ఉప్పల్ స్టేడియంలో మార్చి ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే టీ 20 సెలబ్రిటీ క్రికెట్ లీగ్- 2024 మ్యాచ్కు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి తెలిపారు.
Uppal Stadium | ఉప్పల్ స్టేడియంలో మార్చి ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే టీ20 సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2024 మ్యాచ్కు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి తెలిపారు.
SRH Schedule | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 15 రోజుల షెడ్యూల్ను ప్రకటించిన బీసీసీఐ.. తొలి అంచెలో 21 మ్యాచ్లు నిర్వహించనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్.. నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మార్చి 23న కేకేఆర్తో తొలి మ్యాచ్
ఉప్పల్ స్టేడియంలో వచ్చే నెల 18వ తేదీన హెచ్సీఏ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్) జరుగుతుందని అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. 2018 నుంచి దాదాపు ఐదేండ్లుగా పెండింగ్లో ఉన్న అకౌంట్లను పరిశీలించి ఆమ
ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, మ్యాచ్ను చూసేందుకు భారీగా క్రీడాభిమానులు తరలిరావడంతో స్టేడియంలో సందడి నెలకొంది.
IND vs ENG 1st Test: భారత్లో క్రికెట్కు క్రేజ్ ఉన్నా టీ20ల యుగంలో అభిమానులు టెస్టు మ్యాచ్ చూసేందుకు అంతగా ఆసక్తిచూపడం లేదన్నది కాదనలేని వాస్తవం. కానీ భాగ్యనగరం టెస్టు క్రికెట్కు సరికొత్త ఊపిరులూదింది.
IND vs ENG 1st Test: ఇంగ్లండ్తో ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్లో రోహిత్ సేన 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి ద్వారా భారత్..
బంతి గింగిరాలు తిరుగుతున్న చోట ఎలా బ్యాటింగ్ చేయాలో.. అనూహ్య బౌన్స్ను తట్టుకొని స్థిరంగా ఎలా నిలబడాలో.. ఇంగ్లండ్ వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (208 బంతుల్లో 148 బ్యాటింగ్, 17 ఫోర్లు) అజేయ శతకంతో అక్షరాల చేసి చ
ఐదేండ్ల తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి రోజే టీమ్ఇండియా అదరగొట్టింది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం ఉప్పల్లో ప్రారంభమైన మొదటి టెస్టులో రోహిత్సేన ఆల్రౌండ్
ఉప్పల్ టెస్టు మ్యాచ్లో పోలీసుల భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పోలీసుల కండ్లు కప్పి విరాట్ కోహ్లీ జెర్సీ ధరించిన అభిమాని..మైదానంలో ఉన్న రోహిత్ దగ్గరకు దూసు�
ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తొలి రోజు మ్యాచ్ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది.
IND vs ENG : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) 246 పరుగులకే ఆలౌటయ్యింది. భారత స్పిన్నర్లు విజృంభించడంతో స్టోక్స్ సేన మొదటి రోజే మూడో సెషన్లో ...
IND vs ENG 1st Test: ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం నుంచి మొదలుకావాల్సి ఉన్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఇంగ్లండ్...
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు పోరుకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మొదటి పోరుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. 2018 తర్వాత జ