స్వరాష్ట్రంలోనే పల్లెల సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని, మౌళిక వసతుల క ల్పనకు రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
గతంలో నిర్లక్ష్యానికి గురైన బస్తీలు నేడు మెరుగులు దిద్దుకుని అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి. గుంతలమయంగా ఉన్న దారులకు మోక్షం కలిగి అద్దంలా మెరుస్తున్నాయి.
సిటీబ్యూరో, మార్చి 02 (నమస్తే తెలంగాణ ) : నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం రూ. 12.86 కోట్ల వ్యయంతో ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు చేప
నర్సాపూర్, ఫిబ్రవరి 8 : నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మురళీయాదవ్ ఆధ్వ
70 ఏళ్లలో జరగని అభివృద్ధి.. ఏడేళ్లలో సాధించాం : మంత్రి హరీశ్రావు | డెబ్బై సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏడేళ్లలో చేసి చూపించారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ములుగు మండలం