రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 774 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 399 స్టేషన్లలో సీసీ కెమెర�
తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ఎంబీబీఎస్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను ఇతర రాష్ర్టాల విద్యార్థులకు ఇవ్వరాదన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
బాగ్అంబర్పేటలోని బతుకమ్మ కుంట, అకడి స్థలం రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ స్థలంపై హకులు తమవేనని ఎవరైనా భావిస్తే సివిల్ కోర్టులో దావా వేసి తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
నిజాయతీ గల స్నేహంతో మొదలైన ఒక బంధం కొన్నేండ్ల తర్వాత చేదుగా మారి.. ఆ బంధంలోని పురుషుడు మహిళను పెండ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే.. ఇంతకాలం సాగిన వారి లైంగిక సాన్నిహిత్యాన్ని మోసపూరితమైనదిగా భావించరాదని ఒ
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన ఏడాదిలోపు దానిని పునరుద్ధరించుకోకపోతే ఆ మధ్య కాలాన్ని అంతరంగా పరిగణించరాదని పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఆ కాలాన్ని లైసెన్స్ ఉన్నట్టుగానే పరిగణిం
సినిమా పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సినీ దర్శకుడు ఎన్ శంకర్కు ఐదు ఎకరాల భూమిని కేటాయించడాన్ని హైకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్�
తమిళనాడులోని తేని నియోజకవర్గం ఏఐఏడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఆ పార్లమెంటరీ స్థానం వెంటనే ఖాళీ అయినట్టు ప్రకటించింది.
తప్పు ఒప్పుకొన్నా శిక్ష తప్పదు, దోషిగా తేలిన తర్వాత హైకోర్టు తీర్పును పాటించాల్సిందే అంటూ డిస్మిస్ అయిన మాజీ జడ్జికి సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసి, తిరిగి తన�
Director Shankar | ప్రముఖ సినీ దర్శకుడు ఎన్ శంకర్కు స్టూడియో నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే తప్పేమిటని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. భూకేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధ�