IND vs ENG 1st Test: ఇంగ్లండ్తో ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్లో రోహిత్ సేన 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి ద్వారా భారత్..
బంతి గింగిరాలు తిరుగుతున్న చోట ఎలా బ్యాటింగ్ చేయాలో.. అనూహ్య బౌన్స్ను తట్టుకొని స్థిరంగా ఎలా నిలబడాలో.. ఇంగ్లండ్ వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (208 బంతుల్లో 148 బ్యాటింగ్, 17 ఫోర్లు) అజేయ శతకంతో అక్షరాల చేసి చ
ఐదేండ్ల తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి రోజే టీమ్ఇండియా అదరగొట్టింది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం ఉప్పల్లో ప్రారంభమైన మొదటి టెస్టులో రోహిత్సేన ఆల్రౌండ్
ఉప్పల్ టెస్టు మ్యాచ్లో పోలీసుల భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పోలీసుల కండ్లు కప్పి విరాట్ కోహ్లీ జెర్సీ ధరించిన అభిమాని..మైదానంలో ఉన్న రోహిత్ దగ్గరకు దూసు�
ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తొలి రోజు మ్యాచ్ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది.
IND vs ENG : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) 246 పరుగులకే ఆలౌటయ్యింది. భారత స్పిన్నర్లు విజృంభించడంతో స్టోక్స్ సేన మొదటి రోజే మూడో సెషన్లో ...
IND vs ENG 1st Test: ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం నుంచి మొదలుకావాల్సి ఉన్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఇంగ్లండ్...
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు పోరుకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మొదటి పోరుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. 2018 తర్వాత జ
England Team : ఇంగ్లండ్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్కు చేరుకుంది. తొలి టెస్టుకు వేదికైన హైదరాబాద్లో బెన్ స్టోక్స్(Ben Stokes) సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు అడుగుపెట్టింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఫ�
IND vs ENG: బజ్బాల్ ఆటతో దూకుడుమీదున్న ఇంగ్లండ్.. ఇంచుమించూ అదే బాటలో ఉన్న రోహిత్ సేన.. ఈసారి హైదరాబాద్లో ‘ఉప్పల్ మే సవాల్’ అనేందుకు సిద్ధమౌతున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) శుభ
ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 25 నుంచి మొదలయ్యే భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది.
ప్రపంచలోని ప్రఖ్యాత క్రికెట్ మైదానాలను పరిశీలించి వాటికి దీటుగా.. ఉప్పల్ స్టేడియంను తీర్చిదిద్దుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించార