టీమ్ఇండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్ వెళ్లాడు. కొంతకాలంగా స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న సూర్య.. లండన్లో సంబంధిత స్పెషలిస్ట్ను కలిసి అతడి వద్ద వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు.
స్వదేశంలో భారత్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది.
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పటికే ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనధికారిక టెస్టు మ్యాచ్ల ద్వారా ఇక్కడి పరిస్థితులపై అవగాహనకు వచ్చ
ఇంగ్లండ్ పర్యటనలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్న వేళ టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్కు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సిరీస్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న పంత్.. ఆదివారం నెట్�
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో ఇంగ్లండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ 21 పరుగుల తేడాతో విండీస్పై విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేస�
ENG vs WI: తొలి టీ20లో 21 రన్స్ తేడాతో విండీస్పై ఇంగ్లండ్ విక్టరీ కొట్టింది. వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. టీ20 ఫస్ట్ మ్యాచ్లో అదరగొట్టింది. ఇంగ్లండ్ బ్యాటర్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్