High Court | ఏపీ అధికారులపై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను ఐదుగురు అధికారులకు నెలరోజులు జైలు శిక్ష విధించింది.
హైదరాబాద్లోని (Hyderabad) హైకోర్టు (High court) సమీపంలో దారుణ హత్య జరిగింది. హైకోర్టు గేటు నంబర్ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే హత్యచేసి అక్కడి నుంచి పారిపోయాడు.
మధ్యవర్తిత్వ విధానంలో కేసులను పరిషరించుకుంటే కక్షిదారులకు ఓటమి ఉండదని, ఇరుపక్షాలకూ విజయం చేకూరుతుందని హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తొలి ప్రయత్నంలో మధ్యవర్తిత్వం విఫలమైతే అంతటితో ఆగిపోకూ�
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు లైన్క్లియర్ అయ్యింది. దీనిపై హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేస్తూ బుధవారం తీర్పు ఇచ్�
ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి (సీసీఎస్ ) మే 15లోగా రూ.50 కోట్లు డిపాజిట్ చేయాలని హైకోర్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. సీసీఎస్కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంత అవసరాలకు వాడుకోవడం�
గత ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్తో పాటు విజయానంద్, మీర్ సమి అలీ, మహమ్మద్ యూసుఫ్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమ
ఇన్సెంటివ్ రూపంలో తీసుకున్న నగదు మొత్తాన్ని ఒకేసారి తిరిగి చెల్లించాలని ఉద్యోగులకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) జారీచేసిన ఉత్తర్వులకు హైకోర్టు బ్రేక్ వేసింది. రివర్ బోర్డులో పని�
టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ కొనుగోలు చేసి ఇటీవల అరెస్టయిన మైబయ్య, అతని కొడుకు జనార్దన్ను మూడురోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. దీంతో వారిద్దరినీ శుక్రవారం చంచల్గూడ జైలు నుంచి అధికారులు సిట్ �
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డికి నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణను జూన్ 5కు వాయిదా వేస్త�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు అందిన 2 నివేదికల ప్రకారం దర్యాప్తు సంతృప్తికరంగానే ఉన్నదని స్పష్టం చేసింది. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవ
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్పేట పెద్దచెరువులో ఆక్రమణలను అరికట్టేందుకు, భవిష్యత్లో ఆక్రమణలు జరుగకుండా ఉండేందుకు, కొత్త నిర్మాణాలు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు