ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతున్న తీరును తప్పుపడుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహాటీవీ చానళ్లలో చర్చా కార్యక్�
రాజకీయ పదవుల్లో మాజీ జడ్జీల నియామకంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన రెండేండ్ల తర్వాతనే గవర్నర్ లేదా ఇతర రాజకీయ పదవులు చేపట్టేలా తగిన క�
సోషల్ మీడియా ద్వారా ఎవరూ న్యాయాధికారులను కించపర్చకూడదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. మధ్యప్రదేశ్లోని ఓ ఆలయ వివాదంలో తనకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చిన జిల్లా అదనపు జడ్జి అవినీతిపరుడంటూ రఘువంశీ అనే వ�
Group-1 Prelims | టీఎస్పీఎస్సీ జూన్ 11న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వే సేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షను కనీసం రెండు నెలలు వాయిదా వేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఏ వెం కటే�
ఖమ్మం నగరంలోని లకారం చెరువు మధ్యలో ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. తానా సహకారంతో విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామంలో కోట్ల రూపాయల విలువైన 18 ఎకరాల భూముల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఉపశమనం కల్పించింది. సర్వే నంబర్ 307లోని ఆ భూములపై హక్కులు ప్రైవేట్ వ్యక్త�
బ్యాంకుల ముందు పెద్ద లైన్లు.. ఏటీఎంల వద్ద భారీ క్యూ.. తొక్కిసలాటలు, ఎండలకు తాళలేక ప్రాణాలు విడిచిన వృద్ధులు.. ఇవీ 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల వద్ద కనిపించిన భయానక దృశ్యాలు. కేంద్ర ప్రభుత్వ తాజా అనా
నకిలీ పత్రాల ద్వారా కారుణ్య నియామకంలో ఉద్యో గం పొందిన మహిళ పట్ల ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వా రిపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదని, వీరిని సర్వీసు నుంచి తొలగించడాన్ని తప్పు బట్టలేమని స�
మెట్రో రైలు మార్గం నిర్మాణం కోసం హైదరాబాద్ అమీర్పేటలో సేకరించిన 735 గజాల స్థలానికి చెల్లించాల్సిన పరిహారాన్ని లెక్కించడంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఆ �
హైకోర్టులో గురువారం రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం విధులు ముగిసిన అనంతరం కోర్టు సిబ్బంది తాళాలు వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదం సంభవించడంతో కోర్టు సిబ్బంది అగ్నిమాపక అధ
పాఠశాల రికార్డుల్లో (టీసీల్లో) కుల ప్రస్తావన లేకుండా చూడాల్సిందిగా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ అందిన ఓ లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్ మా�