టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై వెస్టిండీస్ విజయపరంపర కొనసాగుతున్నది. గ్రూపు-సీ పోరులో భాగంగా ఇంగ్లండ్తో బుధవారం జరిగిన కీలక పోరులో విండీస్ 30 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత షెర్ఫేన్ రూథర�
టీ20 ప్రపంచకప్లో సంచనాలు సృష్టించేందుకు వచ్చిన చిన్న జట్లు ఆ దిశగా అగ్రస్థాయి జట్లకు ఊహించని షాకులిస్తున్నాయి. మొదటి రోజే నెదర్లాండ్స్, యూఎస్ఏ జట్ల పోరాటపటిమతో స్ఫూర్తి పొందిన నేపాల్.. రెండుసార్లు చ�
అండర్-19 ప్రపంచకప్లో భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. టైటిల్ ఫెవరేట్ హోదాకు తగ్గట్లు మెగాటోర్నీలో అపజయమెరుగని యువ భారత్ ఆరోసారి వరల్డ్కప్ను తమ సొంతం చేసుకుంది. శనివారం పరుగుల వరద పారిన ఫైనల్ పో�
ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్లో యువ భారత జట్టు.. నేడు ఇంగ్లండ్తో జరుగబోయే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరుజట్లూ టోర్నీలో అపజయమన్నదే లేకుండా ఫైనల్ చేరి టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ టోర్నీలో భారత్
భారత యువ స్కాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ సంచలన ప్రదర్శనతో సత్తాచాటింది. వాషింగ్టన్లో జరిగిన ‘స్కాష్ ఆన్ ఫైర్' టోర్నీలో 17 ఏండ్ల ఈ ఢిల్లీ అమ్మాయి.. 3-0 (12-10, 11-5, 11-7)తో ప్రపంచ పదో ర్యాంకర్ జార్జినా కెన్నెడీ (ఇంగ�
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లండ్.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1తో చేజిక్కించుకుంది. ఇరుజట్ల మధ్య కొలంబోలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో మొదట బ్యా టింగ్ చేసిన ఇంగ్లండ్..
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ను ఆస్ట్రేలియా 4-1తో కైవసం చేసుకుంది. స్వదేశంలో కీలక ఆటగాళ్లు (పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్) సిరీస్కు అందుబాటులో లేకున్నా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆ జ�
యాషెస్ సిరీస్ను(Ashes series) ఆస్ట్రేలియా(Australia) ఘనంగా ముగించింది. స్వదేశంలో జరిగిన 2025-2026 ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో పరుగుల వరద పారుతున్నది. సిరీస్ను ఇప్పటికే దక్కించుకున్న ఆసీస్..ఇంగ్లండ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది.
AUSvENG: స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీలతో చెలరేగారు. ఇంగ్లండ్తో సిడ్నీలో జరుగుతున్న అయిదో టెస్టులో .. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు కోల్పోయి 518 రన్�
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఆఖరిదైన యాషెస్ సిరీస్ ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఇప్పటికే సిరీస్ను ఆసీస్ కైవసం చేసుకోగా, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్టు గెలిచిన ఇంగ్లండ్ పోటీలోకి వచ్చింది.