భారత్-ఇంగ్లాండ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో గురువారం నుంచి టెస్టు మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది.
క్రీడాకారుల ఆటను ఆస్వాదిస్తూ.. అభిమానులు కేరింతలు కొట్టారు. స్టేడియంలో పలువురు ప్రేక్షకులు ప్రదర్శించిన ప్లకార్డులు ఆకట్టుకున్నాయి.