IND vs ENG | లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. మొదటి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్లు 387 పరుగులు చేయడంతో మ్యాచ్ ఆదివారం ఆట రసవత్తరంగా మారనుంది. అయితే మూడో రోజు ఆట చివరలో మైదానంల
ECB : స్వదేశంలో భారత మహిళల జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్లో వెనకబడిన ఇంగ్లండ్ వన్డే సిరీస్పై గురి పెట్టింది. గాయంతో పొట్టి సిరీస్ చివరి మూడు మ్యాచ్లకు దూరమైన కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver Brunt) కెప్టెన్
IND Vs ENG | బర్మింగ్హామ్ టెస్ట్లో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైంది. 336 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఐదు టెస్టుల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. ఈ నెల 10 నుంచి మూడో టెస్ట్ జరుగనున్నది. తొలి టెస్ట్లో గెలిచిన ఇం�
ఎడ్జ్బాస్టన్లో చరిత్ర సృష్టించేందుకు టీమ్ఇండియా ఏడు వికెట్ల దూరంలో నిలిచింది. ఇప్పటిదాకా ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలవని భారత జట్టు.. చరిత్రను తిరగరాసేందుకు సిద్ధమైంది. భారత్ నిర్దేశించిన 608 పరుగుల ఛేద�
ఇంగ్లండ్తో హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
IND vs ENG : రెండో ఇన్నింగ్స్లో భారత పేసర్లు నిప్పులు చెరుగుతున్నారు. మహ్మద్ సిరాజ్(1-29), ఆకాశ్ దీప్(1-21)ల ధాటికి ఇంగ్లండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతోంది.
IND vs ENG : టెస్టు సారథిగా తొలి సిరీస్లోనే చెరిగిపోని ముద్ర వేస్తున్నాడు శుభ్మన్ గిల్. క్రీడా దిగ్గజాలను ఆశ్చర్యపరుస్తూ.. అభిమానులను ఆనందంలో ముంచెత్తుతూ టీమిండియా కెప్టెన్గా కొత్త శిఖరాలను అధిరోహిస్తున్�
Shubman Gill : కెప్టెన్సీ వచ్చాక ఎంతటి ఆటగాడైనా జాగ్రత్తగా ఆడతాడు. తన వికెట్ కాపాడుకుంటూ జట్టును పటిష్ట స్థితిలో ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, గిల్ అలా కాదు. డిఫెన్స్లో పడి ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వడం అతడికసలు
IND vs ENG : ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టు ఆధిక్యం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. నాలుగో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేసిన కెప్టెన్ శుభ్మన్ గిల్( 58నాటౌట్), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (61 నాటౌట్) అర్ధ శ
Vaibhav Suryavanshi : భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి చరిత్ర లిఖించాడు. పద్నాలుగేళ్లకే ఐపీఎల్లో 35 బంతుల్లోనే శతకంతో రికార్డులు నెలకొల్పిన ఈ చిచ్చరపిడుగు ఈసారి ఇంగ్లండ్పై తన ప్రతాపం చూపించాడు.
IND vs ENG : ఆద్యంతం ఉత్కంఠగా సాగుతున్న ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. నాలుగో రోజు తొలి సెషన్లో రెండు వికెట్లు పడినా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (41 నాటౌట్) విధ్వంసక బ్యాటింగ్తో ఇంగ్లండ్ బ�
ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నది. ఆట మూడో రోజు ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌట్ చేసిన గిల్ సేన.. 180 పరుగుల భారీ ఆధిక్యాన�
IND vs ENG : రెండో ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించిన భారత్కు తొలి షాక్ తగిలింది. దంచికొడుతున్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (28) ఔటయ్యాడు. జోష్ టంగ్ ఓవర్లో ఔండరీ బాదిన అతడు నాలుగో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు.