ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా అదిరిపోయే బోణీ కొట్టింది. పేస్కు స్వర్గధామమైన పెర్త్ పిచ్పై ఇంగ్లండ్కు ఆసీస్ ముచ్చెమటలు పట్టించింది. ఆధిక్యం చేతులు మారుతూ రెండు రోజుల్లోనే ముగిసిన త�
Australia won : ఫస్ట్ టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై విజయం నమోదు చేసింది. 205 రన్స్ టార్గెట్తో పెర్త్ టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో టార్గ్ట్ను అందుకున్నది. ఓపెన�
Aus Vs Eng: తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు 205 పరుగుల లక్ష్యాన్ని విసిరింది ఇంగ్లండ్. రెండో రోజు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు తీసుకోగా.. స్టార్క్�
Aus Vs Eng: పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 99 రన్స్ ఆధిక్యంలో ఉన్నది. రెండో రోజు 132 రన్స్కు ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత ఫస్ట్ ఓవర్లోనే మిచెల్ స్టార్క్ అద్భుతమైన రీతిలో క్యాచ్ అందుకు�
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి మొదలైన ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్కు తొలిరోజే రసవత్తరమైన ఆరంభం! పేసర్లు నిప్పులు చెలరేగిన పెర్త్లో ఒకేరోజు 19 వికెట్లు నేలకూలాయి.
Aus Vs Eng: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఫుల్ ఫైట్ చేస్తున్నాయి. పెర్త్ టెస్టులో తొలి రోజే 19 వికెట్లు కూలాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 172 రన్స్కు ఆలౌటవ్వగా, ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్న ఆస్ట్రేలియా 9 వ�
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సమరానికి నేటి నుంచి తెరలేవనుంది. క్రికెట్లో అగ్రశ్రేణి జైట్లెన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నవంబర్ 21 నుంచి 2026 జనవరి దాకా అభిమానులకు పసందైన టెస్టు క్రికెట్ విందును అందించే�
భారత సీనియర్ స్పీడ్స్టర్ మహమ్మద్ షమీ పునరాగమనంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తిరిగి జట్టులోకి రాలేకపోయిన షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరఫున ర�
సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఏడాది ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో భారత జట్టుకు ఎంపికై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కరుణ్ నాయర్.. దేశవాళీలో మాత్రం తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు.
Newzealand : వన్డే క్రికెట్లో న్యూజిలాండ్ (Newzealand) జోరు కొనసాగుతోంది. ఈ ఫార్మాట్లో వరుసగా ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న కివీస్ ఈసారి ఇంగ్లండ్ను వైట్వాష్ చేసింది.
నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరింది. గ్రూప్ దశ ముగియడంతో ఈ టోర్నీలో ఇక మిగిలినవి మూడు మ్యాచ్లే. నాకౌట్ దశలో భాగంగా నేడు నాలుగు సార్లు చాంపియన్ ఇంగ్
ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో న్యూజిలాండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై గెలిచి 1-0తో ముందంజ వేసింది.