రాష్ట్రంలో ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ పథకం కింద పాఠశాలలకు ఫర్నిచర్ సరఫరా కోసం జైళ్ల శాఖకు ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఊరట లభించింది. 2 వారాల వరకు ఆయనను అరెస్టు చేయవద్దంటూఆదేశిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ప్రొటెక్టివ్ బెయిల్ను మంజూరు చేసింది.
న్యాయమూర్తి జస్టిస్ ఏ అభిషేక్రెడ్డికి శుక్రవారం హైకోర్టు ఘనంగా వీడోలు పలికింది. మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన వీడోలు సమావేశం నిర్వహించారు.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమని, తక్షణమే విడుదల చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ను అరెస్ట్ చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ పీటీఐ �
దుక్కిదున్ని సాగుచేసి ఫలసాయం పొందే వరకూ ప్రతిదశలోనూ రైతులకు చట్టపరంగా సాయమందించటం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ల ప్రధాన ధ్యేయమని రాష్ట్ర న్యాయసేవా సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యా యమూర్�
ఆర్టీసీ ఫీల్డ్మెన్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి కృష్ణబాబు, ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావుకు హైకోర్టు ఊరట కల్పించింది.
ఆస్తి వివాదంలో 8 దశాబ్దాలుగా సాగిన న్యాయ పోరాటంలో 93ఏండ్ల మహిళ విజయం సాధించారు. దక్షిణ ముంబైలోని రెండు ఫ్లాట్లపై నెలకొన్న వివాదంలో 93 ఏండ్ల మహిళ ఆలిన్ డిసూజాకు అనుకూలంగా బాంబే హైకోర్టు తీర్పు వెలువరించిం�
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి రూ.6,756.92 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాలని తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులతోపాటు వాటి కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లింపులకు కూడా అధిక ప్రాధాన్యమిస్తున్నదని ప్రభుత్వ న్యాయవాది ముజీబ్ హైకోర్టుకు వివరించారు.
బీహార్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల ఆధారిత సర్వేను వెంటనే నిలిపివేయాలని పాట్నా హైకోర్టు గురువారం ఆదేశించింది. కుల సర్వేను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ �
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటవ్వాల్సిన అవసరం ఉన్నదని, లేదంటే దేశ చరిత్రనే బీజేపీ మార్చుతుందని బీహార్ సీఎం నితీశ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికల�
రెవెన్యూ సంబంధిత సమస్యలను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెవెన్యూ శాఖలో రిజిస్టర్ సేల్డీడ్, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై జస�
High Court | ఏపీ అధికారులపై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను ఐదుగురు అధికారులకు నెలరోజులు జైలు శిక్ష విధించింది.