IND Vs ENG T20 | ఇంగ్లాండ్తో జరుగనున్న రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై వేదికగా జరుగనున్న మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులు చేసింది.
సొంతగడ్డపై పటిష్ట ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను అదిరిపోయే విజయంతో ఆరంభించిన యువ భారత జట్టు.. శనివారం రెండో పోరుకు సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్లో వరల్డ్ చాంపియన్గా ఉన్న భారత జట్టు.. పటిష్ట ఇంగ్�
IND vs ENG T20 series | టాస్ గెలిచిన భారత కెప్టెన్ (India captain) సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఇంగ్లండ్ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. బరిలోకి వచ్చిన ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్ల దాటికి తాళలేక వెంటవెంటనే ఔటైపోతున్నారు.
పొట్టి పోరుకు వేళయైంది. ప్రపంచంలో రెండు అత్యుత్తమ జట్లు భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సమరానికి బుధవారం తెరలేవనుంది. ఇటీవలి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చేదు అనుభవాలను మరిపించేందుకు టీమ్ఇండియాకు ఈ సిరీస్ దో�
Gambhir-Hardik | కోల్కతా (Kolkata) వేదికగా ఇంగ్లాండ్ (England)తో టీమిండియా ఈ నెల 22న తొలి టీ20 మ్యాచ్లో తలపడనున్నది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఈడెన్ గార్డెన్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు భారత జట్టు హెడ్కో�
స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్, పాకిస్థాన్ వేదికగా వచ్చే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులేమి లేకుండా 16 మందితో కూడిన జట్ట
IND Vs ENG T20 | జనవరి 22 నుంచి భారత్-ఇంగ్లాండ్ (IND Vs ENG) మధ్య ఐదు మ్యాచుల టీ20 (T20 Match) సిరీస్ ప్రారంభం కానున్నది. తొలి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens)లో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం ఇర�
KL Rahul: ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ను ఎంపిక చేయాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఆ వికెట్ కీపర్, బ్యాటర్కు రెస్ట్ ఇచ్చేందుకు మొగ్గు చూపిన సెలెక్టర్లు.. ఇప్పుడు
ఇటీవల పేలవ ఫామ్తో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీలో ఆడాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సుమారు పదేండ్లుగా దేశవాళీ వైపు కన్నెత్తి చూడ�
UK politicians: చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఆడవద్దు అని ఇంగ్లండ్ రాజకీయవేత్తలు తీర్మానించారు. సుమారు 160 మంది ఎంపీలు ఓ లేఖపై సంతకం చేశారు. మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న �
తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో కంగారూలను ముప్పుతిప్పలు పెట్టిన టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం భారత జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
పదేండ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెచుకున్న ఆస్ట్రేలియా.. వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్కు చేరింది. జూన్లో జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా గ
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టుపై న్యూజిలాండ్ మరింత పట్టు బిగించింది. ఓవర్నైట్ స్కోరు 136/3తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్కు దిగిన కివీస్ 453 పరుగులకు ఆలౌటైంది.