జనగామ జిల్లా పాలకుర్తి మండలం పోతనామాత్యుడి స్వగ్రామం బమ్మెరలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఆదివారం రైతు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.
నిరుపేదల హక్కుల పరిరక్షణకే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టంను ఏర్పా టు చేసినట్లు భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయ మూర్తి నారాయణబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు లో నల్సార్ ఆధ్వర్యంలో
నిరుపేద, అట్టడుగు, బలహీనవర్గాలకు చెందిన విచారణ ఖైదీలకు న్యాయసహాయం అందించటమే రాజ్యాంగ విధి అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ చెప్పారు అందుకే తెలంగాణలోని 33 జిల్లాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స�
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా తాను హైదరాబాద్లో పనిచేసినప్పుడు తెలంగాణ ప్రాంతం మధుర జ్ఞాపకాలను ఇచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ రామసుబ్రమణియన్ గుర్తుచేసుకున్నారు. గురువారం హైకోర్టు
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.
ట్రాన్స్జెండర్లకు వైద్య విద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్జెండర్ కోటా కింద పీజీ మెడికల్ సీటు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన డాక్టర్ కొయ్�
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్రెడ్డి మంగళవారం పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా ఫస్ట్కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన న్యాయమూర్తులంతా సమావేశమై ఘనంగా వీడ్కోలు ప
కేరలోని ఆలయంలో కార్యకర్తలకు ఆయుధ శిక్షణను ఇస్తున్న ఆరెస్సెస్కు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు మంగళవ�
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర క్షేత్ర పవిత్రతను దెబ్బ తీయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకొన్నది. మధ్యప్రదేశ్లోని మాంధాత పర్వతంపై ‘స్టాట్యూ ఆఫ్ వన్నెస్' (ఏకత్వ విగ్రహం) ఏర్పాటు పనుల
నీట్ పీజీ- 2023 అడ్మిషన్లో ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన.. చిట్టచివరిగా ప్రవేశం పొందిన అభ్యర్థికి వచ్చిన మారులు, ర్యాం కుల వివరాలు నివేదించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)ను హైకోర్టును ఆదేశించింది.
కోర్టు ధికరణ కేసులో రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. గత ఏప్రిల్ 24న జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్�
స్త్రీ, పురుషుల్లో వచ్చే శారీరక మార్పులను మార్చలేమని, మారాల్సింది మనుషులేనని హైకోర్టు జడ్జి శ్రీసుధ పేర్కొన్నారు. పోస్టల్శాఖ ఎన్నో ప్రజాహిత బీమా పథకాలను అమలు చేస్తోందని, వాటిని వినియోగించుకుని ఆర్థిక
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేటలోని 24 ఎకరాల భూవివాదంలో నాటి కలెక్టర్ ఎం రఘునందన్రావుతోపాటు శేరిలింగంపల్లి తహసీల్దార్ జే శ్రీనివాస్కు సింగిల్ జడ్జి విధించిన కోర్టు ధికరణ శిక్షన�