England Team : ఇంగ్లండ్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్కు చేరుకుంది. తొలి టెస్టుకు వేదికైన హైదరాబాద్లో బెన్ స్టోక్స్(Ben Stokes) సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు అడుగుపెట్టింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఫ�
IND vs ENG: బజ్బాల్ ఆటతో దూకుడుమీదున్న ఇంగ్లండ్.. ఇంచుమించూ అదే బాటలో ఉన్న రోహిత్ సేన.. ఈసారి హైదరాబాద్లో ‘ఉప్పల్ మే సవాల్’ అనేందుకు సిద్ధమౌతున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) శుభ
ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 25 నుంచి మొదలయ్యే భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది.
ప్రపంచలోని ప్రఖ్యాత క్రికెట్ మైదానాలను పరిశీలించి వాటికి దీటుగా.. ఉప్పల్ స్టేడియంను తీర్చిదిద్దుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించార
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అక్రమాలపై, ఈడీ విచారణ కొనసాగుతున్నది. హెచ్సీఏలో జరిగిన రూ.20 కోట్ల నిధుల స్వాహాపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అక్రమాల వ్యవహారంలో బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే, హెచ్సీఏ మాజీ చీఫ్ వినోద్కు (Vinod) ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో విచారణకు హాజరుకావాలని అందులో స�
IND vs AUS: ప్రపంచకప్లో మ్యాచ్ దక్కకున్నా కనీసం ఈ మెగా టోర్నీ ముగిశాక భారత్ – ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 03న ఉప్పల్ వేదికగా జరుగబోయే ఐదో టీ20ని అయినా చూసి ఆనందిద్దామనుకున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదుర�
IND vs AUS: నవంబర్ 23 నుంచి మొదలుకాబోయే ఈ సిరీస్లో ఆఖరి మ్యాచ్ డిసెంబర్ 3న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం (ఉప్పల్)లో జరగాల్సి ఉంది. అయితే భాగ్యనగరంలో ఈ మ్యాచ్ జరిగేది అనుమాన�
Mohammad Azharuddin | మాజీ క్రికెటర్ అజారుద్దీన్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామాగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తూ హెచ్సీఏ సీఈవో సునీల్ చేసిన ఫిర్యాదుత�
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఈ ఆసక్తికర పోరుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్లో వరుసగా ఇది రెండో రోజు వరల్డ్క
హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ)లో గత కొన్నేండ్లుగా కొనసాగుతున్న బహుళ క్లబ్ల ఆధిపత్య ధోరణికి రోజులు దగ్గర పడ్డాయి. సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వర్రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ క