భారత క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో తలపడనున్న టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలతో సన్నద్ధమైంది.
టీమ్ఇండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్ వెళ్లాడు. కొంతకాలంగా స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న సూర్య.. లండన్లో సంబంధిత స్పెషలిస్ట్ను కలిసి అతడి వద్ద వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు.
స్వదేశంలో భారత్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది.
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పటికే ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనధికారిక టెస్టు మ్యాచ్ల ద్వారా ఇక్కడి పరిస్థితులపై అవగాహనకు వచ్చ
ఇంగ్లండ్ పర్యటనలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్న వేళ టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్కు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సిరీస్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న పంత్.. ఆదివారం నెట్�