ఒక మ్యాచ్, ఒక టెస్టు సిరీస్లో రాణించనంతమాత్రానా జట్టు ఫామ్ను నిర్వచించలేమని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్, ఆస్ట్రేలియా పర్యటనలో 1-3తో స
ఇంగ్లండ్తో స్వదేశంలో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఈ ఫార్మాట్లో భారత సారథిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్తో పాటు ఆల్రౌండర్ శివమ్ దూబె రంజీల బాట పట్టారు. ఈనెల 8 నుంచి హర్యానాతో జరుగబోయే రంజీ క్వార్టర్ ఫైనల
టీమ్ ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్ గాయం బారిన పడ్డాడు. ఇంగ్లండ్తో వాంఖడే వేదికగా ముగిసిన ఆఖరి టీ20లో భాగంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఆర్చర్ వేసిన బంతి శాంసన్ కుడి చేతి చూపుడు వేలికి గాయమైంది.
భారత్, ఇంగ్లండ్ మధ్య ఇటీవల ముగిసిన నాలుగో టీ20లో శివమ్ దూబె స్థానంలో బౌలర్ హర్షిత్ రాణాను ‘కంకషన్ సబ్స్టిట్యూట్'గా తీసుకోవడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఇంగ్లండ్ మాజీలు తీవ�
Team India |
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య జరిగిన చివరిది.. ఐదో టీ20 మ్యాచ్లో టీం ఇండియా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది.
England - Team India | ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరుగుతున్న చివరి-ఐదో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు ముందు టీం ఇండియా 248 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది.
IND vs ENG | టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్లో అర్షదీప్ సింగ్ స్థానంలో షమీని తుది జట్టులోకి తీసుకున్నట్లు
ICC Womens U-19 T20 WC Final | వరుస విజయాలతో మహిళల అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన యువ భారత జట్టు.. ఈ టోర్నీలో ఆదివారం బ్యూమస్ ఓవల్ వేదికగా జరుగబోయే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.
ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్లో భారత అమ్మాయిల అజేయ ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ మెగాటోర్నీలో వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్ర�
వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి జోరు మీదున్నప్పటికీ మూడో టీ20లో బ్యాటింగ్ వైఫల్యంతో తడబడ్డ భారత్.. శుక్రవారం పుణె వేదికగా ఇంగ్లండ్తో జరగాల్సిన నాలుగో మ్యాచ్కు సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియే�
U-19 Women's T20 WC | మలేషియా వేదికగా జరుగుతున్న అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్లో సెమీఫైనల్లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్తో జనవరి 31న తలపడనున్నది. ఐసీసీ టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా వరుస విజయాలతో సెమీ ఫైనల్ వర�
పొట్టి ఫార్మాట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత జోరుకు బ్రేక్ పడింది. స్వదేశంలో ఇంగ్లండ్పై వరుసగా రెండు మ్యాచ్లు నెగ్గి మూడోదీ గెలిచి సిరీస్ను పట్టేయాలన్న టీమ్ఇండియా ఆశలపై పర్యాటక జట్టు న
England-Team India | ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య గుజరాత్లోని రాజ్కోట్లో మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ-20 మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.