FIFA World Cup : ఫిఫా వరల్డ్కప్లో నాకౌట్కు దూసుకెళ్లిన ఇంగ్లండ్(England) జట్టు సంచలన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జూలై 4 శనివారం మెక్సికోతో నాకౌట్ మ్యాచ్కు సిద్ధమవుతున్న ఇంగ్లండ్.. తమ ఆటగాళ్లను '�
సొంతగడ్డపై మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం అర్ధరాత్రి ముగిసిన మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ 40 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
FIFA World Cup : మెక్సికో మ్యాచ్కు ముందు ప్రత్యర్థి జట్టు బస చేసిన హోటల్ సమీపంలో టపాసులు కాలుస్తూ.. వాహనాల హారన్ మోతలతో.. నానా రభసకు పాల్పడుతున్నారు. నాకౌట్ దశలో వీరు మరింత రెచ్చిపోయే అవకాశమున్నందున ఇంగ్లండ్ (England) జ�
Vaibhav Sooryavanshi | భారత క్రికెట్లో మరో అరుదైన ఘట్టానికి వేదిక సిద్ధమైనట్లు కనిపిస్తోంది. భారత్–ఇంగ్లాండ్ మధ్య బుధవారం (జూలై 1) జరగనున్న తొలి టీ20 మ్యాచ్లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసే అవకాశాలపై జోరు�
ప్రపంచ చాంపియన్ల హోదాలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లి పసికూన చేతిలో బొక్కబోర్లా పడ్డ భారత టీ20 జట్టు మరో కఠిన సవాల్కు సిద్ధమైంది. ఐరిష్ టీమ్ చేతిలో క్లీన్స్వీప్ను మరిచిపోకముందే ఈ ఫార్మాట్లో అగ్రశ్రేణ�
Europe : యూరప్ ఎండలతో అట్టుడికిపోతోంది. అక్కడ సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వడగాలులు, ఉక్కపోత, వడదెబ్బలతో అల్లాడుతున్నారు. తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా యూరప్లో 1,300 మ�
రెండున్నరేండ్ల క్రితం భారత్కు సొంతగడ్డపై చుక్కలు చూపించి టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన న్యూజిలాండ్.. తాజాగా ఇంగ్లండ్నూ వారి స్వదేశంలోనే దెబ్బకొట్టి చరిత్రాత్మక విజయం సాధించింది.
Olympics 2028 : మహిళల పొట్టి ప్రపంచకప్ 2026 నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించిన భారత జట్టు(Team India)కు ఓ తీపికబురు. మెగా టోర్నీలో సెమీస్ చేరలేకపోయిన టీమిండియా 2028 ఒలింపిక్స్కు అర్హత సాధించింది.
వరల్డ్కప్లో వరుసగా రెండో విజయంతో నాకౌట్ చేరుకోవాలని ఆశించిన ఇంగ్లండ్ను ఘనా ఇబ్బంది పెట్టింది. గ్రూప్-ఎల్లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గోల్ లేకుండా 0-0తో డ్రా అయింది.
WTC Points : కెన్నింగ్టన్ ఓవల్ టెస్టులో భారీ తేడాతో ఓడిన ఇంగ్లండ్ (England)కు మరో షాక్. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC 2025-27)లో ఆ జట్టు ఏకంగా 12 పాయింట్లు కోల్పోయింది.
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు బీసీసీఐ..భారత క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సమావేశమైన సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో జట్టును ఎంపిక చేసింది.
భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరం అయ్యాడు. కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వచ్చే నెల 14 నుంచి ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్ లో బరిలోకి దిగడం లేదు.