Mohammed Siraj: వర్క్లోడ్ వల్ల సిరాజ్ను తప్పించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్ నుంచి అతన్ని ఉపసంహరించారు. సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ కృష్ణను తీసుకున్నారు. బీసీసీఐ ఇవాళ ఈ ప్రకటన చేసింది.
Vaibhav Sooryavanshi | క్రికెట్ ప్రపంచంలో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు తరచూ వెలుగులోకి వస్తుంటారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టకముందే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం చాలా అరుదు. ప్రస్తుతం భారత యువ స
వచ్చే నెలలో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ సమయాలను ఒక గంట ముందుకు జరుపుతూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. ప్రసారదారుల విజ్ఞప్తి మేరకు ఈ మార్పు చేసింది.
టీమిండియాకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించిన 15 ఏండ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన తల్లిదండ్రులతో కలిసి జట్టుతో కలిసి ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు.
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవం తర్వాత.. ఇంగ్లండ్ తమ ‘బాజ్బాల్' రీసెట్ను విజయంతో ఘనంగా చాటుకుంది. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్తో ఆదివారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లిష్ టీమ్ 1
భారత టీ20 జట్టులో పెను మార్పులకు సెలెక్టర్లు రంగం సిద్ధం చేశారు. గత 18 నెలలుగా వరుసగా విఫలమవుతూ పూర్తిగా ఫామ్ కోల్పోయిన స్టార్ బ్యాటర్ సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా, భవిష్యత్తు ప్రణాళికల �
హైదరాబాద్ క్రికెటర్ అరుంధతి రెడ్డి మరోసారి టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో పాల్గొనే భారత మహిళల జట్టుకు అరుంధతి ఎంపికైంది.
ఇంగ్లండ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో ఆదిలోనే భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది.
ఇంగ్లండ్ వేదికగా జూన్లో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం ఐసీసీ రికార్డు స్థాయిలో ప్రైజ్మనీ ప్రకటించింది. గత ఎడిషన్కు పది శాతం ఎక్కువ మొత్తాన్ని జత చేస్తూ రికార్డు స్థాయిలో రూ.82 కోట్లుగా నిర్ణయ�
‘ఈ గెలుపు ఘనత జస్ప్రీత్ బుమ్రాదే. అతడు ప్రపంచ స్థాయి బౌలర్. తరానికొక్కడు. ఈ అవార్డు (మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్) అతడికే దక్కాలి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడు అద్భుతంగా బౌలిం�