హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్సీఏ కార్యవర్గం రద్దుతో ప్రస్తుతం సుప్రీంకోర్టు మాజీ జడ్జీ నాగేశ్వర్రావు పర్యవేక్షణలో హెచ్సీఏ కొనస�
ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి మహర్దశ పట్టనుంది. స్వదేశం వేదికగా అక్టోబర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం బీసీసీఐ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఎంపిక చేసిన ఐదు స్టేడియాల్లో రూ.500 కో
Uppal Stadium | హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్( IPL Match ) జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు ఉప్పల్ స్టేడియం( Uppal Stadium ) పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్ష�
నగరంలో ఐపీఎల్ సందడి ఆకాశన్నంటింది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ సన్ రైజర్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి.
Hyderabad | మూడేండ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఆదివారం ఉప్పల్లో ఐపీఎల్ సంబురం మొదలుకానున్నది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్లో జరిగే తొలి మ్యాచ్లో హైదరాబాద�
ఐపీఎల్ 16వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి పోరుకు సిద్ధమైంది. ఆదివారం సొంత ఇలాఖాలో నిరుటి రన్నరప్ రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. క్రితంతో పోలిస్తే జట్టులో భారీ మార్పులు చేసిన రైజర్స్ ఎలాగై
IPL-2023 | హైదరాబాద్ నగరానికి క్రికెట్ ఫీవర్ పట్టుకున్నది. దాదాపు రెండేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరుగబోతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ వేదికగా ఏ
Uppal Stadium | హైదరాబాద్ : ఉప్పల్( Uppal )లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం( RGI Cricket Stadium )లో ఏప్రిల్ 2 నుంచి మే 18వ తేదీ వరకు మొత్తం ఏడు ఐపీఎల్ మ్యాచ్లు( IPL Matches ) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియ
ఈ ఏడాది ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్-2023 పోటీలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. సోమవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడ
సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహణకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. వేసవిలో ఆరు నుంచి 16 సంవత్సరాల పిల్లల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించి నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏటా వ
నాలుగేండ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ మ్యాచ్ జరుగబోతున్నది. తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసేందుకు ఫ్యాన్స్ వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. కష్టనష్టాలకు ఓర్చుకుని ఆటను ఆస్వాదించేందుకు సిద్ధ
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో మెట్రో రైళ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నిమిషాలకు ఒక రైలు బదులు 5 నిమిషాల ఫ్రీక్వెన్సీతో
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు క్రికెట్ మ్యాచ్ సజావుగా సాగేలా, ఎలా
నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న వన్డే మ్యాచ్కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. మొత్తం 2,500 మందితో భద్రత కల్పిస్తున్నట్టు వె
Uppal Stadium | ఈ నెల 18వ తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంను రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్