వరంగల్ వైద్య విద్యార్థిని డాక్టర్ ధరావత్ ప్రీతి మృతి ఘటనపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఐటీ చట్టంలో ఇటీవల చేసిన మార్పులను పరిశీలిస్తే వ్యంగ్యానుకరణ, వ్యంగ్య రచనలకు సంబంధించి ఈ చట్టం నుంచి రక్షణ లేదనిపిస్తోందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫ్యాక్ట్ చెక్తో వాటికి రక్షణేది? అని కేంద్ర�
బాల్య నేరాలకు సంబంధించిన కేసుల్లో ఆధార్ కార్డుల ఆధారంగా బాధితురాలి వయసును నిర్ధారించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టంచేసింది. ఒక బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు బాధితురాలు మైనర్ కాదని ఆమె వయస�
ఆర్టీసీ గుర్తింపు సంఘానికి మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కొనసాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. లీకేజీ అయిన పరీక్షల రద్దు, మిగతా పరీక్షలను వాయిదా
రెవెన్యూ శాఖలో రిజిస్టర్ సేల్డీడ్తోపాటు ఇతర సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదని దాఖలైన పిటిషన్పై మంగళవారం జరిగే విచారణకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశి�
SSC Paper Leak | పదో తరగతి పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలించింది. కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న బండి
రైతులు పంట రుణాల కోసం, ప్రైవేటు అప్పులు తీర్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రైత
Judges Transfer | పెద్ద ఎత్తున జిల్లా జడ్జీలను తెలంగాణ హైకోర్టు బదిలీ చేసింది. వార్షిక బదిలీల్లో భాగంగా పెద్ద సంఖ్యలో జిల్లా సెషన్స్ జడ్జీలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 41 మంది డిస్ట్రిక్ట్ అండ�
దిశ కేసులో జస్టిస్ సిర్పూరర్ కమిషన్ తన పరిధిని అతిక్రమించిందని, ఆ కమిషన్ నివేదికను విచారణకు ప్రాతిపదికగా తీసుకోరాదని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం హైకోర్టును కోరింది.