జింబాబ్వేతో ఏకైక టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది.
జాన్స్ కుసోన్సి స్మారక జావెలిన్ త్రో ఈవెంట్లో భారత గోల్డెన్ బాయ్ నీరజ్చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన పోటీలో నీరజ్ 84.14మీటర్లతో రెండో స్థానం దక్కగా, వెబర్ 86.12మీ టాప్లో నిలిచాడు.
ENG vs ZIM : నాటింగ్హమ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ (England) పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఏకంగా ముగ్గురు శతకాలతో రెచ్చిపోవడంతో తొలి రోజే భారీ స్కోర్ చేసిన ఆతిథ్య జట్టు.. శుక్ర�
టీమ్ఇండియా విధ్వంసకర ఓపెనర్ షెఫాలీ వర్మ ఏడు నెలల విరామం తర్వాత తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించింది. వచ్చే నెలలో ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం బీసీసీఐ గురువారం జట్లను ప్రక
ఇంగ్లండ్ వేదికగా మరో నెల రోజుల వ్యవధిలో మొదలుకానున్న ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో ఈసారి జట్లకు అదిరిపోయే రీతిలో ప్రైజ్మనీ దక్కనుంది. వచ్చే నెల 11 నుంచి లార్డ్స్లో ఆస్ట్ర�
కోహ్లీ, రోహిత్ రిటైర్ అయినప్పటికీ వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు భారత జట్టులో పుష్కలంగా ఉన్నారని ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ అభిప్రాయపడ్డాడు.
Pakistani MP | పాకిస్థాన్పై భారత్ యుద్ధం చేస్తుందన్న భయం ఆ దేశ ప్రజలతోపాటు పాక్ నేతలను వెంటాడుతున్నది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే తాను ఇంగ్లాండ్కు పారిపోతానని పాక్ ఎంపీ అన్నారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరో ప్రతిష్ఠాత్మక సమావేశానికి హాజరుకానున్నారు. జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లండ్లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సుకు ముఖ్యవక్తగా హాజరు కావాలంటూ కేటీఆర్�
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు ఇది శుభవార్తే! 15 రకాల క్యాన్సర్లకు ప్రస్తుతం అందిస్తున్న చికిత్స సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించే వ్యాక్సిన్ ఇంగ్లండ్లో అందుబాటులోకి రాబోతున్నది. వచ్చే నెల నుంచి ఈ వ�
KTR | మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. 2025 జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సుకు ముఖ్యవక్తగా పిలుస్తూ ఆ సంస్
ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సారథిగా ఆల్రౌండర్ నటాలి సీవర్ బ్రంట్ నియమితురాలైంది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తన సోషల్మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సారథిగా నియమితుడయ్యాడు. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్కు అరుదైన గౌరవం దక్కింది. ఇసుకతో శిల్ప కళను ప్రదర్శించటంలో ఆయన చేసిన కృషికి గాను ‘ద ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్'ను అందుకున్నారు.