ENG Vs ING | ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ఓలీ పోప్ను హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 34 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 27 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడ�
IND Vs ENG | ఇంగ్లండ్-భారత్ మధ్య లీడ్స్ టెస్ట్లో ఆతిథ్య జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్కోరు 82 వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో బెన్ డకెట్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డకెట్
ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సిరీస్ను సమం చేయాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఎదుట 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
పచ్చికతో కూడిన ఓవల్ పిచ్ పేసర్లకు సహకరిస్తుండటంతో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో రెండో రోజు ఇరుజట్ల బౌలర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. రెండు జట్ల పేసర్లు 15 (భారత్ 9, ఇంగ్లండ్ 6) వికెట్ల�
ఇంగ్లండ్తో సిరీస్ను 2-2తో సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ తడబాటుకు గురైంది. టాస్ గెలిచి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఇంగ్లండ్ పేసర్�
ENGvIND: ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదో టెస్టులో.. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో తొలి రోజు భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 72 రన్స్ చేసింది. సాయిసుదర్శన్ 25, గిల్ 15 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. జై�
భారత్ పోరాటం అద్భుతం, అనిర్వచనీయం! ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో టీమ్ఇండియా పోరాడిన తీరు కలకాలం గుర్తుండిపోతుంది. స్కోరుబోర్డుపై కనీసం ఒక పరుగు చేరకముందే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్.. మాంచెస్ట�
ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్లో భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టుకు తెరలేవనుంది.
ICC : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ఆతిథ్యంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడుసార్లు టెస్టు గద (Test Mace) సమరాన్ని నిర్వహించిన ఇంగ్లండ్ బోర్డు (ECB)కే పట్టం కట్టింది
భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య వన్డే పోరు రసవత్తరంగా సాగుతున్నది. శనివారం పలుమార్లు వర్షం అంతరాయం మధ్య జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో(డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఘన విజయం సాధించ
ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్తో పాటు బుధవారం మొదలైన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా సౌతాంప్టన్లో ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. సిరీస్ గెలుపుపై గురిపెట్�
ఇంగ్లండ్తో లార్డ్స్ టెస్టు నాలుగో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడితే మ్యాచ్లో ఫలితం మరో విధంగా ఉండేదని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఛేదనలో టాప్-5 బ్యాటర్లు ఇంగ్లం�