సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహణకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. వేసవిలో ఆరు నుంచి 16 సంవత్సరాల పిల్లల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించి నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏటా వ
నాలుగేండ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ మ్యాచ్ జరుగబోతున్నది. తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసేందుకు ఫ్యాన్స్ వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. కష్టనష్టాలకు ఓర్చుకుని ఆటను ఆస్వాదించేందుకు సిద్ధ
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో మెట్రో రైళ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నిమిషాలకు ఒక రైలు బదులు 5 నిమిషాల ఫ్రీక్వెన్సీతో
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు క్రికెట్ మ్యాచ్ సజావుగా సాగేలా, ఎలా
నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న వన్డే మ్యాచ్కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. మొత్తం 2,500 మందితో భద్రత కల్పిస్తున్నట్టు వె
Uppal Stadium | ఈ నెల 18వ తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంను రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో తొలి విజయం నమోదు చేసుకోవడానికి హైదరాబాద్ 22 పరుగుల దూరంలో నిలిచింది. గ్రూప్-‘బి’లో భాగంగా అస్సాం తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో 250 పరుగుల లక్�
Virat Kohli | టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్ల ఫామ్ అందుకోవడం భారత క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచేస్తోంది. ఆసియా కప్లో అద్భుతంగా ఆడిన కోహ్లీ.. ఆస్ట్రేలియా సిరీస్లో కూడా అదే జోర చూపిస్తాడని
ఉప్పల్లో ఆస్ట్రేలియా, భారత్ మధ్య కీలకపోరు జరుగుతుంది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాదాపు మూడేండ్ల తర్వాత ఉప్పల్ మైదానంలో మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.
Ind-Aus T20 | భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనున్నది. నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరుగనున్నది. తొలి రెండు మ్యాచుల్లో.. చెరొకటి గెలుచుకున్న విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల తర్వాత ఉ�
Traffic restrictions | భారత్-ఆస్ట్రేలియా మూడో టీ 20 మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం ఆథిత్యం ఇవ్వనుంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు తరలి
Metro Trains | ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు రాత్రికి ఇండియా - ఆస్ట్రేలియా జట్ల టీ20 మ్యాచ్ జరగనుంది. క్రికెట్ వీక్షించేందుకు వచ్చే జనాలను దృష్టిలో ఉంచుకొని, రేపు రాత్రికి మెట్రో రైళ్ల సేవలను పొడిగించార
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25వ తేదీన ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ 20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు 2500 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు.