జిల్లా కేంద్రం మెదక్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెదక్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని నవదుర్గ ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేయూతనందించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవదుర్గ సేవా సమితి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.
రాబోయే వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా చేపట్టిన స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు, అసంపూర్తిగా ఉన్న నాలా అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేసేందుకు పూర్తి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎం�
Ghost Obstruction | బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పనులను దెయ్యాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వాటి నివారణకు నిమ్మకాయలు కొయ్యాలని అన్నారు. ఎంపీ వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలోని మూఢనమ్మకాల�
CM Revanth | హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హన్మకొండ కలెక్టరేట్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిల
చారిత్రక వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన స్మార్ట్సిటీ పథకం భవితవ్యం గందరగోళంలో పడింది. జూన్ 30తో ఈ పథకం అమలు గడువు ముగుస్తుండగా కేంద్రం పొడిగిస్తుందా? లేదా అనే దానిపై అనుమాన
Minister Dayakar Rao | అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. మంత్రి సత్యవతితో కలిసి ఎర్రబెల్లి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మెన్లు, కలెక్టర్లు, ఇ
సబ్బండ కులాల సంక్షేమమే బీఆర్ ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బేల మం డలం ఎకోరి, హేటి, భవానీగూడ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమిపూజ చేశా రు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్ల�
స్వరాష్ట్రంలోనే పల్లెల సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని, మౌళిక వసతుల క ల్పనకు రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
గతంలో నిర్లక్ష్యానికి గురైన బస్తీలు నేడు మెరుగులు దిద్దుకుని అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి. గుంతలమయంగా ఉన్న దారులకు మోక్షం కలిగి అద్దంలా మెరుస్తున్నాయి.
సిటీబ్యూరో, మార్చి 02 (నమస్తే తెలంగాణ ) : నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం రూ. 12.86 కోట్ల వ్యయంతో ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు చేప
నర్సాపూర్, ఫిబ్రవరి 8 : నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మురళీయాదవ్ ఆధ్వ