ప్రఖ్యాత లార్డ్స్లో ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో యస్తికా భాటియా (158 బంతుల్లో 113, 14 ఫోర్లు) లార్డ్స్లో సెంచరీ చేసిన తొలి భ�
ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ తీరును మార్చి ‘బజ్బాల్' ఆటతో ఆ దేశంలో ఈ ఫార్మాట్ను జనరంజకంగా మార్చిన మాస్టర్ మైండ్ బ్రెండన్ మెక్కల్లమ్కు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) షాకిచ్చింది.
Brendon McCullum : ఇంగ్లండ్ ప్రధాన కోచ్ పదవికి బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullum) రాజీనామా చేశాడు. ఇటీవల జట్టు చెత్త ప్రదర్శనతో విమర్శల పాలైన మెక్కల్లమ్ ఆదివారం తాను కోచ్గా వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు.
క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్తో చారిత్రక టెస్టు మ్యాచ్ను భారత అమ్మాయిలు తమ చేతుల్లోకి తీసుకున్నారు. తొలి రోజు బ్యాట్తో మెప్పించిన టీమిండియా రెండో రోజు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది.
ఇంగ్లండ్ గడ్డపై వరుసగా మూడు ఓటములతో సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇప్పుడు పరువైనా దక్కించుకోవాలని చూస్తోంది. ఐదు టీ20ల సిరీస్లో శనివారం జరిగే ఆఖరి పోరులో అయినా గెలిచి వైట్వాష్ ప్రమాదాన్ని తప్పించుకో�
క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. 142 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కల్గిన ఈ ‘క్రికెట్ మక్కా’లో తొలిసారి మహిళా జట్లు టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాయి.
టీ20 వరల్డ్కప్ నెగ్గిన తర్వాత కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ చెత్తాటతో నిరాశపరుస్తోంది. ఐర్లాండ్ చేతిలో వైట్వాష్ అయిన తర్వాత ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన అయ్యర్సేన వరుసగా రె
వరల్డ్ కప్ ఫేవరేట్లలో ఒకటైన ఇంగ్లండ్ సైతం క్వార్టర్స్కు దూసుకెళ్లింది. మెక్సికో అభిమానులు స్టేడియానికి పోటెత్తగా ఆసాం తం నువ్వానేనా అన్నట్టుగా సాగిన ప్రిక్వార్టర్స్లో హ్యారీ కేన్ సేన 3-2తో ఆతిథ�
FIFA World Cup: ఫిఫా వరల్డ్కప్లో ఆతిథ్య మెక్సికో జట్టు కథ ముగిసింది. ప్రిక్వార్టర్స్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది. అజ్టెకా స్టేడియంలో జరిగిన హోరాహోరీ మ్యాచ్లో 3-2 గోల్స్ తేడాతో మెక్సికో పరాజయాన�
Ravi Bishnoi | కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐర్లాండ్తో 0-2తో ఘోరంగా సిరీస్ను కోల్పోవడంతో సహా భారత్ ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడింటిలో ఓడిపోయింది. యూకే( England) పర్యటనలో ఉన్న టీమిండియా ఇంకా ఒక్క మ్యాచ్ కూడా గ�
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్పును ఆరుసార్లు విజేత ఆస్ట్రేలియా ఏడోసారి కైవసం చేసుకుంది. ఆదివారం లార్డ్స్ వేదికగా పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఆసీస్.. 7 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ను ఓడించి రికార్డు�
భారీ అంచనాల మధ్య 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన మ్యాచ్లో భారత్ బోల్తా కొట్టింది. స్పిన్నర్ రవి బిష్ణోయ్ చెత్త బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్ టూర్ను ఓటమితో ఆరం�
బీహార్కు చెందిన 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.