సందర్శకులు త�
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వరింగ్ ప్రెసిడెంట్, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Azharuddin) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విచారణకు హాజరయ్యారు. హెచ్సీఏలో రూ.20 క
Uppal Stadium | ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12న ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే టీ-20 క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు తెలిపారు.
బీసీసీఐ సహకారంతో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన హెచ్సీఏ అపెక్స్ కౌ�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యుత్తమ పిచ్, మైదానం అవార్డును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు చెందిన ఉప్పల్ క్రికెట్ స్టేడియం కైవసం చేసుకుంది.
Sunrisers Hyderabad vs Rajasthan Royals | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై ఒక్క పరుగు తేడాతో �
కరెంట్ కోతలు ఉప్పల్ స్టేడియాన్ని వీడటం లేదు. గతంలో హెచ్సీఏ కరెంట్ బిల్లు చెల్లించలేదని విద్యుత్తు సరఫరాను తొలగించామని స్వయంగా విద్యుత్తు అధికారులు చెప్పగా, తాజాగా మరోసారి ఉప్పల్ స్టేడియంలో కరెంట�
Metro Trains | ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ న సన్ రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. గురువారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.