వచ్చే నెల 2 నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్తో జరగాల్సి ఉన్న రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్ తమ జట్టులో స్వల్ప మార్పులు చేసింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ను రెండో టెస్టుకు గాను జట్టులోకి తీ�
ICC : క్రికెట్లో పలు మార్పులకు శ్రీకారం చుడుతున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వన్డేల్లో బౌండరీ క్యాచ్ నిబంధనలను మార్చిన ఐసీసీ.. టెస్టుల్లో స్లో ఓవర్ రేటు (Slow Over Rate)కు చెక్ �
ఇంగ్లండ్ లక్ష్యం 371. టెస్టులలో.. అదీ ఆట ఐదో రోజు ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే అగ్రశ్రేణి జట్లు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. కీలక సమయంలో వికెట్లు పడితే డ్రా వైపునకే మొగ్గుచూపుతాయి.
ప్రతిష్టాత్మక టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో బోణీ కొట్టేదెవరో నేడు తేలనుంది! ఇంగ్లండ్, భారత్ మధ్య లీడ్స్ వేదికగా ఆద్యంతం ఆసక్తిగా జరుగుతున్న తొలి టెస్టులో ఇరు జట్లనూ విజయం ఊరిస్తుండగా విజేతలుగా నిల
భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్లో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టును 465 పరుగులకు ఆలౌట్ చేసిన గిల్ సేన.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 23.5 ఓవ�
భారత్తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు బంతితో విఫలమైన ఇంగ్లండ్.. రెండో రోజు మాత్రం పుంజుకుంది. బంతితో టీమ్ఇండియాను కట్టడిచేసిన బెన్ స్టోక్స్ సేన.. బ్యాట్తోనూ తమకు అచ్చొచ్చిన ‘బజ�
భారత క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో తలపడనున్న టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలతో సన్నద్ధమైంది.
టీమ్ఇండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్ వెళ్లాడు. కొంతకాలంగా స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న సూర్య.. లండన్లో సంబంధిత స్పెషలిస్ట్ను కలిసి అతడి వద్ద వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు.
స్వదేశంలో భారత్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది.