ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి మొదలైన ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్కు తొలిరోజే రసవత్తరమైన ఆరంభం! పేసర్లు నిప్పులు చెలరేగిన పెర్త్లో ఒకేరోజు 19 వికెట్లు నేలకూలాయి.
Aus Vs Eng: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఫుల్ ఫైట్ చేస్తున్నాయి. పెర్త్ టెస్టులో తొలి రోజే 19 వికెట్లు కూలాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 172 రన్స్కు ఆలౌటవ్వగా, ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్న ఆస్ట్రేలియా 9 వ�
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సమరానికి నేటి నుంచి తెరలేవనుంది. క్రికెట్లో అగ్రశ్రేణి జైట్లెన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నవంబర్ 21 నుంచి 2026 జనవరి దాకా అభిమానులకు పసందైన టెస్టు క్రికెట్ విందును అందించే�
భారత సీనియర్ స్పీడ్స్టర్ మహమ్మద్ షమీ పునరాగమనంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తిరిగి జట్టులోకి రాలేకపోయిన షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరఫున ర�
సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఏడాది ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో భారత జట్టుకు ఎంపికై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కరుణ్ నాయర్.. దేశవాళీలో మాత్రం తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు.
Newzealand : వన్డే క్రికెట్లో న్యూజిలాండ్ (Newzealand) జోరు కొనసాగుతోంది. ఈ ఫార్మాట్లో వరుసగా ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న కివీస్ ఈసారి ఇంగ్లండ్ను వైట్వాష్ చేసింది.
నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరింది. గ్రూప్ దశ ముగియడంతో ఈ టోర్నీలో ఇక మిగిలినవి మూడు మ్యాచ్లే. నాకౌట్ దశలో భాగంగా నేడు నాలుగు సార్లు చాంపియన్ ఇంగ్
ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో న్యూజిలాండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై గెలిచి 1-0తో ముందంజ వేసింది.
మహిళల వన్డే ప్రపంచకప్లో తొలి మ్యాచ్ను బలమైన ప్రత్యర్థి అయిన దక్షిణాఫ్రికాపై అలవోకగా నెగ్గిన ఇంగ్లండ్.. రెండో మ్యాచ్లో పసికూన బంగ్లాదేశ్పై విజయానికి చెమటోడ్చాల్సి వచ్చింది. ఇరుజట్ల మధ్య గువహతి వేద
UK couple | ఆ ఇద్దరూ 52 ఏళ్ల కిందట ఒక్కటయ్యారు. ఐదు దశాబ్దాలకుపైగా అన్యోన్యంగా దాంపత్య జీవనం గడిపారు. వారికి సంతానం లేకపోయినా వారి కుటుంబాలతో కలిసి సంతోషంగా బతికారు. కుటుంబంలోని పిల్లలనే తమ కన్నబిడ్డల్లా చూసుకు�
Virgin birth | పురుషుడి తోడు లేకుండానే కొందరు మహిళలు సంతానాన్ని పొందడాన్ని పౌరాణిక చిత్రాల్లో చూసి అబ్బురపడ్డాం. అయితే, త్వరలోనే మనుషుల్లోనూ ఇది సాకారం కాబోతున్నది.
ప్రపంచ క్రికెట్పై తనదైన శైలిలో ముద్ర వేసిన దిగ్గజ అంపైర్ డికీ బర్డ్ కన్నుమూశాడు. వయసు సంబంధిత సమస్యలతో 92 ఏండ్ల వయసులో మంగళవారం తుదిశ్వాస విడిచాడు. 1973-1996 సమయంలో పలు చారిత్రక మ్యాచ్లకు అంపైర్గా వ్యవహరి�
బజ్బాల్ గేమ్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఇంగ్లండ్ టీ20ల్లో సరికొత్త చరిత్ర లిఖించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లిష్ ఆటగాళ్లు (ENG vs SA) తమ విధ్వంసక బ్యాటింగ్తో జట్టు స్కోర్ను 300 దాట�