భారత్, ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కీలక పోరుకు వేళయైంది. ఆదివారం ఇరు జట్ల మధ్య బారాబతి స్టేడియం వేదికగా రెండో వన్డే జరుగనుంది. నాగ్పూర్ వన్డేలో ఘన విజయంతో టీమ్ఇండియా జోష్మీదుంటే..కటక్ల�
IND vs ENG ODI | నాగ్పూర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. 19 పరుగులు వద్ద ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యారు. 4.3 ఓవర్ వద్ద ఆర్చర్ బౌలింగ్లో ఫిల్ స్టాల్కు క్య�
IND vs ENG ODI | నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్లో రాణిస్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు ఓపెనర్లు ఫిల్
IND vs ENG | మరికొద్దిరోజుల్లో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా మొదలుకాబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు తమ బలం, బలహీనతలేంటో తెలుసుకోవడంతో పాటు తప్పొప్పులను సరిదిద్దుకోవడానికి భారత క్రికెట్ జట్టుకు సువర�
ఒక మ్యాచ్, ఒక టెస్టు సిరీస్లో రాణించనంతమాత్రానా జట్టు ఫామ్ను నిర్వచించలేమని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్, ఆస్ట్రేలియా పర్యటనలో 1-3తో స
ఇంగ్లండ్తో స్వదేశంలో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఈ ఫార్మాట్లో భారత సారథిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్తో పాటు ఆల్రౌండర్ శివమ్ దూబె రంజీల బాట పట్టారు. ఈనెల 8 నుంచి హర్యానాతో జరుగబోయే రంజీ క్వార్టర్ ఫైనల
టీమ్ ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్ గాయం బారిన పడ్డాడు. ఇంగ్లండ్తో వాంఖడే వేదికగా ముగిసిన ఆఖరి టీ20లో భాగంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఆర్చర్ వేసిన బంతి శాంసన్ కుడి చేతి చూపుడు వేలికి గాయమైంది.
భారత్, ఇంగ్లండ్ మధ్య ఇటీవల ముగిసిన నాలుగో టీ20లో శివమ్ దూబె స్థానంలో బౌలర్ హర్షిత్ రాణాను ‘కంకషన్ సబ్స్టిట్యూట్'గా తీసుకోవడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఇంగ్లండ్ మాజీలు తీవ�
Team India |
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య జరిగిన చివరిది.. ఐదో టీ20 మ్యాచ్లో టీం ఇండియా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది.
England - Team India | ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరుగుతున్న చివరి-ఐదో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు ముందు టీం ఇండియా 248 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది.
IND vs ENG | టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్లో అర్షదీప్ సింగ్ స్థానంలో షమీని తుది జట్టులోకి తీసుకున్నట్లు
ICC Womens U-19 T20 WC Final | వరుస విజయాలతో మహిళల అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన యువ భారత జట్టు.. ఈ టోర్నీలో ఆదివారం బ్యూమస్ ఓవల్ వేదికగా జరుగబోయే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.
ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్లో భారత అమ్మాయిల అజేయ ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ మెగాటోర్నీలో వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్ర�